India's Market | భారత ఈక్విటీ మార్కెట్ (India's Equity Market) సరికొత్త మైలురాయిని అధిగమించి ప్రపంచ యవనికపై తన సత్తాను మరోసారి చాటింది. దేశీయ మార్కెట్ మొత్తం విలువ తొలిసారిగా ఐదు ట్రిలియన్ డాలర్ల మార్క్ (Five Trillian Dollar Mark) ను దాటింది.
Indian Economy | కీలక రంగాలు మళ్లీ నెమ్మదించాయి. గత కొన్ని నెలలుగా భారీ వృద్ధిని నమోదు చేసుకున్న కీలక రంగాల్లో వృద్ధి ఏడు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. బొగ్గు, క్రూడాయిల్, రిఫైనరీ ఉత్పత్తుల్లో నిస్తేజం కారణంగా
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలు ఆశావాదంగా ఉంటాయన్న సంకేతాలు మదుపర్లను కొనుగోళ్ల వైపు
హైదరాబాద్లో ‘నేషనల్ డిజైన్ సెంటర్'ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం సిద్ధంగా ఉందని, ఇందుకు కేంద్రం చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. ఈ మేరకు సోమవారం
ప్రీమియం కార్ల తయారీ సంస్థ పోర్షే..హైదరాబాద్లో మరో సెంటర్ను ప్రారంభించింది. 2,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ సెంటర్ దేశంలో అతిపెద్దది కావడం విశేషం.
దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాల పరంపర కొనసాగుతున్నది. వరుసగా నాలుగో రోజు బుధవారం కూడా సూచీలు ఒక్క శాతం వరకు బలపడ్డాయి. క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతిచర్చలు కొలిక్కి రావ�
Rupee value | అంతర్జాతీయంగా చోటుచేసుకున్న కీలక పరిణామాల ప్రభావంతో నేడు ఫారెక్స్ మార్కెట్ (Forex Market) లో అమెరికా డాలర్ (Americal Dollar) తో పోలిస్తే భారత రూపాయి (Indian Rupee) మారకం విలువ బలపడింది. అమెరికా, ఇరాన్ (USA, Iran) మధ్య శాంతి ఒప్పందం క�
సుస్థిర మైనింగ్లో సింగరేణి సంస్థ మరో మైలురాయిని అధిగమించింది. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ -2 ఓపెన్కాస్ట్ గని మూసివేతలో కేంద్ర బొగ్గుశాఖ నిబంధనలను సంస్థ విజయవంతంగా అమలు చేసింది. ఈ గని మూసివేతలో పర్యా
ఏఐ, డాటా సెక్యూరిటీ సేవల సంస్థ థియోమ్.. దేశీయ కార్యకలాపాలు ప్రారంభించడంలో భాగంగా హైదరాబాద్లో తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని బుధవారం ప్రారంభించింది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు క్రమంగా పడిపోతున్నాయి. మే నెలకుగాను 4.49 బిలియన్ డాలర్ల మేర ఎఫ్డీఐలు వచ్చాయని రిజర్వుబ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వచ్చిన 8
Gold price | బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని సెషన్లుగా కొనసాగుతున్న స్వల్ప దిద్దుబాటు ట్రెండ్ మంగళవారం కూడా కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు పెద్దగా ఒడుదొడుకులకు లోనుకాకపోవడమే ఇ�
Stock Market | భారతీయ స్టాక్ మార్కెట్ల (Stock Markets) కు సోమవారం నాటి ట్రేడింగ్ తీవ్ర నిరాశ మిగిల్చింది. ఉదయం పూట అంతర్జాతీయ మార్కెట్ల మద్దతుతో 500 పాయింట్లకుపైగా లాభపడి సరికొత్త రికార్డుల వైపు పయనిస్తుందనుకున్న దలాల్ స్ట
దేశ ఆర్థిక వ్యవస్థ డేంజర్ జోన్లో పడిందా? ఆ విషయం గ్రహించే ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పొదుపు పిలుపునిచ్చారా? అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయిప్పుడు. వాస్తవ పరిస్థితులూ అందుకు అద్దం పడుత�
దేశీయ విమానయాన దిగ్గజాల్లో ఒకటైన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రత్యేకంగా తగ్గింపు ధరతో విమాన టికెట్లను విక్రయిస్తున్నది. దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై 50 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది.