వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెల డిసెంబర్లో రూ.1.74 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2024 డిసెంబర్లో 1.64 లక్షల కోట్లుగా ఉన్నట్టు గురువారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల్లో తేలింది. దీంతో 6.1 శాతం వృద్ధి కనిపించింద�
కొత్త ఖాతాల విషయంలో బ్యాంకర్లు డిజిటలైజేషన్ కంటే సంప్రదాయ పద్ధతులకే మొగ్గు చూపుతున్నారు. ఆన్లైన్ ద్వారా బ్యాంక్ ఖాతాలను తెరువాలని కోరుకునే కస్టమర్ల కోసం బడా బ్యాంకు లు ఇప్పుడు భౌతిక పరిశీలనలకే ఆసక
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ కవాసాకి మరో మోటర్సైకిల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. 2026 వెర్షన్గా విడుదల చేసిన ఈ వర్సెస్ 650 బైకు ధరను రూ.8.63 లక్షలుగా నిర్ణయించింది.
Silver Rate | కొన్ని నెలలుగా వెండి (Silver), బంగారం (Gold) ధరలు శరవేగంగా పెరుగుతున్నాయి. బంగారం కంటే వెండి మరింత వేగంగా పరుగులు తీస్తున్నది. ఇవాళ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,41,220 చేరగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర �
Rewind 2025 | ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లలో లార్జ్క్యాప్ ఇండెక్స్ల హవానే నడిచింది. స్మాల్, మిడ్క్యాప్ సూచీలు నిరాశపర్చాయి. ముఖ్యంగా చిన్న షేర్లు కుదేలయ్యాయి. జనవరి 1 నుంచి డిసెంబర్ 24 వరకు చూసినైట్టెతే �
Adani Group | ఇటీవల ఎయిర్ ఇండిగో సంక్షోభం కారణంగా దేశంలోని లక్షలాది మంది విమాన ప్రయాణికులు ఎదుర్కొన్న ప్రయాణ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దీనంతటికీ దేశీయ విమానయాన రంగంలో ఇండిగో సంస్థకు ఉన్న గుత్తాధిపపత్యమే కారణమ
జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా.. వచ్చే నెల జనవరి నుంచి తమ వాహనాల ధరలు మాడల్నుబట్టి 2 శాతం వరకు పెరుగుతాయని గురువారం ప్రకటించింది. తయారీ ఖర్చులు పెరుగడం వల్లే కార్ల రేట్లను పెంచాల్సి వస్తున్నదని ఓ ప్రకట
జాబ్ మార్కెట్ను కృత్రిమ మేధస్సు (ఏఐ) ఏ స్థాయిలో కలవరపెడుతున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికార వర్గాల నుంచి సైతం ఇదే హెచ్చరికలు వస్తుండటం మరింత భయాందోళనకు గుర�
దేశీయ ఆతిథ్య రంగానికి పెండ్లి కళ వచ్చింది. ఇన్నాళ్లూ విదేశాల్లో వెడ్డింగ్స్కు ఆసక్తి కనబర్చిన భారతీయులు.. ఇటీవలికాలంలో స్వదేశంలోనే దండలు మార్చుకునేందుకు సిద్ధమైపోతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తం�
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్ఆర్బీ) కోసం ఓ కొత్త లోగోను ఆవిష్కరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 28 ఆర్ఆర్బీలున్నాయి. 700 జిల్లాల్లో 22వేలకుపైగా శాఖలతో ఇవి సేవలందిస్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాల్గోరోజూ పడిపోయాయి. గురువారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 77.84 పాయింట్లు లేదా 0.09 శాతం నష్టపోయి 84,481.81 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 84,780.19 స్థాయికి పెరి
కినెటిక్ టెక్నాలజీస్లో సైయెంట్ సెమీకండక్టర్స్ మెజారిటీ వాటాను దక్కించుకున్నది. ఈ మేరకు గురువారం సైయెంట్ తెలియజేసింది. ఈ డీల్ విలువ 93 మిలియన్ డాలర్లదాకా ఉంటుందని తెలుస్తున్నది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మూడోరోజూ నష్టాలకే పరిమితమయ్యాయి. బుధవారం ట్రేడింగ్లో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 120.21 పాయింట్లు లేదా 0.14 శాతం పడిపోయి 84,559.65 వద్ద ముగిసింది. ఒకానొక దశలో స