Retail Inflation | భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్టానికి పడిపోయింది. ఆహార వస్తువుల ధరలు తగ్గిపోవడంతో 2024 డిసెంబర్ నెలతో పోలిస్తే 2025 జనవరి రిటైల్ ద్రవ్యోల్బణం 4.31 శాతానికి పరిమితమైంది.
ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరుగుతున్న తొలి ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లు తగ్గుతాయనే అంచనాలే ఎక్కువగా వస్తున్నాయి. శుక్రవారం ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను ఆర్బీఐ ప్రకట
దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలపరంపర కొనసాగుతున్నది. రిజర్వుబ్యాంక్ పరపతి సమీక్షకంటే ముందు మదుపరులు అప్రమత్తతకు మొగ్గుచూపడంతోపాటు ఎఫ్ఐఐలు భారీగా నిధులను తరలించుకుపోవడంతో వరుసగా రెండోరోజూ సూచీలు న�
Telangana | రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నుంచి మంగళవారం మరో రూ.2,800 కోట్ల రుణాన్ని సమీకరించింది. రూ.1000 కోట్ల విలువైన రెండు బాండ్లను 22 సంవత్సరాలు, 24 సంవత్సరాలు, 800 కోట్ల విలువైన బాండును 25 ఏండ్ల కాలానికి రాష్ట్ర ఆర్
Bank Holidays | కొత్త సంవత్సరమైన 2025లో మరో నెల కొద్దిరోజుల్లోనే ముగిసిపోనున్నది. ఫిబ్రవరి మాసం మొదలు కానున్నది. ఫిబ్రవరిలో దాదాపు 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ప్రతినెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం తెలిస�
బ్యాంక్ ఖాతాలతోపాటు డిపాజిట్ ఖాతాలు, లాకర్లు ఇక నుంచి కచ్చితంగా నామినీలు తప్పనిసరి చేయాలని బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ తాజాగా ఆదేశించింది. దేశవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో బ్యాంక్ ఖాతాలకు నామినీలు ల�
వచ్చే నెలలో జరిగే ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటును పావు శాతమైనా (25 బేసిస్ పాయింట్లు) తగ్గించాల్సిన అవసరం ఉన్నదని డ్యూషే బ్యాంక్ విశ్లేషకులు చెప్తు�
రేవంత్రెడ్డి సర్కారు మరో రూ.3000 కోట్ల అప్పు తెచ్చింది. ఎఫ్ఆర్బీఎం పరిధిలో రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి ఈ మొత్తాన్ని సేకరించింది. రూ.1000 కోట్ల విలువైన మూడు బాండ్లను 24 సంవత్సరాలు, 29 సంవత్సరాలు, 30 సంవత్సరాల కా
వివిధ దేశాల్లోని కేంద్రబ్యాంకులు వ్యూహాత్మకంగా పసిడి నిల్వలను పెంచుకుంటున్నాయి. గతేడాది నవంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్లు 53 టన్నుల గోల్డ్ను కొనుగోలు చేశాయి.
ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్)లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించే వీలుందన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. దీంతో రాబోయే మూడు ద్రవ్యసమీక్షలు అత్యంత ప్రాధాన్యా�
రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని పదేపదే చెప్పుకొస్తున్న ప్రభుత్వం అప్పులో రామచంద్రా అంటూ భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ముందు క్యూకట్టేందుకు పోటీపడుతున్నది. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఆర్బ
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అపసవ్య దిశలో సాగుతున్నది. రేవంత్ సర్కారు చేస్తున్న అప్పులు, వస్తున్న ఆదాయానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. పరిమితికి మించి అప్పులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభు త్వం.. ఆదాయం స�