తాజాగా ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో నికర పన్ను వసూళ్లు 18 శాతం వృద్ధి చెంది రూ.16.61 లక్షల కోట్లకు చేరాయి. రిఫండ్స్తో కలుపుకుంటే స్థూల పన్ను వసూళ్లు 20.33 శాతం వృద్ధితో రూ.19.68 లక్షల కోట్లకు పెరిగినట్టు సోమవారం కే�
ఆస్తి పన్ను వసూళ్లలో మున్సిపాలిటీలు సరికొత్త రికార్డును సృష్టించాయి. 98 శాతం పన్నులు వసూలయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా 2022-23లో రూ.825 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది.
రవాణాశాఖ వార్షిక ఆదాయంలో రంగారెడ్డి జిల్లా సత్తాచాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.1499 కోట్ల ఆదాయంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎప్పటిలాగే ఈసారి కూడా గ్రేటర్ జిల్లాలు రూ.3,966 కోట్ల రెవెన్య
2022-23 ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నాలుగు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. ఈ మేరకు ఇప్పటికే అధికార యంత్రాంగం పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో 12 బల్దియాలు ఉండగా,
ఆర్థిక వృద్ధిలో తెలంగాణ దేశంలోని అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో ఏటా గణనీయ వృద్ధి రేటును నమోదు చేస్తున్నది.
ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు సృష్టిస్తున్నది. గత ఏప్రిల్ 1నుంచి మార్చి 6వ తేదీ నాటికే 12.95 లక్షల మంది నుంచి రూ. 1520 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నది.
LPG Gas Cylinder | వంటగ్యాస్ సరఫరా ఏమో కానీ దారుణమైన దోపిడీ కొనసాగుతున్నది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరచూ సిలిండర్ రేట్లను పెంచుతూ వాతలు పెడుతున్నది. మరోవైపు గ్యాస్ ఏజెన్సీలు సైతం వినియోగదారులను నిలువునా దోచు
పన్నుల వసూళ్లలో మంచి పురోగతి సాధిస్తూ పెబ్బేరు బల్దియా రాష్ట్ర స్థాయిలో ముందంజలో ఉన్నది. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల జాబితాను ప్రభుత్వం విడుదల చేయగా.. అందులో పెబ్బేరు నాలుగో స్థానాన్ని దక్కించుకు�
దేశంలోనే అతి తక్కువ వయస్సున్న తెలంగాణ రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో రారాజుగా ఏలుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా.. సొంతకాళ్లపై నిలుస్తూ ఆర్థికంగా ప్రబల శక్తిగా ఎదుగుతున్నది.
బడ్జెట్ ప్రకటన వచ్చేసింది. వచ్చే ఏడాదికి ఎలాంటి ట్యాక్స్ ప్లానింగ్ ఉండాలో కొద్దోగొప్పో స్పష్టత వచ్చే ఉంటుంది.
అయితే కొత్త ట్యాక్స్ పద్ధతిని ఎంపిక చేసుకోవాలా.. పాత దానిలోనే కొనసాగాలా అనే అంశంపై ఇప్ప�