రూల్స్ పాటించకుంటే కేంద్రం చర్యలు తీసుకోవచ్చు నూతన ఐటీ నిబంధనలపై ట్విట్టర్కు తేల్చిచెప్పిన ఢిల్లీ హైకోర్టు నిబంధనల అమలుపై రెండు వారాల్లోగా అఫిడవిట్ అమెరికాలో నోటరీ చేయించి సమర్పించాలని ఆదేశం గత క�
న్యూఢిల్లీ: కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇవాళ తన ట్విట్టర్ అకౌంట్ను యాక్సెస్ చేయలేకపోయారు. తన అకౌంట్ ఒక గంట పాటు తాత్కాలికంగా పనిచేయలేదని మంత్రి తెలిపారు. ఆ సమయంలో ఆయన ఎటువంటి ఫ
కేంద్రప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనలను సోషల్మీడియా సంస్థలు, ఓటీటీలు, డిజిటల్ మీడియా వేదికలు అంగీకరించాయి. నిబంధనల్లో నిర్దేశించిన మేరకు ప్రముఖ సామాజిక మాధ్యమాలు గ్రీవెన్స్, న
ట్విట్టర్ Vs కేంద్రం టూల్కిట్ల ‘పీటముడి ’
కొవిడ్-19 నివారణలో వైఫల్యాలపై విపక్షాల పేరిట టూల్ కిట్ ట్వీట్ వివాదంగా మారుతుంది. దీన్ని ట్విట్టర్ ......
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ చట్టాలను అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా నియంత్రణ కోసం ఆ రూల్స్ను రూపొందించారు. ఈ నేపథ్యంలో దీనిపై ట్విట్టర్ సంస్థ స్పందించింది. భారత్ల�
బుధవారంతో ఈ 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్నది. గురువారం నుంచి 2021-22 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతున్నది. దీంతో ఆదాయ పన్ను (ఐటీ) నిబంధనలూ మారబోతున్నాయి. బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప�