ఆదాయ పన్ను (ఐటీ) శాఖ మన ప్రతీ లావాదేవీపైనా ఓ కన్నేసి ఉంచుతుంది. అయితే తండ్రీ-కొడుకులు, భార్యా-భర్తలు, ఇతర కుటుంబ సభ్యుల మధ్య జరిగే నగదు లావాదేవీలపైనా ఐటీ నోటీసులు వస్తాయా? అన్న సందేహం రాకమానదు.
వాహన కొనుగోలులో షోరూంలు ఇచ్చిన డిస్కౌంట్కు కూడా పన్ను చెల్లించాల్సిందే... పూర్తి ట్యాక్స్ కడితేనే.. ఆ వాహనం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. లేదంటే.. బ్రేక్ పడుతుంది. అదేంటీ మాకు షోరూం వాళ్లు డిస్�
మధ్యతరగతి సొంతింటి కలల్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బడ్జెట్ చెరిపేసింది. ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని తొలగించి మోయలేనంత పన్ను భారాన్ని మోదీ సర్కారు మోపింది మరి.
Supreme Court: మైనింగ్పై పన్ను వసూల్ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉంటుందని ఇవాళ సుప్రీంకోర్టు తెలిపింది. 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో కీలక తీర్పును వెలువరించింది. మైనింగ్ ఆపరేట
క్యాన్సర్ రోగులకు కేంద్ర బడ్జెట్లో (Union Budget) ఊరట లభించింది. క్యాన్సర్ చికిత్సకు రోగులు లక్షల్లో ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఔషధాలకే అధిక వాటా ఉంటుంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ రోగుల మందులపై కేం�
ఇది ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్)ల కాలం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి (2024-25 మదింపు సంవత్సరం)గాను ఈ నెలాఖర్లోగా (జూలై 31) ఐటీఆర్ను దాఖలు చేయాల్సి ఉంటుంది.
Central Budget : దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజలు చెల్లించిన పన్నుల సమాహారమే కేంద్ర బడ్జెట్ అని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి పేర్కొన్నారు. ఈ పన్నుల్లో ఢిల్లీ వాటా అత్యధికమని ఆమె తెలిపారు.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా.. వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం డిపాజిట్లపై
కేంద్రం పన్నుల్లో రాష్ర్టాలకు జూన్లో ఇవ్వవలసిన వాటా విడుదలకు ఆర్థిక శాఖ సోమవారం ఆమోదం తెలిపింది. జూన్లో ఇచ్చే వాటాతోపాటు, ఒక అదనపు వాయిదా సొమ్మును కూడా విడుదల చేయబోతున్నది.
ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్)ల్లో తప్పులు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. కానీ కొందరు సమయం లేకపోవడం వల్లనో, ఇతర పనుల ఒత్తిడి కారణంగానో ఐటీఆర్లను పరిశీలించకుండానే దాఖలు చేస్తూం
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మాకు జీఎస్టీ అథార్టీ షాకిచ్చింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయింనకు సంబంధించి వడ్డీని కలుపుకొని రూ.13 కోట్ల జరిమానా విధించింది.
రెండు మూడు నెలలుగా బీజేపీ రాష్ట్ర నేత లు చేస్తున్న ఆరోపణలు ఇవి. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ‘రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు’ అంటూ బ హిరంగసభలో విమర్శించిన పరిస్థితి.‘ట్యాక్స్
‘ఇందుమూలంగా జనగామ పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా, ఇంటి పన్ను వడ్డీపై 90శాతం రిబేట్ (రాయితీ) ఇచ్చినప్పటికీ కొంతమంది ఇంటి పన్ను చెల్లింపుదారులు వినియోగించుకోలేదు. దీంతో మున్సిపాలిటీ అభివృద్ధికి ఆటంకం క
కానీ వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నది. డిసెంబర్ నుంచి రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందని గణాంకాలు చెప్తున్నాయి. ఫిబ్రవరి నాటికి మూడు నెలల్లోనే అదనంగా రూ.4వేల కోట్ల మేర అదనపు ఆదాయం వచ్చినట్టు ఆర్థ�