న్యూఢిల్లీ, జూన్ 17: వంట నూనెల దిగుమతులపై సుంకాలను తగ్గిస్తున్నట్టు కేంద్రప్రభుత్వం గురువారం ప్రకటించింది. దీంతో దేశంలో వంటనూనెల ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. గత ఏడాది కాలంగా వంట నూనెల ధరలు సుమారు రెట్టింపయ్యాయి.