దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఆల్టైమ్ హైకి చేరాయి. ఇటీవలికాలంలో గోల్డ్, సిల్వర్ రేట్లు క్రమేణా పెరుగుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం తులం పసిడి, కిల�
యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత నెలలో 20 బిలియన్ల లావాదేవీలు జరిగినట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది.
అనిల్ అంబానీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే అతని కంపెనీపై ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు చేయగా..తాజాగా సీబీఐ ఆయన కార్యాలయాలతోపాటు ఇంట్లో సోదాలు నిర్వహించింది.
అపోలో హాస్పిటల్స్లో ప్రమోటర్లు తమ వాటాను తగ్గించుకున్నారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సునీత రెడ్డి తన వాటాల్లో 1.25 శాతం వాటాను విక్రయించడంతో రూ.1,395 కోట్ల నిధులు సమకూరాయి.
జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ భారీ స్థాయిలో నిధులను సేకరించడానికి సిద్ధమైంది. సెక్యూరిటీలను జారీ చేయడం ద్వారా రూ.5 వేల కోట్ల నిధుల సేకరణకు కంపెనీ బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
జీఎస్టీ స్లాబుల తగ్గింపునకు మరో ముందడుగుపడింది. రెండు స్లాబ్ల తగ్గింపునకు జీవోఎం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబులను రెండింటి తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు �
Gold Rate | బంగారం మరింత దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు దిగొస్తున్నాయి. ఢిల్లీలో తులం రూ.500 తగ్గి రూ.1,00,420గా నమోదైంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు జీఎస్టీ సంస్కరణలు, అంతర్జాతీయంగా రాజకీయ అనిశ్చిత పరిస్థితులు చక్కబడుతుండటంత�
అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.164.8 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.