రైతులపై కేంద్ర ప్రభుత్వం మరో పిడుగు వేసింది. ఈ ఏడాది కూడా పత్తి విత్తనాల ధర పెంచింది. ఒక్కో విత్తన ప్యాకెట్పై రూ.43 పెంచుతూ నిర్ణయం తీసుకొన్నది. దీంతో గతేడాది రూ.767గా ఉన్న ప్యాకెట్ ధర రూ.810కి
బంగారం ధరలు తగ్గాయి. మంగళవారం ఢిల్లీలో 10 గ్రాముల పసిడి విలువ రూ.668 దిగి రూ.51,727 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పతనమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం సింగిల్పట్టి మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాల్ ధర రూ.41 వేలు పలుకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
దేశీయ స్టాక్ మార్కెట్లపై క్రూడాయిల్ పిడుగు పడింది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ఇప్పటికే నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సూచీలపై తాజాగా ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడం భా�
చికెన్ ముక్క ముడితే ధరల వేడి సెగ తగులుతున్నది. మటన్ ధరలు కొండెక్కి కూర్చుండగా, ఇప్పుడు కోడి కూర కూడా పిరమైంది. నెల కిందటి వరకు రూ.150 నుంచి రూ.180 మధ్య కొనసాగిన చికెన్ ధరలు.. ప్రస్తుతం దాదాపు రూ.300కు చేరువైంది. �
పశ్చిమ దేశాలు ఆంక్షల్ని పెంచుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ అణు స్థావరాల్ని అప్రమత్తం చేయడంతో ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధర భగ్గుమన్నది. సోమవారం బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్ల స్థాయ�
విజయ డెయిరీ మరోసారి పాల సేకరణ ధరను పెంచింది. రైతుల నుంచి సేకరించే బర్రె పాలకు లీటర్కు రూ.4.68, ఆవు పాలకు రూ.2.88 చొప్పున పెంచుతున్నట్టు పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మంగళవారం ప్రకటించారు
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తికి రికార్డు స్థాయి ధర లభించింది. ఈ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా క్వింటాల్కు రూ.10,100 ధర పలికింది. దీంతో మార్కెట్ యార్డులో రైతులు స్వీట్లు పంచుకొని
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సోమవారం దేశీరకం మిర్చి ధర రికార్డు స్థాయిలో క్వింటాల్కు రూ.27 వేలు పలికింది. ఈ మార్కెట్ చరిత్రలోనే దేశీరకం మిర్చికి ఇదే అత్యధిక ధర అని మార్కెట్ కమిటీ అధికారులు
పసుపు ధర రోజురోజుకూ పడిపోతున్నది. పంట మార్కెట్కు చేరుతున్న తరుణంలో మద్దతు ధర లేక రైతులకు నిరాశే ఎదురవుతున్నది. మద్దతు ధర రూ.15 వేలు ఇవ్వాలని కోరుతున్నప్పటికీ రూ.10 వేలైనా వస్తుందని రైతులు భావించారు. అది కా�
బడ్జెట్లో భారీగా కోత పెట్టిన నిర్మల ఏడేండ్లలో రూ.400 నుంచి రూ.18కి.. సబ్సిడీకి సున్నా చుడుతున్న కేంద్రం నియోగదారుడికి భారంగా వంటగ్యాస్ 2020 సెప్టెంబర్ ధర రూ. 646.50/- 2022 జనవరి ధర రూ. 952/- హైదరాబాద్, ఫిబ్రవరి 2: మొత్త�
ఏడేండ్ల గరిష్ఠానికి ఇంధన ధర మధ్యప్రాచ్యంలో దాడులు కారణం బ్యారెల్ ధర: 87.70 డాలర్లు ముంబై, జనవరి 18: అంతర్జాతీయంగా ముడి చమురు ధర ఒక్కసారిగా భగ్గుమంది. మధ్యప్రాచ్యంలో జరిగిన దాడుల కారణంగా ఇంధన సరఫరాకు ఆటంకం కల�
Netflix | ఓటిటి దిగ్గజం నెట్ఫ్లిక్స్ మంగళవారం నుంచి భారత్లో తన కస్టమర్ల కోసం సబ్స్క్రిప్షన్ ధరలు భారీగా తగ్గించింది. తన కస్టమర్ బేస్ని పెంచుకునేందుకే నెట్ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకున్న
ఖమ్మం : నగర వ్యవసాయ మార్కెట్లో తిరిగి ఎర్రబంగారం (తేజా రకం ఏసీ మిర్చి ) ధరలు పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఆరంభంలో ఆశించిన మేర ధర పలికినప్పటికీ గడిచిన సంవత్సరంలో క్వింటా ధర రూ22వేల వరకుపలికింది. అయితే వారం రోజు�
వచ్చే వారం నిర్ణయం తీసుకునే అవకాశం వంటగ్యాస్పై సబ్సిడీని ఎత్తేసిన కేంద్రం అంతర్జాతీయంగా పెరుగుతున్న గ్యాస్ ధరలు నష్టాలను పూడ్చుకోవడానికే ఈ నిర్ణయం పెంపుపై ఆయిల్ కంపెనీ వర్గాల వివరణ మోదీ ఏడేండ్ల పా�