డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ ఏ స్థాయిలో ఉండాలన్నదానిపై ఏ లక్ష్యం పెట్టుకోలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. అలాగే ఫారెక్స్ మార్కెట్లో ఇటీవలికాలం�
ద్రవ్యోల్బణంతో సామాన్యులపై అధిక భారం పడనున్నదని, ధరల పెరుగుదలలో స్థిరత్వం చూపించాల్సిన బాధ్యత కేంద్ర బ్యాంక్దేనని రిజర్వ్బ్యాంక్ పూర్వ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. మంగళవారం గీతం
వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మునుపెన్నడూలేని స్థాయికి తగ్గింది. గత నెలలో ఆల్టైమ్ కనిష్ఠాన్ని సూచిస్తూ 0.25 శాతానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో తాజాగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) �
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రుణాల సమీకరణలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా అప్పులు చేస్తున్నది. అలా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లోని తొలి 6 నెలల్లోనే రూ.45,162 కోట్ల రుణా
సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)లో పెట్టుబడులు పెట్టిన మదుపరుల పంట పండింది. 2017-18 ఎస్జీబీ సిరీస్ మెచ్యూరిటీ తేదీలను ఆర్బీఐ ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్లకు 317 శాతం రాబడులు వస్తున్నాయి. కాగా, గత కొన్నేండ
నరేంద్ర మోదీ పాలనలో పేద, మధ్యతరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పెరిగిన ధరలు, ఉపాధి అవకాశాల లేమి వెరసి సామాన్యులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. భారతీయ కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ �
నిరంతర చెక్ క్లియరింగ్ వ్యవస్థలో కొన్ని ఆరంభ సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) గురువారం స్పష్టం చేసింది.
RBI | అమెరికా (USA) కఠిన నిర్ణయాలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న భారత రూపాయి (Indian rupee) కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అండగా నిలిచింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరింత దిగజారకుండా �
రేవంత్రెడ్డి సర్కారు మరో వెయ్యి కోట్ల రుణం కావాలని ఆర్బీఐకి ప్రతిపాదించింది. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ వేలం ద్వారా ఈ మొత్తం తీసుకుంటామని ఇండెం ట్ పెట్టింది.
RBI | యూపీఐ లావాదేవీలపై ఏ రకమైన చార్జీలనూ వేసే యోచన లేదని బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష అనంతరం ఇక్కడ విలేకరులతో �
October Bank Holidays | ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నెల ముగిసిపోయింది. అక్టోబర్ మాసంలో దాదాపుగా 20 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ప్రతినెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం అందరికీ తెలిసిందే. బ్యాంకుల సెలవులకు సంబంధించిన జా
ఆర్బీఐ చెక్ క్లియరింగ్: అక్టోబర్ 4 నుంచి బ్యాంకు చెక్కుల క్లియరింగ్లో నిరంతరాయ క్లియరింగ్ పద్ధతిని ఆర్బీఐ అమలు చేయనుంది. చెక్కుల క్లియరెన్స్ ప్రక్రియ అదే రోజు గంటల వ్యవధిలో క్రెడిట్ టు క్రెడిట్