బుధవారంతో ఈ 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్నది. గురువారం నుంచి 2021-22 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతున్నది. దీంతో ఆదాయ పన్ను (ఐటీ) నిబంధనలూ మారబోతున్నాయి. బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన మేరకు ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఆ మార్పులేమిటో ఒక్కసారి పరిశీలిస్తే..
ఇవి కూడా చదవండి: