vరిజర్వ్బ్యాంక్ (ఆర్బీఐ) అనుమతితో బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.4 వేల కోట్లు చేరాయి. 13 ఏండ్ల కాలపరిమితికి 8.02 శాతం వడ్డీతో తెలంగాణ ప్రభుత్వం ఈ రుణాలను సమీకరించింది.
రిజర్వుబ్యాంక్ తన ద్రవ్య పరపతి సమీక్షను బుధవారం ప్రకటించనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రకటించనున్న రెండో సమీక్ష ఇది. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో ఈ సమీక్షలో కూడా సెంట్రల్ �
అంధులు కూడా సులువుగా గుర్తించేందుకు వీలుగా రూపొందించిన కొత్త నాణేలను ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఆవిష్కరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ డిజైన్లో రూపొందించిన