దేశంలో కొత్త బ్యాంకులు రాబోతున్నాయి. దశాబ్దకాలం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మళ్లీ బ్యాంకింగ్ లైసెన్సులను జారీ చేయబోతున్నట్టు తెలుస్తున్నది. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి దోహదపడేలా బ్యా
రాష్ట్రంలోని రేవంత్రెడ్డి సర్కారు అప్పుల పరంపరను కొనసాగిస్తున్నది. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి తాజాగా మరో రూ.1,000 కోట్లు అప్పు తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన బహిరంగ ఈ వేలంలో పాల్గొని ఈ మొత్తం సేకరిం
మూలిగే నక్కమీద తాటిపండుపడ్డ చందంగా తయారైంది అనిల్ అంబానీ పరిస్థితి. ఇప్పటికే వ్యాపారాలు సాగక, పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఈ చోటా అంబానీకి.. ఇప్పుడు మరో కొత్త సమస్య ఎదురైంది.
పోలీసులు, జడ్జీల పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మకూడదు, అది సైబర్ నేరగాళ్ల పని కావొచ్చు అంటూ ఫోన్కాల్స్ సమయంలో అలర్ట్ డయలర్ టోన్ వస్తున్నది. అయినా కొందరు గుడ్డిగా మోసపోతున్నారు. కొందరి అమాయకత్వమే ఆ�
మీకు గోల్డ్ లోన్ కావాలా? వెంటనే కావాలా? కుదువబెట్టిన బంగారం తక్కువ వడ్డీకి మరో చోట పెట్టాలనుకుంటున్నారా? వంటి ప్రకటనలు ఆకట్టుకుంటాయి. ప్రజల ఆర్థిక అవసరాల కోసం గోల్డ్ లోన్లు (Gold Loan) ఒక ఆకర్షణీయ ఎంప
అప్పులను అలవాటుగా చేసుకున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం మరో రూ.4,000 కోట్ల రుణసమీకరణ ఇండెంట్ పెట్టింది. 17న నిర్వహించే బహిరంగ వేలంలో అప్పు తీసుకుంటామని నాలుగు సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం మాత్రం అన్ని మార్గాలను అ న్వేషిస్తున్నది. భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి మరో రూ.3,000 కోట్లు రణం తీసుకునేందుకు చర్యలు చేపట్టింది.
గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ కరిగిపోయాయి. మే 30తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 1.237 బిలియన్ డాలర్లు తరిగిపోయి 691.485 బిలియన్ డాలర్లకు తగ్గాయని రిజర్వుబ్యాంక్�
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. వరుసగా మూడోసారి వడ్డీరేట్లను అరశాతం తగ్గిస్తూ రిజర్వుబ్యాంక్ తీసుకున్న నిర్ణయం మదుపరుల్లో జోష్ పెంచింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటం, అలాగే మార్క�
బంగారం తాకట్టుపై రుణాలకు సంబంధించి లోన్-టు-వాల్యూ (ఎల్టీవీ) రేషియోను ఆర్బీఐ పెంచింది. రుణం రూ.2.5 లక్షలలోపుంటే.. తనఖా పెట్టిన బంగారం విలువలో 85 శాతం వరకు అప్పు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇది 75 శాతమే. అలాగే రూ.2.5 లక్�