ఆస్తి పన్ను వసూలులో జీహెచ్ఎంసీ రికార్డు సృష్టిస్తోంది. గత ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 నాటికే 12.13 లక్షల మంది నుంచి రూ. 1414 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నది. ఇదే సమయానికి గతేడాది 10.62 లక్షల మంది నుంచి రూ.1110 కోట్లు �
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకముందు నెలకు పదివేల జీతమే వచ్చినా అన్ని ఖర్చులూ పోను నెలకు రూ.వెయ్యి దాచుకునేవాళ్లం. ఇప్పుడు ముప్పై వేలు వస్తున్నా.. ఏ మూలకూ సరిపోవడం లేదు. ఇది ఓ వేతనజీవి ఆవేదన!
ఆన్లైన్ గేమింగ్పై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) 28 శాతానికి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు జీఎస్టీ మండలికి రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో కూడిన బృందం సిఫార్సు చేయవచ్చని అంటున్నారు
UV Creations | తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అగ్రనిర్మాణ సంస్థల్లో ఒకటైన యూవీ క్రియేషన్స్పై జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని కావూరి హిల్స్లో ఉన్న సంస్థ కార్యాలయంలో
బియ్యం ఎగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది. పంజాబ్లో ఉత్పత్తి అయ్యే బాస్మతి బియ్యాన్ని కేంద్రం కొనదు కాబట్టి వాటి ఎగుమతిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. పన్నులూ విధించదు. ఇదేవిధం�
బాస్మతీయేతర బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. అయితే పార్బాయిల్డ్ బియ్యానికి మినహాయింపునిచ్చారు. దేశంలో ప్రస్తుత వానకాలం సీజన్లో �
రాష్ట్రాల ఆదాయానికి కేంద్రం గండి కొడుతున్నది. ఒక్క పెట్రోలియం ఉత్పత్తులపైనే కేంద్రం 2014-15 నుంచి 2021-22 మధ్య రాష్ర్టాలకు రావాల్సిన ఆదాయంలో 186 శాతాన్ని కాజేసింది. రాష్ర్టాల ఆదాయాన్ని సెస్ల రూపంలో కాజేయడమే కాకు
కొద్ది వారాల క్రితం విధించిన విండ్ఫాల్ ట్యాక్స్లపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు మార్పులు చేసింది. డీజిల్ ఎగుమతులపై అమల్లో ఉన్న పన్నును తగ్గించగా, ఏటీఎఫ్ ఎగుమతులపై రద్దు చేసింది.