పసుపు ధర రోజురోజుకూ పడిపోతున్నది. పంట మార్కెట్కు చేరుతున్న తరుణంలో మద్దతు ధర లేక రైతులకు నిరాశే ఎదురవుతున్నది. మద్దతు ధర రూ.15 వేలు ఇవ్వాలని కోరుతున్నప్పటికీ రూ.10 వేలైనా వస్తుందని రైతులు భావించారు. అది కా�
బడ్జెట్లో భారీగా కోత పెట్టిన నిర్మల ఏడేండ్లలో రూ.400 నుంచి రూ.18కి.. సబ్సిడీకి సున్నా చుడుతున్న కేంద్రం నియోగదారుడికి భారంగా వంటగ్యాస్ 2020 సెప్టెంబర్ ధర రూ. 646.50/- 2022 జనవరి ధర రూ. 952/- హైదరాబాద్, ఫిబ్రవరి 2: మొత్త�
ఏడేండ్ల గరిష్ఠానికి ఇంధన ధర మధ్యప్రాచ్యంలో దాడులు కారణం బ్యారెల్ ధర: 87.70 డాలర్లు ముంబై, జనవరి 18: అంతర్జాతీయంగా ముడి చమురు ధర ఒక్కసారిగా భగ్గుమంది. మధ్యప్రాచ్యంలో జరిగిన దాడుల కారణంగా ఇంధన సరఫరాకు ఆటంకం కల�
Netflix | ఓటిటి దిగ్గజం నెట్ఫ్లిక్స్ మంగళవారం నుంచి భారత్లో తన కస్టమర్ల కోసం సబ్స్క్రిప్షన్ ధరలు భారీగా తగ్గించింది. తన కస్టమర్ బేస్ని పెంచుకునేందుకే నెట్ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకున్న
ఖమ్మం : నగర వ్యవసాయ మార్కెట్లో తిరిగి ఎర్రబంగారం (తేజా రకం ఏసీ మిర్చి ) ధరలు పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఆరంభంలో ఆశించిన మేర ధర పలికినప్పటికీ గడిచిన సంవత్సరంలో క్వింటా ధర రూ22వేల వరకుపలికింది. అయితే వారం రోజు�
వచ్చే వారం నిర్ణయం తీసుకునే అవకాశం వంటగ్యాస్పై సబ్సిడీని ఎత్తేసిన కేంద్రం అంతర్జాతీయంగా పెరుగుతున్న గ్యాస్ ధరలు నష్టాలను పూడ్చుకోవడానికే ఈ నిర్ణయం పెంపుపై ఆయిల్ కంపెనీ వర్గాల వివరణ మోదీ ఏడేండ్ల పా�
ఆదిలాబాద్లో సోమవారం పత్తికి రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాల్ మద్దతు ధర రూ.6,025 ఉండగా.. ప్రైవేట్ వ్యాపారులు రూ.7,970 ధర వెచ్చించి కొనుగోలు చేశారు. రికార్డు స్థాయి ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున�
ఖమ్మం : ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్లో తెల్లబంగారం రికార్డు స్థాయి ధర పలికింది. సోమవారం పత్తియార్డులో జరిగిన ఆన్లైన్ బిడ్డింగ్లో ఖరీదుదారులు పోటాపోటీగా బిడ్ చేయడంతో క్వింటా రూ.7,700 పలికింది. దీంతో పంటను మ�
Diesel Price | దేశంలో మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. రోజువారీ ధరల సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్పై 24 పైసలు, డీజిల్పై 30 పైసలు వడ్డించాయి.
డిమాండ్, నిర్మాణ వ్యయం పెరుగుతున్ననేపథ్యంలో పరిశ్రమ సంకేతాలున్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ఇండ్ల ధరలు పెరుగవచ్చన్న సంకేతాలు నిర్మాణ రంగం నుంచి వస్తున్నాయి. మున్ముందు దేశీయ రెసిడెన్షియల్ మార్కెట్ వృద్ధి
న్యూఢిల్లీ, ఆగస్టు 22: దాదాపు నెల రోజుల తర్వాత తొలిసారిగా ఆదివారం లీటరు పెట్రోల్పై 20 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. లీటరు డీజిల్పై కూడా 20 పైసలను తగ్గించాయి. వారం వ్యవధిలో డీజిల్పై 20 పైసల�
పెట్రోల్ ధర| రాఖీ పౌర్ణమి వేళ దేశ ప్రజలకు కొద్దిగా ఊరట కలిగించే వార్త. సామాన్యులకు చుక్కలు చూపెడుతున్న పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 35 రోజుల తర్వాత దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్పై 20 పైసల మేర త�
న్యూఢిల్లీ, ఆగస్టు 9: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. వరుసగా తగ్గుతూ వస్తున్న పసిడి సోమవారం మరింత తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా ధరలు దిగొస్తున్నాయి. �
హైదరాబాద్లో రూ.820 దిగిన తులం ధరహైదరాబాద్, ఆగస్టు 7: పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో బంగారు ఆభరణాల కొనుగోలుదార్లకు శుభవార్త. శనివారం బంగారం ధర భారీగా దిగివచ్చింది. హైదరాబాద్లో 24 క్యారట్ల బంగారం 10 గ్రా�