ప్ర భుత్వ పాఠశాలల్లో పారదర్శకతకు పెద్దపీట వే స్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థుల హాజరు నమోదు చేసే ప్రక్రియను సరికొత్తగా చేపట్టేలా శ్రీ కారం చుట్టారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఎస్ఈ) ఫేషి
నేడు నిర్వహించనున్న టెట్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పేపర్-1 పరీక్ష ఉదయం 9.30 నుంచి 12 వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల హాజరును మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం విద్యాశాఖ ‘ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం’(ఎఫ్ఆర్ఎస్)ను అమల్లోకి తెచ్చిం�
జాతీయ విద్యా విధానం, 2020కి అనుగుణంగా ఉన్నత విద్యా బోధకులను తీర్చిదిద్దేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నడుం బిగించింది. మాలవీయ మిషన్-టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో భాగంగా దేశవ్యాప్తంగా 111
ఉపాధ్యాయులు నవ సమాజ నిర్మాతలు..భావి తరానికి మార్గనిర్దేశకు లు’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ వ్యాఖ్యానించారు. పిల్లల భవిష్యత్ను ఉజ్వలంగా తీర్చిదిద్దే గురువుల స్థ�
ఉపాధ్యాయవృత్తి సమాజంలో అత్యంత గౌరవప్రదమైనదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో టీచర్లు స్కీల్స్ను పెంపొందించుకోవాలని సూచించారు.
ప్రజాకవి కాళోజీ నారాయణ సేవలు చిరస్మరణీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. చేగుంటలోని ఎమ్మార్సీ కార్యాలయ ఆవరణలో ఉపాధ్యాయ సంఘాల నా యకులు శనివారం కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7796 అప్లికేషన్లు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో మెరిట్ జాబితాను ప్రభుత్వం డీఈవోకు పంపింది. దానిని శనివారం అధికారులు ప్రచురించను�
రాష్ట్ర వ్యాప్తం గా ఉపాధ్యాయల బదిలీలల్లో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా దరఖాస్తులు వచ్చా యి. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో కొత్త అప్లికేషన్లు 203రాగా, ఇది వరకు దరఖాస్తు చేసుకున్న 1,712 మంది తమ దరఖా