గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణాలపై వడ్డీరేట్లు భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ద్రవ్యసమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటుకు 50 బేసిస్ పాయింట్లు కోతపెట్టే వీలుందని తెలుస్
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టకపోయినా అప్పుల పరంపరను కొనసాగిస్తున్నది. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి తాజాగా మరో రూ.1,500 కోట్ల రుణం తీసుకున్నది. మంగళవారం నిర్వహి�
2000 Notes | రూ.2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సోమవారం కీలక ప్రకటన చేసింది. వెనక్కి తీసుకున్న రూ.2వేల నోట్ల ఇంకా పూర్తిస్థాయిలో రిజర్వ్ బ్యాంక్కు చేరలేదని పేర్కొంది. ప్రస్తుతం రూ.6,181 కోట్ల విలువైన న
గత ఏడాదిదాకా వడ్డీరేట్ల విషయంలో కఠిన ద్రవ్య విధానాన్ని అనుసరించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ఈ ఏడాది మొదలు తమ పాలసీని మార్చుకున్నది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి, ఏప్రిల్ ద్రవ్య సమీక్షల్లో పావు శాత�
బ్యాంకింగ్లో మోసాలను నియంత్రించడానికి రిజర్వు బ్యాంక్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. రుణ ఖాతాలు, డిజిటల్ చెల్లింపులకు సంబంధించి సంఖ్య పరంగా తగ్గినప్పటికి విలువ పరంగా చూస్తే మాత్రం మూడిం
Indian Banking | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెండుసార్లు వడ్డీ రేట్లను 0.50 శాతం తగ్గించింది. ఆ తర్వాత నుంచి బ్యాంకులు డిపాజిట్ రంగంలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. 2024-25 బ్యాంకుల ఆర్థిక ఫలితాల ప్రకారం.. రుణాలతో పోలిస్తే �
గత ఆర్థిక సంవత్సరానికి (2024-25) గాను కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి రికార్డు స్థాయిలో డివిడెండ్ వెళ్లవచ్చని తెలుస్తున్నది. నిజానికి అంతకుముందు ఆర్థిక సంవత్సరానికి (2023-24) సం�
ఇప్పుడు డబ్బు స్మార్ట్ అయిపోతున్నది! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకొచ్చిన డిజిటల్ రూపీ గురించి విన్నారా? ఇది మనదేశంలో డబ్బు వాడకాన్ని పూర్తిగా మార్చేయబోతున్నది. ఇప్పటికే UPI పేమెంట్స్లో దూసుకు
రుణగ్రహీతలకు శుభవార్త. గృహ, వాహన, వ్యక్తిగత తదితర లోన్లపై వడ్డీరేట్లు తగ్గబోతున్నాయన్న సంకేతాలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) రిజ�
రిజర్వుబ్యాంక్ మరో 25 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో 25 టన్నుల గోల్డ్ రిజర్వులను పెంచుకున్నది. దీంతో సెంట్రల్ బ్యాంక్ వద్ద బంగారం నిల్వలు 879.59 టన్నులకు చేరుకు�
చాలాకాలం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటును తగ్గించింది. గత రెండు ద్రవ్యసమీక్షల్లో పావు శాతం చొప్పున అర శాతం కోత పెట్టింది. దీంతో ఆయా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ రుణాలపైనా వడ్డీ�
నాలుగు బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ షాకిచ్చింది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినందుకుగాను ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాతోపాటు మరో రెండు బ్యాంకులపై భారీ స్థాయిలో జరిమానా విధించింది.