ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం భారతీయ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సంస్థలో మరింత వాటాను అమ్మేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతున్నది. వచ్చే నెల జూన్ ఆఖర్లో లేదా ఆపై నెల జూలై ఆరంభంలో దాదాపు 2 శా�
Gold Price | ఇవాళ బులియన్ మార్కెట్లో బంగారం (Gold), వెండి (Silver) ధరలు పతనమయ్యాయి. ఇరాన్ (Iran) పై అమెరికా (USA) సైన్యం తాజాగా దాడులు జరపడంతో సురక్షిత పెట్టుబడులుగా భావించే ఈ లోహాలపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది.
Petro prices | దేశంలో పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలు ఇప్పటికే నాలుగుసార్లు పెరిగాయి. ఒక లీటరుపై దాదాపు రూ.7.38 వరకు భారం పడింది. ఈ పెంపు ఇంతటితో ఆగదని సమాచారం. చమురు సంస్థల (Oil companies) నష్టాల నేపథ్యంలో ధరలు మరింత పెంచక తప్పద�
Yusuf Mehdi | ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Micro Soft) లో 35 ఏళ్లుగా పనిచేస్తున్న కీలక నిపుణుడు, కన్స్యూమర్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ యూసఫ్ మెహదీ (Yousuf Mehadi) తన పదవి నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించారు. గురువారం ఉద్యోగులకు ప
Blue Chip Stocks | విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) భారతీయ స్టాక్ మార్కెట్లలోని పెట్టుబడులను క్రమేణా తగ్గించుకుంటున్నారు. ముఖ్యంగా పెద్ద సంస్థల్లో పెద్ద ఎత్తున వాటాలను దించుకుంటుండటం గమనార్హం.
కీలక రంగాలు వృద్ధి బాటపట్టాయి. ఏప్రిల్ నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి 1.7 శాతంగా నమోదయ్యాయి. స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు అంచనాలకుమించి రాణించడం వల్లనే కీలక రంగాలు రెండు నెలల గరిష్ఠ స్థాయిని తాకాయ�
రూపాయి మరింత దిగజారింది. వరుసగా తొమ్మిదిరోజూ బుధవారం కూడా చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 16 పైసలు కోల్పోయి 96.86కి జారుకున్నది.
బంగారం ధరలు మళ్లీ ప్రియమవుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు చక్కబడుతుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వరుసగా మూడోరోజూ బంగారం ధరలు భారీగా పెరిగాయి
ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్లో రూపాయి కష్టాలు అన్నీఇన్నీ కావు. అమెరికా డాలర్ దెబ్బకు భారతీయ రూపీ గింగిరాలు తిరుగుతున్నది. డాలర్తో పోల్చితే దేశీయ కరెన్సీ రూపాయి మారకం విలువ శుక్రవారం మరో చెత్త రికా�
బంగారం ధరలు మళ్లీ దిగొచ్చాయి. అతి విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రికార్డు స్థాయి లో దూసుకుపోయిన ధరలు మళ్లీ అంతే వేగంతో కిందికి పడిపోయాయి.
వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్తోపాటు బెంగళూరు, చెన్నైలలో సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్టు ది ఎగ్జిక్యూటివ్ సెంటర్(టీఈసీ) ప్రకటించింది.
చక్కెర ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా చక్కెర విరివిగా లభ్యమయ్యేందుకు, ధరలను అదుపులో ఉంచేందుకు సెప్టెంబర్ 30 వరకు నిషేధం అమలులో ఉంటుందని ఒక ప్రకటనలో వెల్లడించింది.