జాతీయ లాజిస్టిక్స్ విధానంతోపాటు ప్రధానమంత్రి గతిశక్తి, మల్టీమాడల్ మౌలిక సదుపాయాలు కల్పించడంతో గడిచిన పదేండ్లలో దేశీయ లాజిస్టిక్స్ రంగం అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని కేంద్ర మంత్రి జయంతి చ
బంగారం కొండదిగుతున్నది. రికార్డుల మీద రికార్డుల బద్దలు కొట్టిన పుత్తడి గడిచిన పక్షం రోజుల్లో భారీగా పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతోపాటు అమెరికా షట్డౌన్ ముగియ�
మారుతి సుజుకీ భారీ స్థాయిలో వాహనాలను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఫ్యూయల్ లెవల్ ఇండికేటర్, వార్నింగ్ లైట్లో సాంకేతిక లోపం కారణంగా 39,506 యూనిట్ల గ్రాండ్ విటారా కార్లను రీకాల్ చేస్తున్నట్టు ఒ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో విన్ గ్రూప్ కంపెనీ ఆసియా సీఈవో ఫామ్సాన్ సమావేశమయ్యారు. న్యూఢిల్లీలో శనివారం సీఎంను కలిసిన సీఈవో తెలంగాణలో కీలక ప్రాజెక్టులు నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా ఉన్న స్టార్టప్లకు దన్నుగా నిలిచేందుకు హైదరాబాద్ ఏంజిల్ ఫండ్ ముందుకొచ్చింది. ప్రత్యేకంగా 15 నుంచి 20 స్టార్టప్ల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రత్యేకంగా రూ.100 కోట్లతో వెంచర్ క్యాపిటల్ �
బంగారం మళ్లీ దూసుకుపోతున్నది. అంతర్జాతీయంగా డిమాండ్ పుంజుకోవడం, డాలర్ బలహీనపడటంతో దేశీయంగా బంగారం ధరలు భారీగా పుంజుకున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర గురువారం ఒకేర�
గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) అడ్డాగా హైదరాబాద్, బెంగళూర్ల హవా కొనసాగతున్నది. ఇప్పటికీ దేశంలోని ప్రతీ 10 జీసీసీల్లో 7 సెంటర్ల నాయకత్వం ఈ రెండు నగరాల ఆధారంగానే పనిచేస్తున్నది మరి. ఈ మేరకు బుధవారం క్
హిందుజా గ్రూపు చైర్మన్ గోపిచంద్ పీ హిందుజా కన్నుమూశారు. 85 ఏండ్ల వయస్సు కలిగిన ఆయన లండన్లోని ఓ హాస్పిటల్లో మరణించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త సంవత్సరం మొదలైంది. ఈ దీపావళితో సంవత్ 2082 వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికిగాను ఆయా ప్రధాన బ్రోకరేజీ సంస్థలు తమ అంచనాలను, సిఫార్సులను ప్రకటించాయి.
దేశీయ మార్కెట్లో వాహన విక్రయాలు అదిరిపోయాయి. గత నెల అక్టోబర్లో మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్, కియా తదితర కంపెనీల కార్లు పెద్ద ఎత్తున అమ్ముడయ్యాయి. పండుగ సీజన్తోపాటు వస్తు, సేవల �
జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగాయి. జీఎస్టీ రేట్లను తగ్గించినప్పటికీ వసూళ్లు మాత్రం భారీగా పుంజుకున్నాయి. అక్టోబర్ నెలకుగాను రూ.1.96 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేద�
బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచంలో అతిపెద్ద సంస్థయైన కోల్ ఇండియా ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. అక్టోబర్లో 56.4 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసినట్టు ప్రకటించింది.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.3,349 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ రివ్వున ఎగిశాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు ఊహించినదానికంటే తక్కువ స్థాయిలో నమోదుకావడంతో ఈ ఏడాది ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం మదుపరుల్లో ఉత్సాహ
బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడికి డిమాండ్ పడిపోవడంతోపాటు అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను స