దేశీయ పారిశ్రామికోత్పత్తి నీరసించిపోయింది. కీలక రంగాల్లో ఉత్పాదకత ఎక్కడిదక్కడే అన్నట్టు తయారైంది. అక్టోబర్కుగాను సోమవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల్లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)
వాహన అమ్మకాలు టాప్గేర్లో దూసుకుపోయాయి. పండుగ సీజన్ ముగిసినప్పటికీ వాహనాలకు డిమాండ్ మాత్రం తగ్గలేదు. దీంతో గత నెలలో కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, టాటా మోటర్స్, మహీంద్రాలు రెండంకెల వ
దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి నుంచి వెనక్కిమళ్లాయి. మదుపరుల ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గుచూపడంతోపాటు విదేశీ పెట్టుబడులు తరలిపోవడంతో ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలు చివర్లో నష్టాల్లోకి జార�
గత కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన జీఎస్టీ వసూళ్లకు బ్రేక్పడింది. గత నెలకుగాను రూ.1.70 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. జీఎస్టీ రే
యువత పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్న పౌల్ట్రీ రంగం భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు ఉందనే పరిస్థితులు నెలకొన్నాయని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్సింగ్ బయాస్ పేర్కొన్నారు.
బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారం ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి విలువ రూ.700 పుంజుకొని రూ.1,30,160గా నమోదైంది.
Gold Price | గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి మళ్లీ భగ్గుమన్నది. ప్రాంతీయ ఆభరణాల వర్తకులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతోపాటు పెండ్లిండ్ల సీజన్ రావడంతో కొనుగోళ్లు భారీగా పుంజుకున్నాయి.
టాటా మోటర్స్ తమ పాత మాడల్ సియెర్రాను మంగళవారం సరికొత్తగా మార్కెట్కు పరిచయం చేసింది. ఎక్స్షోరూం ప్రారంభ ధర రూ.11.49 లక్షలు. ఇక ఈ 5-డోర్ ఎస్యూవీ బుకింగ్స్ వచ్చే నెల డిసెంబర్ 16 నుంచి మొదలవనున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనం కాబోతున్నాయని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. ఈ క్రమంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) ఆఖరు (2027 మార్చి 31)కల్లా బ్యారెల్ క్రూడాయిల్ రేటు 30 డాలర్లు పడిపోవచ్చన�
రాష్ట్రంలో కొత్తగా 10 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి టీజీ జెన్కో ప్రణాళికలు సిద్ధంచేస్తున్నది. అయితే వీటిలో ఐదువేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లను ప్రైవేట్ కంపెనీల �
దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోనున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులతోపాటు దేశీయ ఇన్వెస్టర్లు భారీగా నిధులు కుమ్మరించడంతో వచ్చే ఏడాది చివరినాటికి సూచీ సెన్సెక్స్ కీలక మైలురాయిని అధిగమించనున్�
ఎడ్యుటెక్ సంస్థ బైజూస్ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బైజూస్ ఆల్ఫా, అమెరికాకు చెందిన రుణదాత గ్లాస్ట్రస్ట్ కంపెనీ ఎల్ఎల్సీ చేసిన పిటిషన్పై అమెరికా కోర్టు డిఫాల్ట్ జడ్జిమెంట్ వెలువరించింది.