Diesel Price | దేశంలో మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. రోజువారీ ధరల సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్పై 24 పైసలు, డీజిల్పై 30 పైసలు వడ్డించాయి.
డిమాండ్, నిర్మాణ వ్యయం పెరుగుతున్ననేపథ్యంలో పరిశ్రమ సంకేతాలున్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ఇండ్ల ధరలు పెరుగవచ్చన్న సంకేతాలు నిర్మాణ రంగం నుంచి వస్తున్నాయి. మున్ముందు దేశీయ రెసిడెన్షియల్ మార్కెట్ వృద్ధి
న్యూఢిల్లీ, ఆగస్టు 22: దాదాపు నెల రోజుల తర్వాత తొలిసారిగా ఆదివారం లీటరు పెట్రోల్పై 20 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. లీటరు డీజిల్పై కూడా 20 పైసలను తగ్గించాయి. వారం వ్యవధిలో డీజిల్పై 20 పైసల�
పెట్రోల్ ధర| రాఖీ పౌర్ణమి వేళ దేశ ప్రజలకు కొద్దిగా ఊరట కలిగించే వార్త. సామాన్యులకు చుక్కలు చూపెడుతున్న పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 35 రోజుల తర్వాత దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్పై 20 పైసల మేర త�
న్యూఢిల్లీ, ఆగస్టు 9: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. వరుసగా తగ్గుతూ వస్తున్న పసిడి సోమవారం మరింత తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా ధరలు దిగొస్తున్నాయి. �
హైదరాబాద్లో రూ.820 దిగిన తులం ధరహైదరాబాద్, ఆగస్టు 7: పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో బంగారు ఆభరణాల కొనుగోలుదార్లకు శుభవార్త. శనివారం బంగారం ధర భారీగా దిగివచ్చింది. హైదరాబాద్లో 24 క్యారట్ల బంగారం 10 గ్రా�
డీజిల్ ధర| దేశంలో చమురు ధరల పెంపు పరంపర కొనసాగుతున్నది. నిన్న లీటర్ పెట్రోల్, డీజిల్పై 35 పైసలు, 37 పైసల చొప్పున పెంచిన చమురు కంపెనీలు.. తాజాగా మరో 36 పైసలు, 26 పైసల చొప్పున వడ్డించాయి.
న్యూఢిల్లీ, జూన్ 17: వంట నూనెల దిగుమతులపై సుంకాలను తగ్గిస్తున్నట్టు కేంద్రప్రభుత్వం గురువారం ప్రకటించింది. దీంతో దేశంలో వంటనూనెల ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. గత ఏడాది కాలంగా వంట నూనెల ధరలు సుమారు రెట�
వారం వ్యవధిలో ఐదోసారి పెరుగుదలరికార్డుస్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలుమహారాష్ట్రలో 100 దాటిన పెట్రోల్ న్యూఢిల్లీ, మే 10: పెట్రోల్, డీజిల్ ధరలు వారం రోజుల వ్యవధిలో ఐదోసారి పెరిగి రికార్డు స్థాయికి చేరుక�
పండుగ సీజన్లో 5 శాతం వరకు పెరుగనున్న ధరలు న్యూఢిల్లీ, మే 4: టీవీ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. దేశీయ తయారీదారులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచడంతో ఇదివరకే ధరలు పెంచిన సంస్థలు..మరోదఫ�
ఐదు రోజుల్లో రూ.1,500 తగ్గుదల న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 28: బంగారం ధరలు పడిపోతున్నాయి. వరుసగా ఐదో రోజూ పుత్తడి విలువ క్షీణించింది. బుధవారం ఒక్కరోజే ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.505 దిగి రూ.46,518కి చేరింది. అంత�