ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్..అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపిక చేసిన మాడళ్లపై రూ.50 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చునని సంస్థ తెలిపింది.
బంగారం దిగుమతులు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. ఆకాశమే హద్దుగా ధరలు దూసుకుపోయినప్పటికీ భారతీయులు మాత్రం ఎగబడి కొనుగోలు జరుపుతున్నారు. దీంతో గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి 71.98 బిలియన్ డాలర్ల విలువ�
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా మరో మాడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. నూతన ఎస్1 ఎక్స్+ 5.2 కిలోవాట్ల బ్యాటరీతో తయారు చేసిన ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1,29,999గా నిర్ణయించింది.
Stock Markets | స్టాక్ మార్కెట్లపై మళ్లీ యుద్ధం దెబ్బ పడింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది. చర్చలు విఫలం క
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ల (Stock Markets) లో గత ఐదు రోజుల వరుస లాభాలకు ఇవాళ బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై నెలకొన్న అనిశ్చితి
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ సుజుకీ మోటర్సైకిల్... దేశీయ మార్కెట్లోకి మరో మాడల్ను తీసుకొచ్చింది. నూతన బర్గ్మ్యాన్ స్ట్రీట్ పేరుతో విడుదల చేసిన ఈ ఈ స్కూటర్ రెండు రకాల్లో లభించనున్నది.
GST collections | దేశంలో వస్తు, సేవల పన్ను (Good and Service Tax) వసూళ్లు సరికొత్త రికార్డు నెలకొల్పాయి. భారీగా పన్ను వసూళ్లు జరగడంతో ఈ మార్చి నెలలో జీఎస్టీ ఆదాయం (GST income) తొలిసారిగా రూ.2 లక్షల కోట్లు దాటింది. బుధవారం విడుదలైన అధికారి�
పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థల లాభాలకు గండిపడనుండగా, విమాన చార్జీలు భారీగా పెరిగాయని అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(ఐ�