ఆశ్రమ పాఠశాలలు, గిరిజన వసతిగృహాలు, పీఎంహెచ్ హాస్టళ్లలో పదో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థులు 10/10 సాధించేలా ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్స్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీ�
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం స్థానిక దేవిశ్రీ గార్డెన్స్లో తపస్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను
తెలంగాణ చరిత్ర-సంస్కృతి.. రాష్ట్రంలో ఏ ఉద్యోగం పొందాలన్నా ఈ సబ్జెక్టుపై సమగ్రమైన పట్టు సాధించాల్సిందే. గ్రూప్స్ ఉద్యోగాలు మొదలుకొని జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల వరకు అభ్యర్థులు ఈ సబ్జెక్టుతో కుస్తీ �
రాష్ట్రంలో ఇన్ సర్వీస్ టీచర్లకు వీలైనంత త్వరగా టెట్ నిర్వహించాలని టీఎస్ యూటీఎఫ్ కోరింది. టీచర్ల పదోన్నతులకు టెట్ అర్హత తప్పనిసరి అని ఎన్సీటీఈ స్పష్టంచేసిన విషయం తెలిసిందే.
పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లోని శాస్త్రీయ నైపుణ్యం వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం ప్రదర్శనలను నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస
విద్యావ్యవస్థ సమగ్ర సమాచారాన్ని ఒకేచోట నిక్షిప్తం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం యూ డైస్ ప్లస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్)వెబ్సైట్న
టీచర్లు తమ అభిరుచిని బట్టి నైపుణ్యం పెంచుకొనే దిశలో యాడ్ ఆన్ కోర్సులను ప్రవేశపెట్టాలని నేషనల్ కౌ న్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిర్ణయించింది.
మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల సీవోఈ కళాశాలలో గురుకులాల సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నుంచి 13 వరకు జోనల్ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నారు. కమ్యూనిటీ హెల్త్ అండ్ ఎన్విరాన్మ�
ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించానని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రైవేటు టీచర్ల సమస్యలను అసెంబ్లీ ద్�