ప్రపంచ వ్యాప్తంగా జీసీసీలను ఆకర్షించడంలో హైదరాబాద్ నగరం దూసుకెళ్తున్నది. బీఆర్ఎస్ హయాంలో కల్పించిన మౌలిక వసతులు, తీసుకొచ్చిన ఐటీ సంస్కరణల కారణంగా ఇన్నోవేషన్కు గ్లోబల్ ఇంజిన్గా నిలుస్తున్న జీసీ
దేశీయ మార్కెట్లో బంగారం ధర మళ్లీ ఆల్టైమ్ గరిష్ఠానికి చేరింది. సోమవారం ఒక్కరోజే ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పుత్తడి 10 గ్రాముల విలువ రూ.4,000 పుంజుకున్నది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగ
జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా..దేశీయ మార్కెట్లోకి సరికొత్త హెక్టార్ను పరిచయం చేసింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తీర్చిదిద్దిన ఈ కారు ప్రారంభ ధర రూ.11.99 లక్షలుగా నిర్ణయించింది.
Mexico Tariffs | భారత (India) నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలను 50 శాతానికి పెంచేందుకు మెక్సికో (Mexico) సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మెక్సికో టారిఫ్ల పెంపుపై భారత్ స్పందించింది. ఇరుదేశాలకు ప్రయోజనం చేకూరే విధంగా చర్చలు జరుపుతామన�
వెండి రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతున్నది. కిలో ధర ఏకంగా రూ.2 లక్షలకు చేరువైంది. వరుసగా మూడురోజులుగా పెరుగుతున్న వెండి శుక్రవారం మరోమెట్టు పైకి ఎక్కింది. కిలో ధర రూ.5,100 ఎగబాకి రూ.1,99,500 పలికింది.
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ప్లాంట్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని ప్రవేశపెట్టింది.
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న ఐస్ప్రౌట్ రూ.60 కోట్ల నిధులను సమీకరించింది. ఈ నిధులను టాటా క్యాపిటల్ నుంచి సేకరించినట్టు కంపెనీ కో-ఫౌండర్, సీఈవో సుందరి పాటిబండ్ల తెలిపారు.
గత కొన్నిరోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా డిమాండ్ పడిపోవడంతో ధరలు భారీగా తగ్గాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. మదుపరులు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గుచూపడంతోపాటు ఈవారంలో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగ�
క్యాన్సర్ ఔషధం (ఎఫ్టిలాగిమోడ్ అల్ఫా-ఎఫ్టి) అభివృద్ధి, దాని వ్యాపారం కోసం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, ఇమ్యూటెప్ లిమిటెడ్ సోమవారం జట్టు కట్టాయి.
RBI | పది రూపాయల నాణేలు చెల్లవని చాలా రోజులుగా ఓ ప్రచారం జరుగుతోంది. ఇది నమ్మి కొంతమంది వ్యాపారులు, దుకాణదారులు నాణేలను స్వీకరించడం లేదు. రూ.10 నాణేలు చెల్లుతాయని గతంలోనే పలుమార్లు ఆర్బీఐ క్లారిటీ ఇచ్చినప్పట�
గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నప్పటికీ పెట్టుబడిదారులు మాత్రం వెనుకంజ వేయడం లేదు. ప్రస్తుతం గోల్డ్ ఈటీఎఫ్ ఆస్తుల విలువ లక్ష కోట్ల రూపాయల మార్క్�