రాష్ట్ర ఆర్థిక అవసరాలు, సంక్షేమ పథకాల అమలు పేరిట పదే పదే అడ్డగోలుగా అప్పులు తెస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి మరో రూ.2 వేల కోట్ల రుణం సమీకరించాలని నిర్ణయించింది.
త్వరలో ప్లాస్టిక్ కరెన్సీని చలామణిలోకి తేబోతున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. 3 రోజుల ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష బుధవారం ముగియగా.. ఆ నిర్ణయాలను
దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనయ్యాయి. వరుసగా నాలుగోసారి రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం మార్కెట్ వర్గాలను రుచించలేదు. ఒక దశలో 800 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స�
వడ్డీరేట్లు తగ్గుతాయి..ఆర్థిక ఉపశమనం కలుగుతుందని ఆశించిన వారికి ఈసారి కూడా నిరాశే ఎదురుకావచ్చు. రిజర్వుబ్యాంక్ ఆగస్టు నెల ద్రవ్యపరపతి సమీక్షలోనూ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు లేవని అత్యధిక మంది ఆర్�
తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో రెండోస్థానంలో నిలిచింది. ప్రస్తుత ధరల ప్రకారం.. 2024-25లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,80,031 నుంచి 2025-26లో రూ.4,18,931కు చేరింది. 10.23 శాతం వృద్ధి నమోదు చేసింది.
Plastic Currency | దేశంలో త్వరలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్స్ (Plastic or Polymer Currency Notes) అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం (Union Govt) కీలక ముందడుగు వేసింది. రూ.10, రూ.20 విలువ కలిగిన ప్లాస్టిక్ లేదా పాలిమర్ కర
భారత కరెన్సీ నోట్ల ముద్రణ ప్రక్రియలో ఒక ముఖ్యమైన భాగాన్ని ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ శుక్రవారం ఆరోపించారు.
ముత్తూట్ ఫైనాన్స్తోపాటు మరో ఐదు సంస్థలపై రిజర్వుబ్యాంక్ కన్నెర్ర చేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసినందుకుగాను ముత్తూట్ ఫైనాన్స్పై రూ.5.80 లక్షలు, సత్యా మైక్రోక్యాపిటల్,
ప్లాస్టిక్ కరెన్సీని భారత్లో ప్రవేశపెట్టేందుకు ఆర్బీఐ సన్నాహాలు చేస్తున్నది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రూ. 20, రూ. 10 లాంటి తక్కువ విలువ కలిగిన నోట్లను తొలి దశలో ప్రవేశపెడుతుంది. వీటిని ప్రయోగాత్మకంగా �
పశ్చిమాసియా సంక్షోభం, వర్షాభావ పరిస్థితులు.. దేశ ఆర్థిక వృద్ధిరేటుకు ఇప్పుడు పెను సవాళ్లుగా పరిణమించాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆందోళన వ్యక్తం చేశారు. ‘అంతర్జాత
కాంగ్రెస్ ప్రభుత్వ అప్పుల వేట కొనసాగుతూనే ఉన్నది. రెండో త్రైమాసికం (క్యూ2) తొలిరోజే రూ.7వేల కోట్ల భారీ రు ణాన్ని సమీకరించిన సర్కార్.. ఆర్బీఐ ప్రతి మంగళవారం ఓపెన్ మారెట్ ఈ-వేలంలో సెక్యూరిటీ బాండ్లు పెట్ట
రిటైల్ ద్రవ్యోల్బణం విజృంభిస్తున్నది. ధరల కట్టడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పెట్టుకున్న మధ్యస్త లక్ష్యం 4 శాతాన్ని మించి గత నెలలో నమోదైంది. జూన్లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను రాబోయే రెండు ద్రవ్య సమీక్షల్లోనైతే యథాతథంగానే ఉంచవచ్చని, డిసెంబర్ నుంచి మాత్రం పెంపులకు ఆస్కారం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా (బొఫా) సెక్యూరిటీస్
ద్రవ్య విధానాన్ని మరింత కచ్చితత్వంతో ఆర్బీఐ 3 కీలక సర్వేలను గురువారం ప్రారంభించింది. ఇందులో ద్రవ్యోల్బణంపై కుటుంబస్తుల్లో ఉండే అంచనాలను తెలుసుకోవడం కూడా ఒకటి. స్థూలంగా చెప్పాలంటే ధరలు, ఆర్థిక పరిస్థిత�
బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్లకు రిజర్వు బ్యాంక్ గట్టి షాకిచ్చింది. న్యాయమైన విధానాల నియమావళి, కేవైసీ నిబంధనలోని కొన్ని అంశాలను పాటించకపోవడంతో బీవోబీపై రూ.63.6 లక్షలు జరిమానా విధి�