Vivo X300 Ultra : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో నుంచి రెండు ఫ్లాగ్షిప్ ఫోన్లు విడుదలయ్యాయి. అవి ఒకటి వివో ఎక్స్300 అల్ట్రా. రెండోది వివో ఎక్స్300 ఎఫ్ఈ.
OnePlus Nord CE : వన్ప్లస్ సంస్థ నుంచి వచ్చిన మొబైల్ ఫోన్లలో నార్డ్ సిరీస్ ఫోన్లు సక్సెస్ సాధించాయి. తాజాగా ఈ సంస్థ నుంచి నార్డ్ సీఈ6, నార్డ్ సీఈ6 లైట్ అనే రెండు ఫోన్లు ఇండియాలో విడుదలయ్యాయి.
Motorola Edge 70 Pro : ప్రముఖ మొబైల్ బ్రాండ్ మోటోరోలా నుంచి ఎడ్జ్ సిరీస్లో భాగంగా ఎడ్జ్ 70 ప్రో పేరుతో కొత్త 5జీ ఫోన్ను విడుదల చేసింది. ఇది మీడియం రేంజ్ ఫోన్. 50 ఎంపీ మెయిన్ కెమెరా ఉంది.
realme narzo 100 lite 5g : చైనాకు చెందిన రియల్మి సంస్థ తాజాగా రియల్మి నార్జో 100 లైట్ పేరుతో 5జీ ఫోన్ విడుదల చేసింది. ఇది నార్జో 100 సిరీస్లో వచ్చిన తొలి లైట్ 5జీ ఫోన్.
Oppo F33 series : ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్ ఒప్పో నుంచి ఎఫ్33 సిరీస్ ఫోన్లు విడుదలయ్యాయి. ఒప్పో ఎఫ్33, ఒప్పో ఎఫ్33 ప్రో పేరుతో రెండు 5జీ ఫోన్లను కంపెనీ ఇండియాలో లాంఛ్ చేసింది.
Smartphones : దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు షాకిస్తున్నాయి. వరుసగా స్మార్ట్ఫోన్ల ధరలు పెరుగుతుండటం వినియోగదారుల్ని కలవరపెడుతోంది. ప్రస్తుతం చాలా ఫోన్లు సామాన్యులకు అందుబాటులో లేకుండా ధరలు పెరిగాయి.
Vivo T5 Pro : చైనాకు చెందిన వివో సంస్థ నుంచి వివో టీ5 ప్రో పేరుతో కొత్త ఫోన్ భారతీయ మార్కెట్లోకి విడుదలైంది. ఇది మీడియం రేంజ్ ఫోన్. ఇంతకుముందు విడుదలైన వివో టీ4 ప్రోకు ఈ ఫోన్ అప్డేటెడ్ వెర్షన్గా రిలీజైంది.
Redmi A7 Pro 5G : చైనాకు చెందిన షావోమీ సంస్థ నుంచి రెడ్మి సిరీస్లో మరో ఫోన్ విడుదలైంది. రెడ్మి ఏ7 ప్రో పేరుతో ఎంట్రీ లెవెల్ 5జీ ఫోన్ను సంస్థ విడుదల చేసింది.
OnePlus Nord 6 : చైనాకు చెందిన వన్ప్లస్ బ్రాండ్ నుంచి మంగళవారం కొత్త ఫోన్ విడుదలైంది. వన్ప్లస్ నార్డ్ 6 పేరుతో మీడియం బడ్జెట్లో 5జీ ఫోన్ను సంస్థ లాంఛ్ చేసింది. ఫ్రెష్ మింట్, క్విక్ సిల్వర్, పిచ్ బ్లాక్ అనే మూడు రం�
Vivo V70 FE : చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ వివో నుంచి మరో ఫ్లాగ్షిప్ రేంజ్ స్మార్ట్ఫోన్ విడుదలైంది. వివో వీ70 ఎఫ్ఈ పేరుతో ఈ ఫోన్ను ఈ నెల 2న మార్కెట్లోకి తెచ్చింది.
Lava Bold N2 Pro : ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా దేశంలో మరో కొత్త ఫోన్ లాంఛ్ చేసింది. బోల్డ్ ఎన్2 ప్రో పేరుతో బేసిక్ మోడల్ ఫోన్ను విడుదల చేసింది. లావా సంస్థలో బోల్డ్ సిరీస్లో వచ్చిన మరో మంచి ఫోన్ ఇది.
Tecno Spark 50 5G : హాంకాంగ్కు చెందిన మొబైల్ తయారీ సంస్థ టెక్నో, ఇండియాలో తాజాగా కొత్త ఫోన్ లాంఛ్ చేసింది. టెక్నో స్పార్క్ 50 పేరుతో 5జీ ఫోన్ను విడుదల చేసింది.
Redmi 15A : చైనాకు చెందిన మొబైల్ సంస్థ రెడ్మి తాజాగా రెడ్మి 15ఏ పేరుతో 5జీ ఫోన్ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇండియాలో రెడ్మి 15 సిరీస్ మంచి విజయం సాధించింది.
Vivo Y11 : బడ్జెట్ రేంజ్ ఫోన్లపై ఎక్కువ ఫోకస్ చేసే చైనా మొబైల్ సంస్థ వివో తాజాగా రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వివో వై11, వివో వై21 పేరుతో రెండు కొత్త ఫోన్లను భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది.