సెబీ తీరుపై సహారా ఇండియా మరోసారి ధ్వజమెత్తింది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సెబీ ఖాతాలో వడ్డీతోసహా రూ.25,000 కోట్లకుపైగా సొమ్మును జమ చేశామని సహారా తెలియజేసింది. తొమ్మిదేండ్లు గడిచినా తమ ఇన్వెస్టర్లకు డిప�
కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నోటిఫికేషన్-714తో మోటార్ వాహన రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతారని.. ఆ నోటిఫికేషన్ను తక్షణమే
క్రిప్టో కరెన్సీల్లో మదుపు లేదా ట్రేడింగ్కు సంబంధించి ఈ నెల 1 నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. క్రిప్టో అకౌంట్లకు నగదు
బదిలీలపై ఒక శాతం టీడీఎస్, లాభాలపై 30 శాతం పన్ను, నష్టాలను ఇతర అసెట్లలో వచ్చిన ల�
గమ్మత్తేమిటంటే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుంది. దాన్ని ఉపసంహరించుకోమనడం మానేసి రాష్ర్టాలు పన్నులు తగ్గించాలని వీధుల్లోకి దిగుతారు. ధరల పెంపే భారమయ్యేట్టయితే అదేదో తమ జాతీయపార్టీకే చెప్పి త�
ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఎర్లీ బర్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆస్తిపన్నులు చెల్లించాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు. మార్చి31 వరకు ఆస్తిపన్ను బకాయీలపై దృష్టి సారించిన జీహెచ్ఎంసీ
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీపై ఆదాయం పన్ను (ఐటీ) విధించేందుకు కేంద్రం సన్నద్ధమైంది. పీఎఫ్ ఖాతాలో అధిక మొత్తంలో జమ చేసే ఉద్యోగులకు శుక్రవారం నుంచి పన్ను భారం పడనున్నది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగ�
రాష్ట్రంలో వివిధ రకాల పన్నుల ద్వారా రాబడి భారీగా పెరిగింది. ఫిబ్రవరి నాటికి రూ.98,199 కోట్లు వసూలైంది. గత ఆర్థిక సంవత్సరంలో కరోనా ప్రభావంతో పన్ను రాబడి రూ.67,963 కోట్లు మాత్రమే రాగా, ఈ ఏడాది ఏకంగా 30,236 కోట్లు పెరిగిం
ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల అధికారులు, సిబ్బంది పన్ను వసూళ్లను ముమ్మరం చేశారు. పాలకవర్గం 100 శాతం పన్ను వసూలే లక్ష్యంగా
30 ఏండ్ల వయసు.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మలుపు. ముగిసిన చదువు, ఉద్యోగంలో స్థిరత్వం, వైవాహిక జీవితం ప్రారంభం.. ఇలా అనేక సంఘటనలు ఈ వయసులోనే జరుగుతాయి. అయితే ఆ తర్వాత ఆర్థికంగా ఎంత భద్రంగా ఉంటామన్న దానిపైనే జీవితం�
హిమాలయ యోగిగా మాయచేసింది ఆనంద్ సుబ్రమణియనేనని కోర్టుకు సీబీఐ తెలిపింది. కో-లొకేషన్ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ సుబ్రమణియన్ దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది.
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ పార్కుల్లో వారికి 10 శాతం స్థలం ప్రత్యేకంగా కేటాయిస్తామని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. పెట
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం ముగ్గురు అధికారులతో సబ్కమిటీని ఏర్పాటు చేసిం�
ప్రపంచ దేశాలకు 102 మంది కుబేరుల విజ్ఞప్తి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు బహిరంగ లేఖ న్యూఢిల్లీ, జనవరి 19: సంపన్నులకు సాధారణంగా పన్నులంటే ఇష్టముండదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మా మీద మరింత పన్ను వేయండి
టాప్-10 భారతీయ శ్రీమంతుల సంపదతో దేశంలోని ప్రతీ చిన్నారికి 25 ఏండ్లు ఉచిత విద్య ఆక్స్ఫామ్ ఇండియా అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ/దావోస్, జనవరి 17: భారతీయ సంపన్నులలో టాప్-10 ధనవంతుల సంపదతో దేశంలోని ప్రతీ చిన్�