ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.1.85 లక్షల కోట్లు న్యూఢిల్లీ, జూన్ 16: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు రూ.1.85 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్ను వసూళ్ళు అయినట్లు ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే సమయంలో
అటు బీమా.. ఇటు మదుపు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ (యులిప్)లు దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టినప్పుడు పెద్ద ఎత్తున జనాదరణను పొందాయి. అయితే అవి పాలసీదారులకు లేదా ఇన్వెస్టర్లకు ఆశించిన రాబడిని అంది
నిబంధనల్ని సవరించిన సీబీఐసీ న్యూఢిల్లీ, మే 19: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రిఫండ్ నిబంధనలను కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) హేతుబద్దీకరించింది. ఈ మేరకు జీఎస్టీ రూల్స్ను సవరించింది. దీంతో జ
సియోల్, ఏప్రిల్ 28: సామ్సంగ్ వ్యవస్థాపక కుటుంబం భారీ ఎత్తున వారసత్వ పన్నును చెల్లించనున్నది. దక్షిణ కొరియా ప్రభుత్వానికి మునుపెన్నడూ లేనివిధంగా ఏకంగా 10.8 బిలియన్ డాలర్లు (రూ.80,450 కోట్లు) అప్పగించనున్నది
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో విదేశీ కొవిడ్-19 టీకాలను తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా వాటిపై దిగుమతి సుంకాన్ని రద్�
జీఎస్టీ కౌన్సిల్ భేటీకి రాష్ర్టాల డిమాండ్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో కీలకమైన ఔషధాలు, వైద్య పరికరాలపై పన్ను రేట్లను తగ్గించాలన్న డిమాండ్లు ఊపందుకొంటున్నాయి.
అలాగైతే ఈపీఎఫ్పై వడ్డీ వస్తుందా?|
58 ఏండ్ల ముందే రిటైరైతే.. ఉద్యోగానికి రాజీనామా చేసిన 36 నెలల్లోపు ఈపీఎఫ్ ఖాతాలో సొమ్ము విత్ డ్రా కోసం దరఖాస్తు..
గత ఆర్థిక సంవత్సరంలో రూ.10.71 లక్షల కోట్ల రాబడి 2019-20 ఆర్థిక సంవత్సరం కంటే 12.3% అధికం న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కరోనా సంక్షోభం దేశాన్ని పట్టిపీడిస్తున్నప్పటికీ పరోక్ష పన్నులుగా పిలిచే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), కస్�
వాషింగ్టన్, ఏప్రిల్ 6: కార్పొరేట్ ట్యాక్స్ను పెంచడం వల్ల దేశం నుంచి కంపెనీలు తరలి వెళ్లిపోతాయన్న వాదనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొట్టిపారేశారు. గతంలో కార్పొరేట్ ట్యాక్స్ 36 శాతంగా ఉండేదని, ట్ర
బుధవారంతో ఈ 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్నది. గురువారం నుంచి 2021-22 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతున్నది. దీంతో ఆదాయ పన్ను (ఐటీ) నిబంధనలూ మారబోతున్నాయి. బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప�