నాలుగో రోజు పతనమైనా.. వన్నె తగ్గని బంగారం|
వరుసగా నాలుగు రోజులుగా ధర తగ్గినా తులం బంగారం ధర మాత్రం రూ.47 వేల పై మార్క్ పైనే కొనసాగుతున్నది. అలాగే వెండి...
టీకా తయారీకి అనేక దేశాలు ఫండింగ్ ఇచ్చాయి అది దృష్టిలో పెట్టుకొనే తక్కువ ధర ఇప్పుడు ఎక్కువ డోసులు ఉత్పత్తి చేయాలి అందుకు పెట్టుబడులు కావాలి.. అందుకే ధరలో పెరుగుదల టీకా రేటు పెంపును సమర్థించుకొన్న సీరం మ�
కొవిషీల్డ్ ధరలు వెల్లడించిన సీరమ్.. రాష్ర్టాలకు ధరల పెంపుపై విపక్షాల ఆగ్రహం కేంద్ర ప్రభుత్వానికి రూ.150కే డోసు ఇస్తున్నారంటూ వెల్లడి ఒప్పందం ముగియగానే రేటు పెంచుతామన్న సీరమ్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ప్ర�
ముంబై, ఏప్రిల్ 3: బజాజ్కు చెందిన ప్రీమియం బైకుల విక్రయ సంస్థ కేటీఎం తన వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. తయారీ ఖర్చులు పెరుగడంతో ధరలను పెంచాల్సి వచ్చిందని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. సంస్థ తీ
తగ్గనున్న పెట్రో ధరలు!పశ్చిమబెంగాల్ రెండో విడుత పోలింగ్ నేపథ్యంలో నిర్ణయం న్యూఢిల్లీ, మార్చి 31: వంటగ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్ ధరను గత నెలలో రూ.125 పెంచిన ప్రభుత్వ చమురు సంస్థలు.. రూ.10 తగ్గిస్తున్నట్టు బుధవ
బంగారం | ఉవ్వెత్తున ఎగిసిన బంగారం ధరలు దిగొస్తున్నాయి. మొన్నటిదాకా రికార్డు స్థాయిలో పలికిన పసిడి విలువ.. ఇప్పుడు పతనమవుతున్నది. మున్ముందు మరింతగా తగ్గే
బంగారం ధర తగ్గుతున్నదెందుకు.. గత ఆగస్టులో అరవై వేల దాకా వచ్చినప్పుడు ఇక కొనగలమా? అనుకున్న వారే.. ఇప్పటికే పదివేలు తగ్గినప్పటికీ ఇంకా తగ్గినప్పుడు చూద్దాంలే అనుకుంటున్నారు. నిజానికి బంగారానికి మదుపు వన�
న్యూఢిల్లీ: 2021 ఏడాదిలో అన్ని వస్తువుల ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే, నిన్న గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. మరోవైపు ఎండలు బాగా మండుతున్నాయి. ఇంతకుముందు ఒకసారి �
తులం రూ.44,059, కిలో వెండి రూ.65,958 న్యూఢిల్లీ, మార్చి 12: దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి దిగివచ్చాయి. ఢిల్లీలో శుక్రవారం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.291 తగ్గి రూ.44,059కి చేరింది. అలాగే కిలో వెండి ధర రూ.1,096 తగ్గి.. రూ.65,958 దిగ
వారంలో 50కి పైగా పెరిగిన చికెన్ ధర మరో నెల రోజుల పాటు పెరిగే అవకాశం ఉత్పత్తి తగ్గడంతో పెరుగుతున్న ధరలు హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): కోడి కూర ఘాటెక్కింది. వారంలో కిలో చికెన్ రూ. 50 నుంచి రూ. 70 పెరిగ