Toyota Kirloskar | న్యూఢిల్లీ, మార్చి 28: టయోటా కిర్లోస్కర్ కార్లు మరింత ప్రియం కాబోతున్నా యి. ఉత్పత్తి వ్యయం, నిర్వహణ ఖర్చులు పెరగడంతో వచ్చే నెల 1 నుంచి ఎంపిక చేసిన మాడళ్ల ధరలను ఒక్క శాతం వరకు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది.
ఏయే మాడళ్ల ధరను పెంచుతున్నదో వెల్లడించలేదు. ప్రస్తుతం సంస్థ రూ.6.86 – 51.44 లక్షల లోపు పలు మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది.