పొడిగించిన కేంద్ర ప్రభుత్వం వేతన జీవులకు లభించని ఊరట న్యూఢిల్లీ, జనవరి 11: గతేడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఆదాయం పన్ను (ఐటీ) రిటర్నుల దాఖలు కోసం కార్పొరేట్లకున్న గడువును ఈ ఏడాది మార్�
మన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని అనేక మార్గాల ద్వారా ఆదాయం పన్ను (ఐటీ) శాఖ సేకరిస్తుంది. ఇవేవి తెలియకుండా లావాదేవీలను తొక్కిపట్టాలని చూస్తే ఐటీ నోటీసులు తప్పవు. అలాంటివేవో చూద్దాం. నగదు లావా�
పట్నా : బిహార్లో దేవాలయాలు ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేయించుకుని ఆపై పన్నులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కలకలం రేపింది. బిహార్ రాష్ట్ర ధార్మిక ట్రస్ట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం
ముంబై : ఇటీవల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగడంతో, దేశంలో చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ. 100 నుంచి కిందకు ఎక్కడా తగ్గడం లేదు. దీంతో డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్యు
రాష్ట్రంలో గతేడాదికన్నా 14 శాతం వృద్ధి దేశవ్యాప్తంగా 1.30 లక్షల కోట్లు వసూలు హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో తెలంగాణ సత్తా చాటింది. గత ఏడాదితో పోల్చితే 14 శాతం వృద్ధిని �
ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందుతున్నప్పుడు పెద్ద మొత్తంలో గ్రాట్యుటీ రూపంలో డబ్బు చేతికందుతుంది. అయితే ఈ మొత్తాన్ని కొన్ని షరతులతో ఆదాయం పన్ను (ఐటీ) నుంచి మినహాయిస్తారు. గ్రాట్యుటీ మొత్తాలను పన్ను పరిధిల
ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఏ వ్యక్తయినా, ఎవరికైనా ఎంత నగదునైనా బహుమతిగా ఇవ్వొచ్చు. కానీ ఆ బహుమతి తీసుకునే వ్యక్తి మాత్రం ఒక పరిమితికి మించితే పన్ను చెల్లించాల్సివుంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో బ�
రహస్య పత్రాల్ని వెల్లడించిన ఐసీఐజే జాబితాలో 380 మంది భారతీయులు సచిన్, అనిల్ అంబానీ, వినోద్ అదానీ, కిరణ్ మజుందార్ షా, నీరా రాడియాల పేర్లు సీబీడీటీ చైర్మన్ నేతృత్వంలో దర్యాప్తు: కేంద్రం న్యూఢిల్లీ, అక్ట
మంత్రుల బృందాలను ఏర్పాటు చేసిన కేంద్ర ఆర్థిక శాఖ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: జీఎస్టీ రేట్లను, ఈ పన్ను మినహాయింపు పొందుతున్న ఐటెమ్స్ జాబితాను సమీక్షించేందుకు వివిధ రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో కూడిన రెండు �
కస్టమ్స్ డ్యూటీని భారీగా పెంచిన కేంద్రం 5 శాతం నుంచి 30 శాతానికి పెంచిన వైనం గతంలో లక్ష విత్తనాలకు రూ.3.25 లక్షల పన్ను ఇప్పుడు లక్ష విత్తనాలకు రూ. 22.75 లక్షల పన్ను హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభ�
ఉద్యోగులు, సంస్థలకు కేంద్రం ఊరట పలు ఆదాయ పన్ను గడువుల పొడిగింపు న్యూఢిల్లీ, జూన్ 25: కరోనా వైరస్ నేపథ్యంలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం వివిధ ఆదాయ పన్ను (ఐటీ) గడువులను పొడిగించింది. ఈ క్రమంలోనే కొవిడ్-19 చిక�
న్యూఢిల్లీ, జూన్ 17: వంట నూనెల దిగుమతులపై సుంకాలను తగ్గిస్తున్నట్టు కేంద్రప్రభుత్వం గురువారం ప్రకటించింది. దీంతో దేశంలో వంటనూనెల ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. గత ఏడాది కాలంగా వంట నూనెల ధరలు సుమారు రెట�