దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. ఐటీ, బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో భారీగా లాభపడ్డాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు ఐటీ, ఆర్థిక రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో కదంతొక్కాయి.
ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్లను ఆకట్టుకున్నది. సరాసరిగా ఏడాది తర్వాత తొలిసారిగా ఆగస్టు నెలలో ఈ నెట్వర్క్ను అత్యధిక మంది ఎంచుకున్నట్టు టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడ�
దేశీయ మార్కెట్కు మరో రెండు మాడళ్లను పరిచయం చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. ఇప్పటికే దేశీయ రోడ్లపై దూసుకుపోతున్న బొలెరోలో సరికొత్త వెర్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
పెట్టుబడులు పెట్టే ముందు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. వస్తూత్పత్తులు, సేవలకు సంబంధించి పెరిగే ధరలే ద్రవ్యోల్బణాన్ని సూచిస్తాయి. కాబట్టి ద్రవ్యోల్బణం రేటు పెరిగినప్పుడు ఆయా వ�
ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని ఇకపై బహుశా బంగారం ధరల్ని చూస్తే అర్థం కావచ్చని శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. కౌటిల్య ఎకనామిక్
బంగారం తాకట్టుపై రుణాలు తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నారు. పుత్తడి ధర ఆకాశమే హద్దుగా దూసుకుపోతుండటంతో సామాన్యుల నుంచి సంపన్న వర్గాల వరకు అందరూ బంగారాన్ని తాకట్టుపెట్టి భారీగా రుణాలు తీసుకుం�
దేశీయ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ క్యాప్రీ గ్లోబల్ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ తెలంగాణలో తన విస్తరణ కార్యకలాపాలను వేగవంతం చేసింది. తన తొలి రీజినల్ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించింది
బంగారం ధరలు మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాయి. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పుత్తడి ధర మంగళవారం మరో ఆల్టైం హైకీ చేరుకున్నది. డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడటం, అమెరికా ఫెడరల్ రిజర్వు మరోసారి వడ్డీరేట్�
క్రోమా..ప్రస్తుత పండుగ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దసరా, దీపావళి, ధంతేరస్లను దృష్టిలో పెట్టుకొని ప్రకటించిన ఈ ఆఫర్లు అక్టోబర్ 23 వరకు అందుబాటులో ఉండనున్నాయని వెల్లడించింది.
మహీంద్రా అండ్ మహీంద్రా పండుగ ఆఫర్ను ప్రకటించింది. జీఎస్టీ ప్రయోజనంతోపాటు పండుగ రాయితీని కలుపుకొని ఎంపిక చేసిన మాడళ్లను రూ.2.5 లక్షల తగ్గింపుతో విక్రయిస్తున్నది. వీటిలో 3ఎక్స్వో ధర రూ.2.56 లక్షల వరకు తగ్గి�