మధ్యప్రదేశ్కు చెందిన రామ్కాళీ వయసు 61 ఏండ్లు. ఉజ్వల పథకం కింద సిలిండర్ తీసుకొని గ్యాస్ ఉన్నంతవరకు వాడారు. మళ్లీ నింపించుకోలేదు. ఇప్పుడు కట్టెల పొయ్యి మీదనే వంట చేస్తున్నారు. ఇదేమని అడిగితే.. ‘సిలిండర్�
domestic cooking gas | కేంద్రంలోని బీజేపీ సర్కార్ మరోసారి సామాన్యులకు షాకిచ్చింది. ఈ నెల 1న కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచిన ప్రభుత్వం.. ఈసారి గృహావసరాలకు వినియోగించే గ్యాస్ (domestic cooking gas ) సిలిండర్పై వడ్డించింది.
Gas cylinder | దేశంలో ధరల మోత మోగుతున్నది. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలపై పెట్రోలియం కంపెనీలు మరోసారి భారం మోపాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్పై (Gas cylinder) భారీగా వడ్డించాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికే సలసల కాగుతున్న వంట నూనెల ధరలు మరింత పెరగనున్నాయి. స్థానికంగా డిమాండ్ పెరగడంతో పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించడమే ఇందుకు కారణం. ఈ నెల 28 నుంచి నిషేధం అమల్ల�
Pakistan | రాజకీయ అస్తిరత నెలకొన్న పాకిస్థాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి నాలుగు రోజులు కాలేదు. అప్పుడే ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ను సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పెరగడం, రూపాయి మా�
పద్దెనిమిదేండ్లు నిండినవారందరికీ నేటి నుంచి ప్రికాషన్ డోసు ఇవ్వనున్నారు. ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో మాత్రమే ప్రికాషన్ డోసు అందుబాటులో ఉంటుందని కేంద్రం వెల్లడించింది. మొదటి రెండు డోసులు వ
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్ఈ కలకలం రేపుతున్నది. దీంతో దేశంలో కరోనా ఫోర్త్ వేవ్పై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బూస్టర్ డోసుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 18 ఏండ్ల�
మారుతి సుజుకీ..వాహన ధరలను మరోసారి పెంచడానికి సిద్ధమవుతున్నది. ఇటీవల ధరలను 3 శాతం వరకు పెంచిన సంస్థ..ఈ నెలలో మరోసారి పెంపు ఉంటుందని సంకేతాలిచ్చింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో ధరలను పెంచాల్సి వస్తున్నదని కంపె
దేశంలో రోజురోజుకూ మండిపోతున్న భవన నిర్మాణ సామగ్రి ధరలపై బిల్డర్లు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పనులను నిలిపివేసి నిరసన తెలిపారు. ఉత్పత్తిదారులు కుమ్మక్కై కృత్రిమంగా
కళ్లెంలేని గుర్రంలా పరుగులు పెడుతున్న ఇంధన ధరల ప్రభావం అన్ని రంగాలపైనా తీవ్రంగా చూపుతున్నది. ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా నగరంలోని వివిధ కంపెనీల క్యాబ్ల్లో డ్రైవర్లు ఏసీ బటన్ను ఆఫ్ చేసి పెడుతున�
petrol | వరుసగా పెట్రో ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం వాహనదారులపై మోయలేని భారం వేస్తున్నది. గ్యాప్లేకుండా చమురు ధరలు పెంచుతూ సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నది. మార్చి 22న ప్రారంభమైన ధరల మోత కొనసాగుతూనే ఉన
Petrol | పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వరుస వడ్డింపునకు శుక్రవారం విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు శనివారం నుంచి ప్రజలపై మళ్లీ భారం మోపుతున్నాయి. దీంతో మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచ�