బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్లకు రిజర్వు బ్యాంక్ గట్టి షాకిచ్చింది. న్యాయమైన విధానాల నియమావళి, కేవైసీ నిబంధనలోని కొన్ని అంశాలను పాటించకపోవడంతో బీవోబీపై రూ.63.6 లక్షలు జరిమానా విధి�
దీ సర్కార్ పాలనలో దేశం అప్పులకుప్పగా మారుతున్నది. కేంద్రం విచ్చలవిడిగా అప్పులు చేస్తుండటంతో రుణభారం ఏటికేడు భారీగా పెరుగుతున్నది. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) సోమవారం విడుదల చేసిన తాజా వివరాల ప్�
రూపాయికి మరిన్ని కష్టాలేనంటున్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో పోల్చితే దేశీయ కరెన్సీ విలువ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ముడి చము
RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థ (Banking System) లోకి భారీగా నగదును విడుదల చేసింది. ఏడు రోజుల వీఆర్ఆర్ (Variable Rate Repo) వేలం ద్వారా రూ.1.41 లక్షల కోట్ల తాత్కాలిక నిధులను విడుదల చేసింది. జీఎస్టీ (GST) చెల
Banks | అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ)లకు ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ మొండి బకాయిలను అమ్ముకోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రుణగ్రహీతలు, బ్యాంకులు, ఏఆర్సీలు కుమ్మక్కయ్యాయంటూ తీవ్ర వ్య
భారతీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు మధ్యంతర చైర్మన్గా ఈ ఏడాది సెప్టెంబర్దాకా కెకీ మిస్త్రీ కొనసాగుతారు. ఆయన పదవీకాలాన్ని 3 నెలలపాటు పొడిగింపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్
దేశీయ మారకం నిల్వలు కరిగిపోతున్నాయి. ఈ నెల 5తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 711 మిలియన్ డాలర్లు తరిగిపోయి 681.610 బిలియన్ డాలర్లకు పడిపోయాయని రిజర్వు బ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించి�
RBI : ఆర్బీఐ త్వరలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. జూన్ 30 తర్వాత నుంచి దేశంలో పేపర్ నోట్లు చెల్లబోవ�
పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పరిశీలిస్తున్నదని ఆ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శనివారం తెలిపారు. ‘మేము దీని లాభనష్టాలు,
Sanjay Malhotra: వడ్డీ రేట్లను ఈసారి కూడా ఆర్బీఐ మార్చలేదు. వరుసగా రెండో సారి వడ్డీ రేట్లు యధాతధంగా ఉన్నాయి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇవాళ ద్రవ్యపరపతి విధాన సమీక్ష అంశాలను ప్రకటించార�
మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో పెరుగుతున్న ముడి చమురు ధరలు, తరలిపోతున్న విదేశీ పెట్టుబడుల మధ్య కరిగిపోతున్న విదేశీ మారకం నిల్వల్ని పెంచుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆపసోపాలు పడుతున్నద
పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం అంతమవుతుందని, నకిలీ నోట్లకు చెక్ పడుతుందని బీజేపీ సర్కార్ చేసిన ప్రకటనలు బూటకమని తేలింది. దేశంలో నకిలీ నోట్ల చెలామణీ పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా న�
కరెన్సీ మార్కెట్లో రూపాయి పతనాన్ని స్వేచ్ఛగా కొనసాగనివ్వాలని, మరికొంత కాలం ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జోక్యం చేసుకోవద్దని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. అప్పుడ�