PM E-DRIVE scheme | విద్యుత్ వాహనాల (Electric Vehicles) వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తీసుకొచ్చిన పీఎం ఇ-డ్రైవ్ (PM E-DRIVE) పథకంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలక్ట్రిక్ టూ వీలర్ సబ్సిడీలను జూలై 31 వరకు పొడిగించినట్లు తెలిపి�
దేశీయ హెల్త్కేర్ రంగం వచ్చే ఐదేండ్లలో 700 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని సర్వే వెల్లడించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 300 బిలియన్ డాలర్లుగా ఉన్న హెల్త్కేర్ రంగం 2029-30 నాటికి రెండింతలు కంటే �
దేశీయ బ్యాంకింగ్ రంగంలో ప్రైవేట్ రంగ బ్యాంకులూ కీలకం. అయితే ఇటీవలికాలంలో ఆయా బ్యాంకుల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు.. డిపాజిటర్లు, మదుపర్లలో నమ్మకాన్ని సడలిస్తున్నాయి. మొండి బకాయిలను మించి బోర్డ్ ర�
కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా తమ వద్ద ఉన్న స్టాక్స్ను తగ్గించుకోవడానికి ఆఫర్లను తెరపైకి తీస�
దేశీయ ఆరోగ్య బీమా రంగం శరవేగంగా దూసుకుపోతున్నది. 9 శాతం వృద్ధితో 2024-25 ఆర్థిక సంవత్సరంలో హెల్త్ బీమా రంగం రూ.1.2 లక్షల కోట్లకు చేరుకున్నదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆరోగ్య బీమాపై అవగాహన పెరుగుతుండ
దేశీయ విమానయాన సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సివుంటుందని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) చీఫ్ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ అన్నారు. ఎయిర్లైన్స్లు సులభతర వాణిజ్యాన్ని నిర్వహించడానికి తీవ
దేశీయ విపణిలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి రేటు రూ.4,900 లేదా 3.38 శాతం ఎగిసి రూ.1,49,700 (అన్ని పన్నులు సహా) పలికింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దెబ్బకు కుప్పకూలిన మార్కెట్లు ప్రస్తుతం తిరిగి కోలుకుంటున్నాయి.
Robin Liu | ప్రముఖ స్మార్ట్ఫోన్ (Smart Phone) తయారీ సంస్థ వన్ప్లస్ (One Plus) ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాబిన్ లియు (Robin Liu) తన పదవి నుంచి తప్పుకున్నట్లుగా కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. అంతర్జాతీయ స్థాయిలో కంపెనీ త�
మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగం శరవేగంగా వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. ప్రతియేటా 7 శాతం వృద్ధితో 2028 నాటికి ఈ రంగం రూ.3.3 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఫిక్కీ-ఈవై ఎంఅండ్ఈ నివేదికలో వెల్లడించింది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ల పాలిట ఈ సోమవారం బ్లాక్ మండేగా మారింది. డొమెస్టిక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీగా నష్టపోయాయి. పశ్చిమాసియాలో అమెరికా,ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుత�