ప్రముఖ ప్రైవేట్ రాకెట్ తయారీ సంస్థ స్కైరూట్ మరో రాకెట్ను అంతరిక్షంలోకి పంపించడానికి సిద్ధమైంది. పైలెట్ ప్రాజెక్టు కింద మూడేండ్ల క్రితం తన తొలి రాకెట్ విక్రమ్ను పంపించిన సంస్థ..వచ్చే రెండు నెలల్�
దేశీయ ఐటీ కంపెనీలు వ్యయ నియంత్రణ దిశగా అడుగులు వేస్తున్నాయి. గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా భారతీయ టాప్-5 ఐటీ సంస్థలు అవకాశం ఉన్నప్పుడల్లా ఉద్యోగుల్ని తగ్గించుకోవడంపైనే దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే గత ఆర�
Paytm | పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రద్దు చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈ నిర్ణయం బ్యాంక్ పనిగంటలు ముగిసిన మరుక్షణం నుంచే అమల్లోకి వస్తుందని కూడా స
చమురు నుంచి కెమికల్స్ వరకు వ్యాపారాన్ని నిర్వహిస్తున్న దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ నిరుత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.16,971 కోట్�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ పరుగులు పెడుతుండటం, ఐటీ రంగ షేర్లలో భారీగా అమ్మకాలు చోటు చేసుకోవడంతో వారాంతపు ట్రేడింగ్లోనూ సూచీలు ఒక్క శాతానిక
దేశీయ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) వినియోగదారులకు ఆయా ప్లాన్లు ప్రియం కానున్నాయి. ప్రస్తుతమున్న మొబైల్ టారిఫ్లలో స్వల్ప మార్పుల్ని కంపెనీ చేయబోతున్నది.
Stock Markets | భారత స్టాక్ మార్కెట్ (Stock Markets) సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇరాన్ (Iran) తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించినప్పటికీ.. �
ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మా లిమిటెడ్ రూ.800 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఈ బైబ్యాక్ ప్రతిపాదన 29న ముగియనున్నదని పేర్కొంది.
Stock Market | అంతర్జాతీయంగా ఉన్న సానుకూల సంకేతాలవల్ల భారత స్టాక్ మార్కెట్లు (Stock Markets) వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. అమెరికా (USA), ఇరాన్ (Iran) మధ్య జరగనున్న చర్చల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించవచ్చనే ఆశలతో ఇ�
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. మంగళవారం ఉదయం ట్రేడింగ్ (Trading) ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా (USA), ఇరాన్ (Iran) దేశాల మధ్య శాంతి చర్చలు జరగవచ�
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్ మరో స్కూటర్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ఫాస్కినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ మాడల్ ప్రారంభ ధర రూ.76,500గా నిర్ణయించింది.