వచ్చే ఐదేండ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలోకి కొత్తగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి... తద్వారా 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్
నవంబర్ 1 నుంచి బ్యాంక్ ఖాతాదారులు.. తమ ఖాతాల్లో నలుగురిదాకా నామినీలను ఎంచుకోవచ్చు. ఈ మేరకు బ్యాంకింగ్ చట్టాల సవరణ చట్టం 2025 కింద నామినేషన్కు సంబంధించిన కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయని కేంద్ర ఆర్థిక
సింగరేణి ప్రాంతంలో అరుదైన కీలక ఖనిజాల(రేర్ ఎర్త్ ఎలిమెంట్స్)ను గుర్తించి ఉత్పత్తి చేయడానికి ఒక ప్రయోగాత్మక ప్లాంటు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ వెల్లడించారు.
నిరంతర చెక్ క్లియరింగ్ వ్యవస్థలో కొన్ని ఆరంభ సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) గురువారం స్పష్టం చేసింది.
ప్రముఖ ఫార్మా సంస్థ లారస్ ల్యాబ్ అంచనాలకు మించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.195 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ మరోసారి సత్తాచాటింది. ప్రస్తుత పండుగ సీజన్లో నవరాత్రి నుంచి దీపావళి వరకు(30 రోజుల్లో) లక్ష వాహనాలను విక్రయించింది.
ఎల్టీఐమైండ్ట్రీ నుంచి నచికేత్ దేశ్పాండే వైదొలిగారు. ఈ నెల 31 నుంచి హోల్-టైం డైరెక్టర్తోపాటు ప్రెసిడెంట్ పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన ప్రకటించారు.
కీలక రంగాలు మళ్లీ నేలచూపులు చూశాయి. గత నెలకుగాను కేవలం 3 శాతం మాత్రమే వృద్ధిని కనబరించింది. ఆగస్టు నెలలో నమోదైన 6.5 శాతంతో పోలిస్తే సగానికి సగం పడిపోగా, కానీ, క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 2.4 శాతంతో పోలిస్వే స్�
Diwali Sales | దేశీయ మార్కెట్లో దీపావళి అమ్మకాలు దద్దరిల్లాయి. ఏకంగా రూ.6 లక్షల కోట్లను దాటిపోయాయి. మునుపెన్నడూ లేనివిధంగా రూ.6.05 లక్షల కోట్లుగా నమోదయ్యాయని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) మంగళవారం తెలియజేసింది.
Gold Price | బంగారం, వెండి ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. దేశీయ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) గోల్డ్ రేటు గత వారం మునుపెన్నడూ లేనివిధంగా 10 గ్రాములు రూ.1,34,800 పలికిన విషయం తెలిసిందే.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) పెట్టుబడులు వరుసగా రెండో నెలా పడిపోయాయి. గత నెల సెప్టెంబర్లో రూ.30,421 కోట్లకే పరిమితమైనట్టు శుక్రవారం భారతీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) విడుదల చేసిన గణాంకాల�
ఐఐటీ-హైదరాబాద్తో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్-కుండ్లి(నిఫ్టెమ్-కే) ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. ఐటీ, బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో భారీగా లాభపడ్డాయి.