దేశీయ విమానయాన దిగ్గజాల్లో ఒకటైన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రత్యేకంగా తగ్గింపు ధరతో విమాన టికెట్లను విక్రయిస్తున్నది. దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై 50 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది.
ఈబీజీ గ్రూపు హైదరాబాద్లో తయారీ, అసెంబ్లింగ్, డిస్ట్రిబ్యూషన్ హబ్ను నెలకొల్పింది. రూ.25 కోట్ల పెట్టుబడితో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ యూనిట్ను వజ్రం ఎలక్ట్రిక్ పేరుతో నిర్వహించనున్�
పన్ను రిటర్నులకు సంబంధించి ఆదాయ పన్ను విభాగం ఈ-ఫైలింగ్ పోర్టల్ ఐటీఆర్-2 ఫారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2026-27 మదింపు సంవత్సరానికిగాను ఐటీఆర్-2 ఆన్లైన్ ఫైలింగ్, ఎక్సెల్ యుటిలిటీని అందుబాటులోకి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టపోయాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొనడం, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం మదుపర్లలో ఆందోళన �
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం భారతీయ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సంస్థలో మరింత వాటాను అమ్మేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతున్నది. వచ్చే నెల జూన్ ఆఖర్లో లేదా ఆపై నెల జూలై ఆరంభంలో దాదాపు 2 శా�
Gold Price | ఇవాళ బులియన్ మార్కెట్లో బంగారం (Gold), వెండి (Silver) ధరలు పతనమయ్యాయి. ఇరాన్ (Iran) పై అమెరికా (USA) సైన్యం తాజాగా దాడులు జరపడంతో సురక్షిత పెట్టుబడులుగా భావించే ఈ లోహాలపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది.
Petro prices | దేశంలో పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలు ఇప్పటికే నాలుగుసార్లు పెరిగాయి. ఒక లీటరుపై దాదాపు రూ.7.38 వరకు భారం పడింది. ఈ పెంపు ఇంతటితో ఆగదని సమాచారం. చమురు సంస్థల (Oil companies) నష్టాల నేపథ్యంలో ధరలు మరింత పెంచక తప్పద�
Yusuf Mehdi | ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Micro Soft) లో 35 ఏళ్లుగా పనిచేస్తున్న కీలక నిపుణుడు, కన్స్యూమర్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ యూసఫ్ మెహదీ (Yousuf Mehadi) తన పదవి నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించారు. గురువారం ఉద్యోగులకు ప
Blue Chip Stocks | విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) భారతీయ స్టాక్ మార్కెట్లలోని పెట్టుబడులను క్రమేణా తగ్గించుకుంటున్నారు. ముఖ్యంగా పెద్ద సంస్థల్లో పెద్ద ఎత్తున వాటాలను దించుకుంటుండటం గమనార్హం.
కీలక రంగాలు వృద్ధి బాటపట్టాయి. ఏప్రిల్ నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి 1.7 శాతంగా నమోదయ్యాయి. స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు అంచనాలకుమించి రాణించడం వల్లనే కీలక రంగాలు రెండు నెలల గరిష్ఠ స్థాయిని తాకాయ�
రూపాయి మరింత దిగజారింది. వరుసగా తొమ్మిదిరోజూ బుధవారం కూడా చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 16 పైసలు కోల్పోయి 96.86కి జారుకున్నది.
బంగారం ధరలు మళ్లీ ప్రియమవుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు చక్కబడుతుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వరుసగా మూడోరోజూ బంగారం ధరలు భారీగా పెరిగాయి