Price | పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజు విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు సామాన్యులపై మరోసారి భారం మోపాయి. పెట్రోల్, డీజిల్పై లీటర్కు 80 పైసల చొప్పున వడ్డించాయి.
Petrol | దేశంలో పెట్రో మంట ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు. కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామాన్యుడిపై చమురు కంపెనీలు ధరాభారం మోపుతూ వస్తున్నాయి. మార్చి 22 నుంచి కొనసాగుతున్న
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం దేశీరకం పత్తికి రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా ధరలు పలికినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. బంగారం ధర తులం దాదాపు రూ.50వేలు ఉ�
కేంద్రం ఫార్మా కంపెనీల లాబీయింగ్కు తలొగ్గింది. దీంతో సాధారణ మందులతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల మందుల రేట్లు కూడా భారీగా పెరగనున్నాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైజింగ్ అథారిటీ ఈ మందులపై 10 శాతం పెంచిం
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. గతేడాది లీటర్ పెట్రోల్ ధర రూ.100 నుంచి రూ.110కి, డీజిల్ ధర రూ.90 నుంచి రూ.100కు పెరిగింది. ఇటీవల ఐదు రాష్ర్టాల అసెం
కేంద్రప్రభుత్వం 850 రకాల ఔషధ ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చడానికే మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుక
రైతులపై కేంద్ర ప్రభుత్వం మరో పిడుగు వేసింది. ఈ ఏడాది కూడా పత్తి విత్తనాల ధర పెంచింది. ఒక్కో విత్తన ప్యాకెట్పై రూ.43 పెంచుతూ నిర్ణయం తీసుకొన్నది. దీంతో గతేడాది రూ.767గా ఉన్న ప్యాకెట్ ధర రూ.810కి
బంగారం ధరలు తగ్గాయి. మంగళవారం ఢిల్లీలో 10 గ్రాముల పసిడి విలువ రూ.668 దిగి రూ.51,727 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పతనమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం సింగిల్పట్టి మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాల్ ధర రూ.41 వేలు పలుకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
దేశీయ స్టాక్ మార్కెట్లపై క్రూడాయిల్ పిడుగు పడింది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ఇప్పటికే నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సూచీలపై తాజాగా ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడం భా�
చికెన్ ముక్క ముడితే ధరల వేడి సెగ తగులుతున్నది. మటన్ ధరలు కొండెక్కి కూర్చుండగా, ఇప్పుడు కోడి కూర కూడా పిరమైంది. నెల కిందటి వరకు రూ.150 నుంచి రూ.180 మధ్య కొనసాగిన చికెన్ ధరలు.. ప్రస్తుతం దాదాపు రూ.300కు చేరువైంది. �
పశ్చిమ దేశాలు ఆంక్షల్ని పెంచుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ అణు స్థావరాల్ని అప్రమత్తం చేయడంతో ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధర భగ్గుమన్నది. సోమవారం బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్ల స్థాయ�
విజయ డెయిరీ మరోసారి పాల సేకరణ ధరను పెంచింది. రైతుల నుంచి సేకరించే బర్రె పాలకు లీటర్కు రూ.4.68, ఆవు పాలకు రూ.2.88 చొప్పున పెంచుతున్నట్టు పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మంగళవారం ప్రకటించారు
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తికి రికార్డు స్థాయి ధర లభించింది. ఈ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా క్వింటాల్కు రూ.10,100 ధర పలికింది. దీంతో మార్కెట్ యార్డులో రైతులు స్వీట్లు పంచుకొని
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సోమవారం దేశీరకం మిర్చి ధర రికార్డు స్థాయిలో క్వింటాల్కు రూ.27 వేలు పలికింది. ఈ మార్కెట్ చరిత్రలోనే దేశీరకం మిర్చికి ఇదే అత్యధిక ధర అని మార్కెట్ కమిటీ అధికారులు