‘ప్రపంచాన్ని మార్చే శక్తిమంతమైన ఆయుధం విద్య మాత్రమే’అని నెల్సన్ మండేలా అన్నారు. అలాంటి శక్తిమంతమైన ఆయుధాన్ని ప్రజలకు అందించేవారు, మనిషిని పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దే క్రాంతి ప్రదాతలు ఉపాధ్యా
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆకాంక్షలకనుగుణంగా వేతన సవరణను సిఫారసు చేయాలని పీఆర్సీ కమిటీని టీఎన్జీవో కేంద్ర సంఘం కోరింది. నూతన పీఆర్సీ కమిటీ చైర్మన్గా శివశంకర్ బాధ్యతలు స్వీకరించి�
టీచర్లకు పదోన్నతులతో కూడిన బదిలీలు చేపట్టాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. పదోన్నతులతో నిమిత్తం లేకుండా బదిలీలు చేపట్టడం ద్వారా నష్టం కలుగుతుందని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి.
విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడంలో భాగంగా ప్రభుత్వం ప్రతీ నాలుగో శనివారం నో బ్యాగ్ డేను గత సంవత్సరం ప్రవేశపెట్టింది. ఈ మేరకు ప్రతీ నాలుగో శనివారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నో బ్యాగ్ డేను అమలు చ�
రాష్ట్రంలోని అంధ ఉపాధ్యాయులు, జూనియర్ అధ్యాపకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రీడర్ అలవెన్స్ను పెంచడంపై బ్లైండ్ ఎంప్లాయీస్ అసొసియేషన్ హర్షం ప్రకటిం చింది. ఈ జీవో ద్వారా ఎస్జీటీ ఉపాధ్యాయులకు 1,200 నుంచి 1,600 వ
సమాజాభివృద్ధిలో గురువుల పాత్ర కీలకమని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ అన్నారు. వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం కర్మన్ఘాట్ ఎస్ కన్వెన్షన్ హాల్లో
కోర్టు అనుమతితోనైనా మల్టిజోన్-2 పరిధిలోనూ ఉపాధ్యాయ పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం (తపస్) కోరింది. టీచర్ల పదోన్నతులపై హైకోర్టు స్టే విధించినందున అనుమతి పొందాలని కోరింది.
ప్ర భుత్వ పాఠశాలల్లో పారదర్శకతకు పెద్దపీట వే స్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థుల హాజరు నమోదు చేసే ప్రక్రియను సరికొత్తగా చేపట్టేలా శ్రీ కారం చుట్టారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఎస్ఈ) ఫేషి
నేడు నిర్వహించనున్న టెట్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పేపర్-1 పరీక్ష ఉదయం 9.30 నుంచి 12 వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.