గిఫ్ట్ సిటీకి ఈ పద్దులో పెద్ద ఎత్తునే దన్ను లభించింది. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో సింగపూర్కు పోటీగా నిర్మించారంటున్న ఈ ఫైనాన్షియల్ హబ్లోగల వ్యాపార కార్యకలాపాలకు ఊతమిస్తూ తాజా బడ్జెట్లో కేంద్�
ప్రజల జీవితాలను ఆర్థిక వనరులు ప్రభావితం చేస్తాయి. ఆర్థిక వనరుల ప్రణాళికబద్ద రూపమే బడ్జెట్. బడ్జెట్ అనేది ఆదాయ వ్యయాల పత్రం మాత్రమే కాదు. అది ప్రభుత్వ ఆర్థిక విధాన సాధనం.
ఆస్తి పన్ను వసూలులో జీహెచ్ఎంసీ రికార్డు సృష్టిస్తోంది. గత ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 నాటికే 12.13 లక్షల మంది నుంచి రూ. 1414 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నది. ఇదే సమయానికి గతేడాది 10.62 లక్షల మంది నుంచి రూ.1110 కోట్లు �
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకముందు నెలకు పదివేల జీతమే వచ్చినా అన్ని ఖర్చులూ పోను నెలకు రూ.వెయ్యి దాచుకునేవాళ్లం. ఇప్పుడు ముప్పై వేలు వస్తున్నా.. ఏ మూలకూ సరిపోవడం లేదు. ఇది ఓ వేతనజీవి ఆవేదన!
ఆన్లైన్ గేమింగ్పై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) 28 శాతానికి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు జీఎస్టీ మండలికి రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో కూడిన బృందం సిఫార్సు చేయవచ్చని అంటున్నారు
UV Creations | తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అగ్రనిర్మాణ సంస్థల్లో ఒకటైన యూవీ క్రియేషన్స్పై జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని కావూరి హిల్స్లో ఉన్న సంస్థ కార్యాలయంలో
బియ్యం ఎగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది. పంజాబ్లో ఉత్పత్తి అయ్యే బాస్మతి బియ్యాన్ని కేంద్రం కొనదు కాబట్టి వాటి ఎగుమతిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. పన్నులూ విధించదు. ఇదేవిధం�