బడ్జెట్ ప్రకటన వచ్చేసింది. వచ్చే ఏడాదికి ఎలాంటి ట్యాక్స్ ప్లానింగ్ ఉండాలో కొద్దోగొప్పో స్పష్టత వచ్చే ఉంటుంది.
అయితే కొత్త ట్యాక్స్ పద్ధతిని ఎంపిక చేసుకోవాలా.. పాత దానిలోనే కొనసాగాలా అనే అంశంపై ఇప్ప�
గిఫ్ట్ సిటీకి ఈ పద్దులో పెద్ద ఎత్తునే దన్ను లభించింది. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో సింగపూర్కు పోటీగా నిర్మించారంటున్న ఈ ఫైనాన్షియల్ హబ్లోగల వ్యాపార కార్యకలాపాలకు ఊతమిస్తూ తాజా బడ్జెట్లో కేంద్�
ప్రజల జీవితాలను ఆర్థిక వనరులు ప్రభావితం చేస్తాయి. ఆర్థిక వనరుల ప్రణాళికబద్ద రూపమే బడ్జెట్. బడ్జెట్ అనేది ఆదాయ వ్యయాల పత్రం మాత్రమే కాదు. అది ప్రభుత్వ ఆర్థిక విధాన సాధనం.
ఆస్తి పన్ను వసూలులో జీహెచ్ఎంసీ రికార్డు సృష్టిస్తోంది. గత ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 నాటికే 12.13 లక్షల మంది నుంచి రూ. 1414 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నది. ఇదే సమయానికి గతేడాది 10.62 లక్షల మంది నుంచి రూ.1110 కోట్లు �
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకముందు నెలకు పదివేల జీతమే వచ్చినా అన్ని ఖర్చులూ పోను నెలకు రూ.వెయ్యి దాచుకునేవాళ్లం. ఇప్పుడు ముప్పై వేలు వస్తున్నా.. ఏ మూలకూ సరిపోవడం లేదు. ఇది ఓ వేతనజీవి ఆవేదన!