బాస్మతీయేతర బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. అయితే పార్బాయిల్డ్ బియ్యానికి మినహాయింపునిచ్చారు. దేశంలో ప్రస్తుత వానకాలం సీజన్లో �
రాష్ట్రాల ఆదాయానికి కేంద్రం గండి కొడుతున్నది. ఒక్క పెట్రోలియం ఉత్పత్తులపైనే కేంద్రం 2014-15 నుంచి 2021-22 మధ్య రాష్ర్టాలకు రావాల్సిన ఆదాయంలో 186 శాతాన్ని కాజేసింది. రాష్ర్టాల ఆదాయాన్ని సెస్ల రూపంలో కాజేయడమే కాకు
కొద్ది వారాల క్రితం విధించిన విండ్ఫాల్ ట్యాక్స్లపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు మార్పులు చేసింది. డీజిల్ ఎగుమతులపై అమల్లో ఉన్న పన్నును తగ్గించగా, ఏటీఎఫ్ ఎగుమతులపై రద్దు చేసింది.
ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలుకు సమయం ముంచుకొస్తోంది.
ఈ వారాంతానికల్లా ఐటీఆర్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 31వ తేదీనే గడువు మరి.
ఇప్పటికే పన్ను చెల్లింపుదారుల్లో ఎక్కువమంది ఐటీ రిటర్నులను సమర్పి�
నరేంద్రమోదీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలపై పార్లమెంటు లోపల, బయట టీఆర్ఎస్ ఎంపీలు ముందుండి కొట్లాడుతున్నారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తదితర అంశాలపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేస్
పెరిగిన దిగుమతి సుంకం l 15 శాతానికి పెంచిన కేంద్రం తులం రూ.1,100 ప్రియం బంగారం ధరలు ఒక్కసారిగా పరుగులు పెట్టాయి.దిగుమతి సుంకాన్ని ఏకంగా 15 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది.దీంతో బహిరంగ మార్కెట్ లో
రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారం పొడిగింపుపై ఇంకా ఏ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. గురువారంతో రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారంగా కేంద్రం చేస్తున్న చెల్లింపుల కాలవ్యవధి తీరిపోతున్నది. 2017 జూలై 1న కేంద్ర,
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో జహీరాబాద్ మున్సిపాలిటీ ఆదర్శంగా నిలుస్తున్నది. ఎర్లీబర్డ్ స్కీం ద్వారా రూ.3.40కోట్లు పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణ�
వాహనాల లైఫ్ ట్యాక్స్లను స్వల్పంగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ట్యాక్స్ ప్లానింగ్ ద్వారా ఆర్థిక భరోసాను సాధించుకోవచ్చు. పన్ను ప్రణాళిక అంటే ఏడాదికోసారి లేదా ఆర్థిక సంవత్సరాంతంలో చేసేది కాదు. ఈ ప్లానింగ్ను ఏడాది ప్రారంభంలోనే మొదలు పెట్టాలి. సెక్షన్ 80సీ కింద రూ.1.5
జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్కు ఎర్లీబర్డ్లో ఆస్తిన్నుల వసూళ్ల వరద కొనసాగింది. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో మాదిరిగానే ఈ ఆర్థిక సంవత్సరంలోనూ అత్యథిక ఆస్తిపన్ను వసూళ్లతో బల్దియాలో మరోసారి తన గుర్తింపు