ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. ఎంపిక చేసిన రుణాలపై ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్)ను స్వల్పంగా తగ్గించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎమర్జన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసీఎల్జీఎస్) 5.0 కింద మరో రూ.80,000 కోట్లదాకా రుణాలిచ్చే అవకాశాలున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనయ్యాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం, భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు పెరుగుతుండటంతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు�
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Markets) సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు, అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఫల�
మీ పిల్లలకు మ్యూచువల్ ఫండ్స్ను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ కొత్త నిబంధనలను తెలుసుకోవాల్సిందే. నిజానికి పిల్లల దీర్ఘకాల సంపద నిర్మాణానికి మ్యూచువల్ ఫండ్స్ బహుమతి అనేది ఎప్పట్నుంచో ఉన్న చ�
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ వారం కూడా ఆటుపోట్లకు అవకాశాలున్నాయి. అమెరికా-ఇరాన్ల వైఖరి పశ్చిమాసియాలో సంక్షోభంపై మదుపర్లలో స్పష్టమైన అవగాహనను ఏర్పర్చుకోనివ్వడం లేదు మరి. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందాలు
ఖనిజ ఉత్పత్తి సంస్థ ఎన్ఎండీసీ మరో రికార్డును సొంతం చేసుకున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ 46.4 లక్షల టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేయగా, 36.8 లక్షల టన్నుల ఖనిజాన్ని విక్రయించింది.
రిజర్వుబ్యాంక్ డిప్యూటీ గవర్నర్గా రోహిత్ జైన్ నియమితులయ్యారు. మూడేండ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో డిప్యూటీ గవర్నర్గా పనిచేసిన రవి శంకర్ పదవీకాలం శనివారంతో ముగియడంతో ఆయన స్థానాన్ని జ�
ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.5,423 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించ�
భారతీయ బీమా రంగంలో సర్కారీ అనుమతుల్లేకుండానే 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)కు అనుమతిస్తున్నట్టు శనివారం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇంతకుముందు 74 శాతం వరకే ఎఫ్డీఐని అనుమతి�
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ నిరుత్సాహక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,659 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.