పోలీసులు, జడ్జీల పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మకూడదు, అది సైబర్ నేరగాళ్ల పని కావొచ్చు అంటూ ఫోన్కాల్స్ సమయంలో అలర్ట్ డయలర్ టోన్ వస్తున్నది. అయినా కొందరు గుడ్డిగా మోసపోతున్నారు. కొందరి అమాయకత్వమే ఆ�
మీకు గోల్డ్ లోన్ కావాలా? వెంటనే కావాలా? కుదువబెట్టిన బంగారం తక్కువ వడ్డీకి మరో చోట పెట్టాలనుకుంటున్నారా? వంటి ప్రకటనలు ఆకట్టుకుంటాయి. ప్రజల ఆర్థిక అవసరాల కోసం గోల్డ్ లోన్లు (Gold Loan) ఒక ఆకర్షణీయ ఎంప
అప్పులను అలవాటుగా చేసుకున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం మరో రూ.4,000 కోట్ల రుణసమీకరణ ఇండెంట్ పెట్టింది. 17న నిర్వహించే బహిరంగ వేలంలో అప్పు తీసుకుంటామని నాలుగు సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం మాత్రం అన్ని మార్గాలను అ న్వేషిస్తున్నది. భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి మరో రూ.3,000 కోట్లు రణం తీసుకునేందుకు చర్యలు చేపట్టింది.
గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ కరిగిపోయాయి. మే 30తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 1.237 బిలియన్ డాలర్లు తరిగిపోయి 691.485 బిలియన్ డాలర్లకు తగ్గాయని రిజర్వుబ్యాంక్�
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. వరుసగా మూడోసారి వడ్డీరేట్లను అరశాతం తగ్గిస్తూ రిజర్వుబ్యాంక్ తీసుకున్న నిర్ణయం మదుపరుల్లో జోష్ పెంచింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటం, అలాగే మార్క�
బంగారం తాకట్టుపై రుణాలకు సంబంధించి లోన్-టు-వాల్యూ (ఎల్టీవీ) రేషియోను ఆర్బీఐ పెంచింది. రుణం రూ.2.5 లక్షలలోపుంటే.. తనఖా పెట్టిన బంగారం విలువలో 85 శాతం వరకు అప్పు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇది 75 శాతమే. అలాగే రూ.2.5 లక్�
తాజా ద్రవ్యసమీక్షలో ఒకేసారి అర శాతం రెపో రేటును తగ్గించిన ఆర్బీఐ.. ఇక ఈ కోతలకు బ్రేక్ వేయనుందా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంకేతాలే ఇందుకు నిదర్శనం. భవిష్యత�
తాజా ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగానే ఉన్నదన్న సంకేతాలను ఇస్తుండటం గమనార్హం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను అధికారికంగా విడుదల చేసిన జీడీపీ గణాం�
RBI | ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా మునుపు కఠిన ద్రవ్య వైఖరిని అవలంభించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ప్రస్తుతం దేశ ఆర్థిక వృద్ధిరేటు బలోపేతమే ధ్యేయంగా ముందుకెళ్తున్నది.
Reserve Bank of India : రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది ఆర్బీఐ. ద్రవ్య పరపతి విధాన సమీక్ష వివరాలను ఇవాళ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. రెపో రేటు తగ్గడంతో.. రుణాలపై ఈఎంఐలు తగ్గనున్�