దేశీయ మారకం నిల్వలు కరిగిపోతున్నాయి. ఈ నెల 5తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 711 మిలియన్ డాలర్లు తరిగిపోయి 681.610 బిలియన్ డాలర్లకు పడిపోయాయని రిజర్వు బ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించి�
RBI : ఆర్బీఐ త్వరలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. జూన్ 30 తర్వాత నుంచి దేశంలో పేపర్ నోట్లు చెల్లబోవ�
పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పరిశీలిస్తున్నదని ఆ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శనివారం తెలిపారు. ‘మేము దీని లాభనష్టాలు,
Sanjay Malhotra: వడ్డీ రేట్లను ఈసారి కూడా ఆర్బీఐ మార్చలేదు. వరుసగా రెండో సారి వడ్డీ రేట్లు యధాతధంగా ఉన్నాయి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇవాళ ద్రవ్యపరపతి విధాన సమీక్ష అంశాలను ప్రకటించార�
మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో పెరుగుతున్న ముడి చమురు ధరలు, తరలిపోతున్న విదేశీ పెట్టుబడుల మధ్య కరిగిపోతున్న విదేశీ మారకం నిల్వల్ని పెంచుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆపసోపాలు పడుతున్నద
పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం అంతమవుతుందని, నకిలీ నోట్లకు చెక్ పడుతుందని బీజేపీ సర్కార్ చేసిన ప్రకటనలు బూటకమని తేలింది. దేశంలో నకిలీ నోట్ల చెలామణీ పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా న�
కరెన్సీ మార్కెట్లో రూపాయి పతనాన్ని స్వేచ్ఛగా కొనసాగనివ్వాలని, మరికొంత కాలం ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జోక్యం చేసుకోవద్దని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. అప్పుడ�
Hyderabad Metro | రిజర్వు బ్యాంకును గ్యారెంటర్గా పెట్టి ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం తీసుకోవడం రాష్ర్టానికి లాభదాయకమా? లేక నష్టమా? అన్న దానిపై నిపుణులు భిన్నాభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
బ్యాంక్ లోన్తో మొబైల్ ఫోన్ కొనుక్కుని, ఆ తర్వాత ఆ అప్పు చెల్లించకపోయినైట్టెతే సదరు రుణగ్రహీత ఫోన్లను బ్లాక్ లేదా డీయాక్టివేట్ చేయవద్దని బ్యాంకర్లకు ఆర్బీఐ స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డు ద్వారా జరిపే లావాదేవీలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. 2021 నుంచి 2025 మధ్యకాలంలో క్రెడిట్ కార్డు లావాదేవీలు 2.6 రెట్లు పెరిగాయని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది.
రత్నాలు, ఆభరణాల పరిశ్రమలో భయాందోళనలు నెలకొన్నాయి. కనీసం ఏడాదిపాటు బంగారం కొనుగోళ్లను దేశ ప్రజలు వాయిదా వేయాలంటూ సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే సూచించడం.. ఇండస్ట్రీని ఒక్కసారిగా కలవరపాటుకు గుర�
Loan Waivers | రుణాలను మాఫీ చేయిస్తామంటూ జరిగే తప్పుడు ప్రచారాలతో జాగ్రత్తని, ఇలాంటి మోసపూరిత హామీలను ఇచ్చే వ్యక్తులు, సంస్థలకు దూరంగా ఉండాలని ప్రజలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అప్రమత్తం చేసింది.
RBI | కరెన్సీ మార్కెట్లో డాలర్ ముందు రూపాయి వెలవెలబోతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. డాలర్ల సమీకరణకున్న మార్గాలను అన్వేషిస్తున్నది. నానాటికీ బలహీనపడుతున్న రూపీతో దేశీయ ఫారెక్స్ �