దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాల పరంపర కొనసాగుతున్నది. వరుసగా నాలుగో రోజు బుధవారం కూడా సూచీలు ఒక్క శాతం వరకు బలపడ్డాయి. క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతిచర్చలు కొలిక్కి రావ�
Rupee value | అంతర్జాతీయంగా చోటుచేసుకున్న కీలక పరిణామాల ప్రభావంతో నేడు ఫారెక్స్ మార్కెట్ (Forex Market) లో అమెరికా డాలర్ (Americal Dollar) తో పోలిస్తే భారత రూపాయి (Indian Rupee) మారకం విలువ బలపడింది. అమెరికా, ఇరాన్ (USA, Iran) మధ్య శాంతి ఒప్పందం క�
సుస్థిర మైనింగ్లో సింగరేణి సంస్థ మరో మైలురాయిని అధిగమించింది. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ -2 ఓపెన్కాస్ట్ గని మూసివేతలో కేంద్ర బొగ్గుశాఖ నిబంధనలను సంస్థ విజయవంతంగా అమలు చేసింది. ఈ గని మూసివేతలో పర్యా
ఏఐ, డాటా సెక్యూరిటీ సేవల సంస్థ థియోమ్.. దేశీయ కార్యకలాపాలు ప్రారంభించడంలో భాగంగా హైదరాబాద్లో తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని బుధవారం ప్రారంభించింది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు క్రమంగా పడిపోతున్నాయి. మే నెలకుగాను 4.49 బిలియన్ డాలర్ల మేర ఎఫ్డీఐలు వచ్చాయని రిజర్వుబ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వచ్చిన 8
Gold price | బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని సెషన్లుగా కొనసాగుతున్న స్వల్ప దిద్దుబాటు ట్రెండ్ మంగళవారం కూడా కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు పెద్దగా ఒడుదొడుకులకు లోనుకాకపోవడమే ఇ�
Stock Market | భారతీయ స్టాక్ మార్కెట్ల (Stock Markets) కు సోమవారం నాటి ట్రేడింగ్ తీవ్ర నిరాశ మిగిల్చింది. ఉదయం పూట అంతర్జాతీయ మార్కెట్ల మద్దతుతో 500 పాయింట్లకుపైగా లాభపడి సరికొత్త రికార్డుల వైపు పయనిస్తుందనుకున్న దలాల్ స్ట
దేశ ఆర్థిక వ్యవస్థ డేంజర్ జోన్లో పడిందా? ఆ విషయం గ్రహించే ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పొదుపు పిలుపునిచ్చారా? అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయిప్పుడు. వాస్తవ పరిస్థితులూ అందుకు అద్దం పడుత�
దేశీయ విమానయాన దిగ్గజాల్లో ఒకటైన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రత్యేకంగా తగ్గింపు ధరతో విమాన టికెట్లను విక్రయిస్తున్నది. దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై 50 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది.
ఈబీజీ గ్రూపు హైదరాబాద్లో తయారీ, అసెంబ్లింగ్, డిస్ట్రిబ్యూషన్ హబ్ను నెలకొల్పింది. రూ.25 కోట్ల పెట్టుబడితో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ యూనిట్ను వజ్రం ఎలక్ట్రిక్ పేరుతో నిర్వహించనున్�
పన్ను రిటర్నులకు సంబంధించి ఆదాయ పన్ను విభాగం ఈ-ఫైలింగ్ పోర్టల్ ఐటీఆర్-2 ఫారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2026-27 మదింపు సంవత్సరానికిగాను ఐటీఆర్-2 ఆన్లైన్ ఫైలింగ్, ఎక్సెల్ యుటిలిటీని అందుబాటులోకి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టపోయాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొనడం, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం మదుపర్లలో ఆందోళన �