రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులకు అడ్డంకిగా ఉన్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) అర్హత సమస్యకు పరిష్కారం త్వరలోనే లభించనున్నదని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి శ్రీపాల్రెడ్డి, కమలాక�
రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్2, గ్రూప్3, గ్రూప్4 పోస్టులు పెంచాలని, ఉపాధ్యాయ నియామకాలను 25 వేలకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవా�
విద్యార్థుల పరీక్ష ఫలితాలను ఆన్లైన్లో అందించేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఇప్పటికే 1నుంచి 9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు (ఎస్ఏ-2) నిర్వహించగా.. ఫలితాలు వెల్లడించేందుకు విద్యాశాఖ అధికారులు క�
గురుకులాల్లో ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యార్థుల్లో ఒత్తిడిని నివారించడంతోపాటు, వారి కదలికలను పర్యవేక్షించేందుకు టీచర్లకు నైట్డ్యూటీలు వేస్తూ సాంఘి
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ను నిర్వహిస్తారా.. లేదా? అనే అంశంపై విద్యాశాఖ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయు లు దరఖాస్తు చేసుకోవాలా? వద్దా? అన్న మీమాంసలో పడ్డా రు. ఉపాధ్యాయుల కోసం ప
పదో తరగతి మూల్యాంకనం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు అంతర్మ
పదో తరగతి మూల్యాంకనానికి వివిధ కారణాలు చూపుతూ గైర్హాజరైన ఉపాధ్యాయులపై విద్యాశాఖ ఉక్కుపాదం మోపుతున్నది. ఇప్పటికే కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలతో 62 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా, తాజాగా మరికొందరిపై
ఎన్నో ఏండ్లుగా ఇన్విజిలేటర్, స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీలు చేస్తున్న ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత కావాలనడం అర్థరహితం. నిబంధనల పేరిట కాలయాపన చేయడం తగదు.
Teachers | రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లు టెట్ రాయాలంటే ముందస్తు అనుమతి పొందాల్సిన అసవరం లేదని విద్యాశాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. టెట్ రాయాలనుకునే ఉపాధ్యాయులు ముందస్తుగా
TET Exam | రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లు టెట్ రాయాలంటే విద్యాశాఖ నుంచి ముందస్తు అనుమతి పొందాల్సిందే. ఇలా అనుమతి పొందితేనే సరి.. లేదంటే నిబంధనలు ఉల్లంఘించినట్టుగా పరిగణిస్తారు. టెట్ దరఖాస్తుల స్వీకరణ బుధవార�
రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సమగ్ర నోటిఫికేషన్ విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది. టెట్ నిర్వహణకు గతంలో జారీచేసిన జీవోలో మార్పులు చేయాల్సి రావడమే ఇందుకు
మండలంలోని గుమ్మెన కోలాంగూడ, ఎంగ్లాపూర్ గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఐదో తరగతి వరకు బోధిస్తున్నారు. గుమ్మెన కోలాంగూడ బడిలో 10 మంది, ఎంగ్లాపూర్ పాఠశాలలో 12 విద్యార్థులు చదువుకుంటు