గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) అడ్డాగా హైదరాబాద్, బెంగళూర్ల హవా కొనసాగతున్నది. ఇప్పటికీ దేశంలోని ప్రతీ 10 జీసీసీల్లో 7 సెంటర్ల నాయకత్వం ఈ రెండు నగరాల ఆధారంగానే పనిచేస్తున్నది మరి. ఈ మేరకు బుధవారం క్
హిందుజా గ్రూపు చైర్మన్ గోపిచంద్ పీ హిందుజా కన్నుమూశారు. 85 ఏండ్ల వయస్సు కలిగిన ఆయన లండన్లోని ఓ హాస్పిటల్లో మరణించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త సంవత్సరం మొదలైంది. ఈ దీపావళితో సంవత్ 2082 వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికిగాను ఆయా ప్రధాన బ్రోకరేజీ సంస్థలు తమ అంచనాలను, సిఫార్సులను ప్రకటించాయి.
దేశీయ మార్కెట్లో వాహన విక్రయాలు అదిరిపోయాయి. గత నెల అక్టోబర్లో మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్, కియా తదితర కంపెనీల కార్లు పెద్ద ఎత్తున అమ్ముడయ్యాయి. పండుగ సీజన్తోపాటు వస్తు, సేవల �
జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగాయి. జీఎస్టీ రేట్లను తగ్గించినప్పటికీ వసూళ్లు మాత్రం భారీగా పుంజుకున్నాయి. అక్టోబర్ నెలకుగాను రూ.1.96 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేద�
బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచంలో అతిపెద్ద సంస్థయైన కోల్ ఇండియా ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. అక్టోబర్లో 56.4 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసినట్టు ప్రకటించింది.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.3,349 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ రివ్వున ఎగిశాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు ఊహించినదానికంటే తక్కువ స్థాయిలో నమోదుకావడంతో ఈ ఏడాది ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం మదుపరుల్లో ఉత్సాహ
బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడికి డిమాండ్ పడిపోవడంతోపాటు అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను స
పుదుచ్చేరిలోనూ ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. కంపెనీకి చెందిన 25 బస్సులను పుదుచ్చేరి రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సోమవారం అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రతిమ గ్రూపుతో జట్టుకట్టినట్టు కొలంబియా పసిఫిక్ గ్రూపునకు చెందిన సెరెనా కమ్యూనిటస్ ప్రకటించింది. ఈ జాయింట్ వెంచర్లో భాగంగా హైదరాబాద్లో రూ.400 కోట్ల పెట్టుబడితో రెండు వృద్దులు నివాసాలను అభివృద్ధి �
ఐఫోన్లు సహా వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారు చేసే ప్రముఖ తైవాన్ సంస్థ ఫాక్స్కాన్ హైదరాబాద్ ప్లాంట్ను రూ. 4,800 కోట్లతో విస్తరించాలని నిర్ణయించింది.
కొటక్ మహీంద్రా బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,253 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది.
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,437 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.