Stock Markets | పశ్చిమాసియాలో ఇరాన్ (Iran) పై అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) దాడులు.. ఇరాన్ ప్రతిదాడులు భీకరంగా కొనసాగుతున్నాయి. ఈ యుద్ధం ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఉద్రిక్తతల కారణంగా భారత స్టా�
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి
బంగారం మరింత తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతోపాటు దేశీయంగా మదుపరులు ప్రాఫిట్ బుకింగ్నకు మొగ్గుచూపడంతో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.
ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మరో భారీ ప్రాజెక్టును దక్కించుకున్నది. మహారాష్ట్ర ఇండస్ట్రియల్స్ టౌన్షిప్ లిమిటెడ్ నుంచి రూ.1,401.84 కోట్ల విలువైన కాంట్రాక్టు లభించింద�
చైనాకు చెందిన ఈవీల తయారీ సంస్థ బీవైడీ..మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. బీవైడీ గ్రేట్ టంగ్ పేరుతో విడుదల చేసిన ఈ కారు సింగిల్ చార్జింగ్తో 950 కిలోమీటర్లు ప్రయ�
Gold Price | మదుపరులకు భవిష్యత్తు అంతా బంగారుమయమే. అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిణామాలు.. పుత్తడిపై పెట్టుబడులను దీర్ఘకాలంలో ఆకర్షణీయం చేస్తాయంటున్నారు మరి.
RBI Interest Rate | భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలతో ద్రవ్యోల్బణ భయాలు పెరుగుతున్నా.. మున్ముందు ఆర్బీఐ రెపోరేటు పెరిగేందుకు తక్కువ అవకాశాలే ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ బహిర్గత సభ్య
దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరైపోయాయి. భారత్కు చెందిన సోలార్ ఉత్పత్తులపై 126 శాతం సుంకాన్ని విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించడంతో మదుపరుల్లో సెంటిమెంట్ను ప్రభావితం చేసింది.
దేశవ్యాప్తంగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల(జీసీసీ)ల ఏర్పాటులో విదేశీ సంస్థల హవా కొనసాగుతున్నది. గడిచిన ఐదేండ్లలో 101 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో విదేశీ సంస్థలు జీసీసీలను ఏర్పాటు చేశాయి.
పాలసీదారులను ఆకట్టుకోవడానికి పెట్టే ఖర్చులు, ఇతరత్రా నిర్వహణపరమైన వ్యయాలను బీమా సంస్థలు తగ్గించుకోవాలని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) సభ్యుడు దీపక్ సూద్ సూచించారు.
ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఆర్ఎఫ్సీ)లో వాటా విక్రయానికి మదుపరుల నుంచి స్పందన కరువైంది. రెండు శాతం వాటా విక్రయానికి సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి ఆశించిన స్పందన రాలేదు.
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన ఖరీదైన ఇంటిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ముంబైలో రూ.3,716.83 కోట్ల విలువైన విలాసవంతమైన నివాసం ‘అబోడ్'ను మనీ లాండరింగ్ నిరోధక చట్టం
ఎస్బీఐ లైఫ్ తెలంగాణలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించింది. ఒకేసారి మూడు శాఖలను ప్రారంభించింది. భూపాలపల్లి, ఖమ్మం, నాగర్కర్నూల్లో కొత్త శాఖలను ప్రారంభించినట్టు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ రీజినల్ డైర