Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ స్టాక్స్లో జోరుగా కొనుగోళ్లు జరగడం సూచీలకు కలిసొచ్చింది. దాంతో గత రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది.
BMW recalls | జర్మనీ (Germany) కి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) ప్రపంచవ్యాప్తంగా లక్షల కార్లను రీకాల్ (Re Call) చేసింది. ఇంజిన్ స్టార్టర్లలో నెలకొన్న సాంకేతిక సమస్యతో నిప్పు రాజుకొనే ప్రమాదం ఉండటం�
Promissory Note | 'ప్రామిసరీ నోట్ (Promissory Note) అనేది ఒక పక్షం మరొక పక్షానికి నిర్దిష్ట భవిష్యత్ తేదీ నాటికి తీసుకున్న డబ్బును తిరిగి ఇస్తానని రాసి ఇచ్చే ఒక వాగ్ధాన పత్రం. ఈ ప్రామిసరీ నోట్లు ఎక్కువగా గ్రామాల్లో ఉపయోగిస్తా�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) వరుసగా మూడో రోజు కూడా లాభాలతో ముగిశాయి. ఇవాళ్టి ట్రేడింగ్లో కొన్ని కంపెనీల మూడో త్రైమాసిక (Quarter 3) ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో సూచీలు లాభపడ్డాయి. ట్రేడింగ్ ముగిసే సమ
Tata Motors | ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (TMPV) లిమిటెడ్ తమిళనాడు (Tamil Nadu) లో కొత్త తయారీ కేందాన్ని ప్రారంభించారు. రాణిపేట (Ranipet) జిల్లాలోని పాణపక్కంలో ఏర్పాటుచేసిన ఈ ప్లాంట్ను సో
India-US trade deal | అగ్రరాజ్యం అమెరికా (USA) తో ట్రేడ్ డీల్ (Trade deal) తర్వాత ఆసియాలో భారత్ మెరుగైన స్థితికి చేరుకుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ అయిన జేఎం ఫైనాన్షియల్ (JM Financial) నివేదిక వెల్లడించింది. ఈ ఒప్పందం భారత మ
EPFO | నా పేరు శ్రేయస్. ఓ ప్రైవేట్ ఉద్యోగిని. నేను 2018 నుంచి 2022 వరకు ఒక కంపెనీలో, 2022 నుంచి 2025 వరకు మరొక కంపెనీలో పనిచేశాను. అయితే ఆ రెండు కంపెనీలూ వేర్వేరు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ల (యూఏఎన్)తో రెండు ప్రావిడెంట్�
తీవ్ర ఒడిదుడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. గత వారం సెన్సెక్స్ 1,310.62 పాయింట్లు పెరిగి 83,580.40 దగ్గర నిలిచింది. నిఫ్టీ 373.05 పాయింట్లు అందుకుని 2
బీమా సంస్థలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ తాజా 2024-25కిగాను విడుదల చేసిన టాప్-10 సంస్థల్లో తొలిస్థానంలో భారతీ యాక్సాలైఫ్ ఉన్నది.
Gold Silver | దేశీయంగా బంగారం (Gold), వెండి ధరలు (Silver price) మళ్లీ తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1.58 లక్షలు పలుకుతోంది. గురువారంతో పోలిస్తే దాదాపు రూ.1600 తగ్గింది. అదేవిధంగా 22
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘నమస్తే వరల్డ్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్ల కింద విమాన టికెట్పై 20 శాతం తగ్గింపు ధరతో విక్రయిస్తున్నది. దీంతో దేశీయంగా ప్�
హైదరాబాద్లో మరో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ప్రారంభమైంది. అమెరికాకు చెందిన ఎల్పీఎల్ ఫైనాన్షియల్ సంస్థ తాజాగా నగరంలో జీసీసీని బుధవారం ప్రారంభించింది. దీర్ఘకాలిక, ఆవిష్కర్తలను ప్రోత్సహించాలనే ఉద్ద
విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థయైన భెల్ మరో భారీ ఆర్డర్ను చేజిక్కించుకున్నది. హిందాల్కో ఇండస్ట్రీస్ నుంచి రూ.1,200-1,500 కోట్ల లోపు ఆర్డర్ లభించినట్టు వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మ
దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ మరో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తాజాగా హెలికాప్టర్ల తయారీలోకి ప్రవేశించారు. ఇందుకోసం ఇటలీకి చెందిన ప్రముఖ హెలికాప్టర్ల తయారీ సంస్థ లియోనార్డ్తో అదానీ గ్రూపు ఒప్పందం కుదుర�