Volkswagen | జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్వ్యాగన్ భారీగా ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా లక్ష ఉద్యోగాలను తొలగించేందుకు నిర్ణయించినట్లుగా ప్రకటించింది. ఈ దశాబ్దం చివరి నాటికి ఈ ప
Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) గురువారం నష్టాలతో ముగిశాయి. తొలుత లాభాల్లో సాగిన సూచీలు చివరికి అమ్మకాల ఒత్తిడితో కుప్పకూలాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు (Crude Oil Price) ద్రవ్యోల్బణంపై ఆందో�
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ల (Stock Markets) లో మూడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఇవాళ్టి ట్రేడింగ్లో సూచీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో మదుపర్ల
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) వరుసగా మూడో సెషన్లోనూ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు (Oil Price) పెరగడం, బాండ్ ఈల్డ్స్ ఎగబాకడంతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరిగాయి. దాంతో ఇన్వెస్టర్లలో రిస్
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. వరుసగా రెండు రోజులుగా నష్టపోయిన సూచీలకు బ్లూచిప్ సంస్థల షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు లాభాల వ
దేశీయ మారకం నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ నెల 21తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 12.422 బిలియన్ డాలర్లు ఎగబాకి 729.328 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు రిజర్వుబ్యాంక్ తన వారాంతపు సమీక
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్..దేశీయ మార్కెట్లోకి వైజెడ్ఎఫ్-ఆర్2 స్పోర్ట్స్ బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బైకు ప్రారంభ ధర రూ.2.30 లక్షలుగా నిర్ణయించింది. దీంట్లో వైజెడ్ఎఫ్-ఆర్2 ధర రూ.2,30
లలితా జ్యువెల్లరీ షేరు అదరగొట్టంది. లిస్టింగ్ రోజే ఇష్యూ ధర కంటే 24 శాతం అధికంగా ముగిసింది. ఇష్యూ ధర రూ.201 కాగా, ఉదయం రూ.265.30 వద్ద ప్రారంభమైన షేరు ధర..ఇంట్రాడేలో 36.46 శాతం ఎగబాకింది. చివరకు మార్కెట్ ముగిసే సమయాని�
Stock Market | వరుసగా రెండు వారాలపాటు నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్ల (Stock Markets) కు సోమవారం జోష్ వచ్చింది. అంతర్జాతీయంగా ముడి చమురు (Crude Oil) ధరలు 2 శాతం వరకు తగ్గడంతో సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం ట్ర�
కూడు.. గూడు.. గుడ్డ.. ఆ తర్వాత ఈ దేశంలోని కోట్లాది ప్రజల కల ఆరోగ్య సంరక్షణే. ఇదే.. ఇప్పుడు భారతీయ వైద్య రంగాన్ని వేగంగా వృద్ధిపథంలో నడిపిస్తున్నది. ఇక ఆపత్కాలంలో వైద్యం చేయడమే కాదు.. అవసరమైతే ఆంత్రప్రెన్యూర్ల�
స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇష్యూ ద్వారా సమకూరిన నిధులు వినియోగం వెల్లడికి సంబంధించిన విధివిధాలను త్వరలో వెల్లడించనున్నట్టు సెబీ చైర్మన్ తుహిన్ కాంత్ పాండే త
మహీంద్రా అండ్ మహీంద్రా ఎంపిక చేసిన మాడళ్లపై ప్రత్యేక డిస్కౌంట్తో అందిస్తున్నది. ఆగస్టు నెల సందర్భంగా పలు మాడళ్లను రూ.1.25 లక్షల వరకు తగ్గింపు ధరతో విక్రయిస్తున్నది.
మారుతి సుజుకీ కొనుగోలుదారులకు షాకిచ్చింది. అన్ని రకాల మాడళ్ల ధరలను రూ.30 వేల వరకు పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో గ్రాండ్ విటారా, స్విఫ్ట్, బాలెనో మాడళ్లు రూ.10 వేల వరకు �
ప్రీమియం విండోస్, రైలింగ్స్, ఆటోమేషన్, స్మార్ట్-బిల్డింగ్ సేవల సంస్థ యాక్టివ్.ఇన్ విస్తరణ బాట పట్టింది. వచ్చే 12 నెలల నుంచి 18నెలల్లోపు దక్షిణాదిలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి 15 అవుట్లెట్లన�