ఎండు మిర్చి ఘాటు తగ్గడంలేదు. ఈ సీజన్లో ఎండు మిర్చి ధరలు దాదాపుగా అదే ధరలతో కొనసాగుతున్నాయి. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల సరిహద్దు ప్రాంత గ్రామాల్లో వారాంతపు సంతల్లో రెండు నెలలుగా ఎండు మిర్చి విక్రయాలు
CNG | గ్యాస్ ధరల పెంపు కొనసాగుతున్నది. రెండు రోజుల క్రితం గృహావసరాలకు వినియోగించే, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా సీఎన్జీ (CNG)వంతు వచ్చింది.
లేటెస్ట్ త్రీ- రో ఎస్యూవీ జీప్ మెరిడియన్ లాంఛ్ అయింది. ఈ వాహనానికి ఇప్పటికే 5 వేలకు పైగా బుకింగ్లు వచ్చాయి.న్యూ జీప్ మెరిడియన్ రూ 29.90 లక్షల నుంచి రూ 36.95 లక్షల వరకూ అందుబాటులో ఉంటుంది. ఇవి కేవలం ప్రా�
వంటగ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. గృహావసరాలకు (డొమెస్టిక్) వినియోగించే 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర గురువారం రూ.3.5 పెరిగింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్ ధర రూ.8 పెరిగింది. గ్యాస్ ధరలు
ఈ సీజన్లో పత్తి ధర పరుగులు పెడుతున్నది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాటన్ మార్కెట్లో క్వింటాల్ పత్తికి గరిష్ఠ ధర రూ.14వేలు పలికింది. గురువారం మార్కెట్కు రైతులు 12 వాహనాల్లో 200 క్వింటాళ్ల పత్తిని తెచ్చార�
ఆదివారంపూట చికెన్ తెచ్చుకోవాలంటే సామాన్యుడు బెంబేలెత్తాల్సిన పరిస్థితి ఉంది. కారణం కోడి మాంసం ధరలు కొండెక్కాయి. రికార్డు స్థాయిలో కేజీ ధర రూ.310కి చేరింది. ఐదు నెలల కిందట కిలో చికెన్ రూ. 80 నుంచి రూ. 120 మధ్యల�
CNG | కేంద్ర ప్రభుత్వం ప్రతివారం ఏదో ఒక రూపంలో ఇంధన ధరలను పెంచుతూనే ఉన్నది. మే 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచగా, గత వారం గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్పై వడ్డించిన విషయం తెలిసిందే. ఇప్ప�
మధ్యప్రదేశ్కు చెందిన రామ్కాళీ వయసు 61 ఏండ్లు. ఉజ్వల పథకం కింద సిలిండర్ తీసుకొని గ్యాస్ ఉన్నంతవరకు వాడారు. మళ్లీ నింపించుకోలేదు. ఇప్పుడు కట్టెల పొయ్యి మీదనే వంట చేస్తున్నారు. ఇదేమని అడిగితే.. ‘సిలిండర్�
domestic cooking gas | కేంద్రంలోని బీజేపీ సర్కార్ మరోసారి సామాన్యులకు షాకిచ్చింది. ఈ నెల 1న కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచిన ప్రభుత్వం.. ఈసారి గృహావసరాలకు వినియోగించే గ్యాస్ (domestic cooking gas ) సిలిండర్పై వడ్డించింది.
Gas cylinder | దేశంలో ధరల మోత మోగుతున్నది. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలపై పెట్రోలియం కంపెనీలు మరోసారి భారం మోపాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్పై (Gas cylinder) భారీగా వడ్డించాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికే సలసల కాగుతున్న వంట నూనెల ధరలు మరింత పెరగనున్నాయి. స్థానికంగా డిమాండ్ పెరగడంతో పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించడమే ఇందుకు కారణం. ఈ నెల 28 నుంచి నిషేధం అమల్ల�
Pakistan | రాజకీయ అస్తిరత నెలకొన్న పాకిస్థాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి నాలుగు రోజులు కాలేదు. అప్పుడే ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ను సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పెరగడం, రూపాయి మా�
పద్దెనిమిదేండ్లు నిండినవారందరికీ నేటి నుంచి ప్రికాషన్ డోసు ఇవ్వనున్నారు. ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో మాత్రమే ప్రికాషన్ డోసు అందుబాటులో ఉంటుందని కేంద్రం వెల్లడించింది. మొదటి రెండు డోసులు వ