పన్ను చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తున్న మొండి బకాయిదారులపై నిర్మల్ మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝుళిపించారు. ఇప్పటికే రెడ్ నోటీసులను జారీ చేసిన అధికారులు.. నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శినినగర్ క�
ఆదాయపు పన్ను శాఖ ప్రారంభించిన ‘కాంప్లియెన్స్ పోర్టల్' పలువురి పన్ను చెల్లింపుదారుల ఆదాయాన్ని తప్పుగా చూపిస్తున్నదంటూ సోషల్ మీడియాలోనూ, చార్టర్డ్ అకౌంటెంట్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. లావాద
కర్ణాటక రాజధాని, దేశ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరుపై కాంగ్రెస్ సర్కారు మరో పిడుగు వేయనున్నది. ఇప్పటికే మోయలేని భారంగా మారిన అపార్ట్మెంట్, ఇండ్ల కిరాయితో అల్లాడిపోతున్న ప్రజలపై మళ్లీ పన్ను �
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్కం టాక్స్ లిమిట్ను 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేసిన బీజేపీ, అధికార పగ్గాలు చేపట్టగానే ఆ విషయాన్ని మరిచిపోయింది. పెరిగిన వేతనాలకు అనుగుణంగా ఆదాయ పన్ను పరిమితిని పెంచడంపై వ�
ఆస్తి పన్ను వసూళ్లలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యంపై పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ధేశిత లక్ష్యానికి చేస్తున్న వసూలుకు పొంతన ఉండడం లేదని, జోనల్ కమ
బ్యాంకుల్లో ట్యాక్స్-సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)తో అధిక వడ్డీ, పన్ను ఆదా ప్రయోజనాలను పొందవచ్చు. ఆదాయ పన్ను (ఐటీ) చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద ఏటా రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. అయితే పాత
దేశంలో ఉత్పత్తయిన ముడి చమురుపై విండ్ఫాల్ ట్యాక్స్ను కేంద్ర ప్రభుత్వం పెంచింది. అలాగే డీజిల్, విమాన ఇంధన ఎగుమతులపై సుంకాన్ని జీరో శాతానికి తగ్గించింది.
సెన్సెక్స్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరాయనీ, మదుపరుల సంపద గణనీయంగా పెరిగిందన్న వార్తలు తరచూ వింటుంటాం. ఆ పెరిగిన సంపదతోపాటు దానిపై కట్టే పన్ను కూడా పెరుగుతుంది. అయితే, ఈక్విటీ లాభాలను తెలివిగా ఉపయోగించుక
ప్రత్యక్ష పన్ను వసూళ్లు జోరందుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 13.70 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్ను వసూళ్లయ్యాయని ఆదాయ పన్ను శాఖ తాజాగా వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో వసూలైన రూ.11,
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ మధ్య కేంద్ర ప్రభుత్వ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.10.64 లక్షల కోట్ల కు చేరాయి. గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే ఇవి 23.4 శాతం అధికం.
జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. జూలై 1, 2017న అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు సరాసరిగా ఒక్కో నెలలో రూ.1.66 లక్షల కోట్ల మేర వసూలయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా వెల్లడించారు.
గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ (గిఫ్ట్) సిటీకి నరేంద్ర మోదీ సర్కారు నుంచి మరో నజరానా దక్కింది. ఇప్పటికే స్వరాష్ట్రంలో ఏర్పాటైన దీని ప్రాధాన్యతను పెంచేందుకు రకరకాలుగా ప్రోత్సాహకాలిచ్చిన ప్రధాన
అమెరికాకు చెందిన పలు ఉత్పత్తులపై భారత్ అధిక పన్నులు విధిస్తున్నదని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి, తాను మళ్లీ అ�