రిజర్వుబ్యాంక్ మరో 25 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో 25 టన్నుల గోల్డ్ రిజర్వులను పెంచుకున్నది. దీంతో సెంట్రల్ బ్యాంక్ వద్ద బంగారం నిల్వలు 879.59 టన్నులకు చేరుకు�
చాలాకాలం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటును తగ్గించింది. గత రెండు ద్రవ్యసమీక్షల్లో పావు శాతం చొప్పున అర శాతం కోత పెట్టింది. దీంతో ఆయా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ రుణాలపైనా వడ్డీ�
నాలుగు బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ షాకిచ్చింది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినందుకుగాను ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాతోపాటు మరో రెండు బ్యాంకులపై భారీ స్థాయిలో జరిమానా విధించింది.
Rs 2000 notes | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.2000 నోట్లను రెండేళ్ల కిందట ఉపసంహరించింది. అయినప్పటికీ రూ.6,266 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఇంకా చెలామణిలో ఉన్నాయి.
Bank Holidays | మే నెలలో బ్యాంకులు ఏకంగా 13 రోజులు మూతపడనున్నాయి. ఈ మేరకు బ్యాంకులకు సంబంధించిన సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. ప్రతినెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం తెలిసిందే.
Forex Reserves | ఈ నెల 11వ తేదీతో ముగిసిన వారంలో భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు 1.567 బిలియన్లు పెరిగి 677.835 బిలియన్లకు చేరుకున్నాయి. వరుసగా ఆరోవారం విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పెరిగినట్లుగా ఆర్బీఐ డేటా పేర్కొంది.
SBI Bank | ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లోన్ తీసుకున్న వారికి గుడ్న్యూస్ చెప్పింది. రుణాల రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం
బ్యాంకు నుంచి వార�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వరుసగా రెండో ద్రవ్యసమీక్షలోనూ కీలక వడ్డీరేట్లను తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను చేపట్టిన తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపోరేటును మరో పావు�
ఆర్బీఐ రెపోరేటును తగ్గించడంతో అందుకు తగ్గట్టుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్లు కూడా తమ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలతో ఉలిక్కిపడ్డాయి. వరుస నష్టాల నుంచి సూచీలు కోలుకుంటున్న తరుణంలో టారిఫ్ల పిడుగు వచ్చిపడింది. ప్రపంచవ్య�
ఎన్సీఏఈఆర్ డైరెక్టర్ జనరల్ పూనమ్ గుప్తాను రిజర్వు బ్యాంక్ డిప్యూటీ గవర్నర్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పదవిలో ఆమె మూడేండ్లపాటు కొనసాగనున్నారు.
Poonam Gupta | ప్రపంచ బ్యాంక్ మాజీ ఆర్థికవేత్త పూనమ్ గుప్తా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా నియామకమయ్యారు. 2025 ఏప్రిల్ 7-9 మధ్య జరగనున్న ద్రవ్య విధాన కమిటీ సమావేశానికి ఆమెను డిప్యూటీగా గవర్నర్గా నియమించింది.
2000 Notes | రద్దు చేసిన రూ.2000నోట్లు మంగళవారం నాటికి 98.21 శాతం తిరిగి బ్యాంకులకు చేరాయని.. ఇంకా రూ.6,366 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఇండియా స్పష్టం చేసింది.
Bank Holidays in April | ఏప్రిల్లో 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ప్రతి నెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం తెలిసిందే. ఏవైనా ఆర్థిక సంబంధిత పను