మానుకోట రవాణా శాఖలో పైసలిస్తేనే ఫైల్ కదులుతది.. లేదంటే అది లేదు ఇదిలేదంటూ అనేక కొర్రీలు పెడుతూ చెప్పులరిగేలా తిప్పిస్తారు. అధికారులు, సిబ్బంది మామూళ్లకు అలవాటు పడి వాహనదారులను ముప్పుతిప్పలు పెడుతున్న�
Property Tax | ఆస్తిపన్ను నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు బల్దియా అపసోపాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల కోట్ల లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకోగా.. గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనున్నది.
అప్పుడెప్పుడో మన చిన్నప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎల్ఎంబీ (ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంకు) అధికారులు వచ్చి బాకీ కట్టని రైతుల ఇండ్ల తలుపులు ఎత్తుకుపోయేవారు. ఇలాంటి దృశ్యమే మళ్లీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో �
చెన్నూర్ మున్సిపాలిటీ అధికారులు పన్నుల వసూళ్ల పేరిట అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పగలూ.. రాత్రీ అనే తేడా లేకుండా ఇండ్లపైకి వెళ్లి ప్రజలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. మార్చి నెలాఖరుకల్లా వందశాతం పన్�
ఆస్తి పన్ను బకాయి దారులపై కఠిన చర్యలకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. పన్ను బకాయిల చెల్లింపు కోసం ఇప్పటికే ఓ టీఎస్ను ప్రకటించిన నేపథ్యంలో బకాయిలన్నింటిని పూర్తిస్థాయిలో వసూలు చేయాలని అధికా�
ఆస్తిపన్ను నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు జీహెచ్ఎంసీ ఆపసోపాలు పడుతున్నది. మరో 17 రోజుల్లో ఆర్థిక సంవత్సరం గడువు ముగియనున్నది. 12.70 లక్షల మంది నుంచి రూ. 1,570 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నది. మరో రూ.430 కోట�
ఆస్తిపన్ను బకాయి ఒకేసారి చెల్లించి 90 శాతం రాయితీ పొందాలని, వన్టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్)ను సద్వినియోగం చేసుకోవాలన్న జీహెచ్ఎంసీ పిలుపునకు బకాయిదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ఈ నెల 7న
GHMC | మియాపూర్, మార్చి 6 : చందానగర్ సర్కిల్ పరిధిలో పన్ను బకాయిదారులపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే సర్కిల్ పరిధిలో భారీగా పన్ను బకాయి ఉన్న ఓ వాణిజ్య భవనాన్ని కొద్ది రోజుల క్రితం సీజ్ చేశారు. పన�
ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేటలో సీహెచ్ ప్రసాద్ రావు తన ఇంట్లో 40 ఏండ్ల నుంచి నివాసం ఉంటున్నాడు. పీటీఐఎన్ నంబరు 1140900341 కలిగిన తన ఇంటికి ఏటా రూ.1100 లు ఆస్తిపన్ను చెల్లించేవారు. 2017 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్�
ఆస్తిపన్ను సమస్యల పరిష్కారానికి ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (పీటీపీ) కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి 29 వరకు ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్ల
కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు మోదీ ప్రభు త్వం చిల్లిగవ్వ వివ్వలేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి శనివారం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. �
సగటు వేతనజీవి నుంచి ముక్కు పిండి పన్ను వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు మాత్రం పన్నులను కుదిస్తున్నది. ఫలితంగా ప్రభుత్వ మొత్తం పన్ను ఆదాయంలో ప్రజలు కట్టే వ్యక్తిగత ఆదాయ పన్ను వాటా పెరుగ�
ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) అనేది ఓ సురక్షిత పెట్టుబడి సాధనం. అంతేగాక హామీపూర్వక రాబడి పథకం కూడా. నిర్ధిష్ట రీతిలో చేసే ఏకకాల నగదు మొత్తాలపై నిర్ణీత కాలవ్యవధులకుగాను స్పష్టమైన వడ్డీరేట్లను ఇందులో చెల్