లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే గురువారం బ్యాంకర్ల లోన్ రికవరీ వ్యవస్థల కోసం ముసాయిదా నిబంధనలతో వచ్చింది.
ప్రధాన బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత నెల చివరినాటికి ప్రభుత్వరంగ బ్యాం కులతోపాటు ప్రైవేట్, విదేశీ బ్యాంకుల వద్ద అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.72, 454 కోట్లకు చేరుకున�
చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రిజర్వ్బ్యాంక్ గుడ్న్యూస్ చెప్పింది. మెరుగైన పనితీరు, ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉన్న ఎంఎస్ఎంఈలకు ఇచ్చే హామీ రహిత రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచాలని బ్యాంకులకు సూచించ
RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. మునుపటి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ఇవాళ్టి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ (RBI Governor)
వచ్చే నెల ద్రవ్యసమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటును పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) తగ్గించవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది.
జీవిత బీమా పాలసీదారుల్లో అత్యధికులు వివిధ కారణాలతో తమ పాలసీలను మెచ్యూరిటీకి ముందే సరెండర్ చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన ఆర్థిక సుస్థిరత నివేదిక 2025లో ఈ మేరకు స్పష్టమై�
Digitally arrest : డిజిటల్ అరెస్టు వంటి సైబర్ నేరాలపై ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ప్రజలు మారడం లేదు. తాజాగా ఒక ఎన్ఆర్ఐ జంట డిజిటల్ అరెస్ట్ కారణంగా రూ.15 కోట్ల వరకు మోసపోయింది.
రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.10,600 కోట్ల రుణ సమీకరణ కోసం ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపించింది. ఓపెన్ మార్కెట్ రుణాల్లో భాగంగా ప్రతి మంగళవారం నిర్వహించే వే లంలో పాల్గొని ఈ మొత్తం సేకరిస్తామని పేర్కొన్నది. 2025-26 ఆర్థి�
భాగస్వాములకు బ్యాంకులు డివిడెండ్లుగా ఇచ్చే చెల్లింపులు.. ఆ బ్యాంక్ నికర లాభంలో 75 శాతాన్ని మించరాదంటూ రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదిత నిబంధనల్ని విడుదల చేసింది.
Fact Check | ప్రచారం: ‘ఈ ఏడాది మార్చి నుంచి ఏటీఎంల్లో రూ.500 నోట్లు కన్పించవు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఈ నోట్ల చెలామణిని ఉపసంహరించుకుంటున్నది.’ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఈ సమాచారం విపరీతంగా వైరల్ అవుతున్నది.
సత్వర చెక్ క్లియరెన్స్ విధానం రెండో దశ అమలును బుధవారం ఆర్బీఐ వాయిదా వేసింది. బ్యాంక్ కార్యకలాపాల క్రమబద్ధీకరణకు మరింత సమయం ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నది. నిజానికి రెండో దశ ‘కంటిన్యూయస్ క్లియరింగ్�
బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్యలభ్యతను పెంచేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్లను ప్రకటించింది. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 22 మధ్య ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంవో) ద్వారా రూ.2 లక
దేశ, విదేశీ ఆర్థిక పరిస్థితులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కేంద్ర బోర్డు చర్చించింది. శుక్రవారం ఇక్కడ ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల 620వ సమావేశం జరిగింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హ�