దేశీయ స్టాక్ మార్కెట్లు మూడోరోజూ నష్టాలకే పరిమితమయ్యాయి. బుధవారం ట్రేడింగ్లో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 120.21 పాయింట్లు లేదా 0.14 శాతం పడిపోయి 84,559.65 వద్ద ముగిసింది. ఒకానొక దశలో స
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)కు తొలిరోజే మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో గ్రీన్ షూ ఆప్షన్ ద్వారా మరింత వాటాను అమ్మాలని కేంద
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించింది. ఆర్బీఐ రెపో రేటు కోత నేపథ్యంలో ఆ ప్రయోజనాన్ని తమ ఖాతాదారులకు అందిస్తూ రెపో ఆధారిత వడ్డీరేటును 8.25 శాతం నుంచి 8 శాతానికి బ్యాంక్ కుద�
దేశీయ మార్కెట్లో వెండి ధరలు మళ్లీ విజృంభించాయి. మంగళవారం తగ్గినప్పటికీ.. బుధవారం తిరిగి పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా తొలిసారి రూ.2 లక్షల ఎగువన రేటు పలికింది. హైదరాబాద్లో ఏకంగా కిలో
ప్రపంచ వ్యాప్తంగా జీసీసీలను ఆకర్షించడంలో హైదరాబాద్ నగరం దూసుకెళ్తున్నది. బీఆర్ఎస్ హయాంలో కల్పించిన మౌలిక వసతులు, తీసుకొచ్చిన ఐటీ సంస్కరణల కారణంగా ఇన్నోవేషన్కు గ్లోబల్ ఇంజిన్గా నిలుస్తున్న జీసీ
దేశీయ మార్కెట్లో బంగారం ధర మళ్లీ ఆల్టైమ్ గరిష్ఠానికి చేరింది. సోమవారం ఒక్కరోజే ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పుత్తడి 10 గ్రాముల విలువ రూ.4,000 పుంజుకున్నది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగ
జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా..దేశీయ మార్కెట్లోకి సరికొత్త హెక్టార్ను పరిచయం చేసింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తీర్చిదిద్దిన ఈ కారు ప్రారంభ ధర రూ.11.99 లక్షలుగా నిర్ణయించింది.
Mexico Tariffs | భారత (India) నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలను 50 శాతానికి పెంచేందుకు మెక్సికో (Mexico) సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మెక్సికో టారిఫ్ల పెంపుపై భారత్ స్పందించింది. ఇరుదేశాలకు ప్రయోజనం చేకూరే విధంగా చర్చలు జరుపుతామన�
వెండి రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతున్నది. కిలో ధర ఏకంగా రూ.2 లక్షలకు చేరువైంది. వరుసగా మూడురోజులుగా పెరుగుతున్న వెండి శుక్రవారం మరోమెట్టు పైకి ఎక్కింది. కిలో ధర రూ.5,100 ఎగబాకి రూ.1,99,500 పలికింది.
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ప్లాంట్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని ప్రవేశపెట్టింది.
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న ఐస్ప్రౌట్ రూ.60 కోట్ల నిధులను సమీకరించింది. ఈ నిధులను టాటా క్యాపిటల్ నుంచి సేకరించినట్టు కంపెనీ కో-ఫౌండర్, సీఈవో సుందరి పాటిబండ్ల తెలిపారు.
గత కొన్నిరోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా డిమాండ్ పడిపోవడంతో ధరలు భారీగా తగ్గాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.