Toyota Kirloskar | టయోటా కిర్లోస్కర్ కార్లు మరింత ప్రియం కాబోతున్నా యి. ఉత్పత్తి వ్యయం, నిర్వహణ ఖర్చులు పెరగడంతో వచ్చే నెల 1 నుంచి ఎంపిక చేసిన మాడళ్ల ధరలను ఒక్క శాతం వరకు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది.
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసాయో లేదో కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) వినియోగదారులకు షాకిచ్చింది. ఓటింగ్ శాతానికి సంబంధించిన తుది సమాచారం రాకముందే ఎల్పీజీ సిలిండర్ (LPG Cylinde
కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అందులో టమాట (Tomatoes) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టమాట ధర రికార్డు స్థాయికి చేరడంతో సాధారణ ప్రజలు వాటిని కొనాలంటేనే జడుసుకుంటున్నారు.
బంగారం మళ్లీ ప్రియమైంది. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా ర్యాలీ జరగడంతో దేశీయంగా ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇంధన ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్టు ఒపెక్ దేశాలు ప్రకటించడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్�
గొర్రె కాపరుల అభ్యున్నతి, మాంసం ఉత్పత్తి పెంపునకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని జాతీయ ఉన్ని అభివృద్ధి బోర్డు చైర్మన్ గోర్దన్ రైఖా ప్రశంసించారు.
LPG Cylinder | నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజే గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం చేదువార్త అందించింది. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న ప్రజలపై మరో భారం మోపింది.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..నూతనంగా కార్లను కొనుగోలు చేసేవారికి షాకిచ్చింది. వచ్చే నెల నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల కార్ల ధరలను
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరను అందించడంలో మార్కెట్ అధికారులు సక్సెస్ అవుతున్నారు. ఇందులో భాగంగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తులకు ధరలు పలుకుత�
అవును గుడ్డు ‘ఏడు’పిస్తున్నది. ఆరోగ్యానికి మేలు చేసే ఈ పౌష్టికాహారం సామాన్యులకు అందకుండాపోతున్నది. దాణా ఖర్చులు పెరగడం, ఇతర రాష్ర్టాలకు ఎగుమతి అవుతుండటం ఇలా వివిధ కారణాలతో గుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి
కులకచర్ల శ్రీరామలింగేశ్వర సిరిధాన్యాల ఉత్పత్తిదారుల సంఘం వివిధ రకాలుగా వ్యాపారాలు చేస్తూ ముందుకు సాగుతున్నది. గతంలో చిరుధాన్యాలను సేకరించడంతో పాటు మామిడి కాయల సేకరణ, విక్రయాలు నిర్వహించేది. కానీ నేడు
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే ఇప్పుడే కొనేయండి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు రూ.51 వేల దిగువకు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతోపాట�
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని ఓ ప్రైవేట్ జిన్నింగ్ మిల్లులో గురువారం పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మద్దతు ధర రూ.6,060 ఉండగా.. వ్యాపారులు రూ.10,016 పెట్టి కొనుగోలు చేశారు. ఇది మద్దతు ధర కంటే రూ.3,956 అదనం
Commercial gas | ధరల మోతతో ఇబ్బంది పడుతున్న గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు ఉపశమనం కలిగించాయి. వాణిజ్య అవసరాలకు (Commercial gas) వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను భారీగా తగ్గించాయి.