బంగారం సామాన్యుడికి అందనంటున్నది. రోజుకొక గరిష్ఠ స్థాయిలో కదలాడుతున్న పుత్తడి మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. అమెరికా హెచ్-1బీ వీసా ఫీజును పెంచుతూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇ
Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఈ వారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కొనసాగుతున్నప్పటికీ.. మన సూచీలు మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు నిర్ణయం గట్టిగానే ప్రభావితం చేయవచ్చనిపిస్తున్నది. ముఖ్యంగా భారతీయ ఐటీ రంగ సంస్థల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవచ్చని మెజారిటీ నిపుణులు అభి�
Rupee value | అమెరికన్ డాలర్ (US dallor) తో పోలిస్తే ఇండియన్ రూపీ (Indian rupee) బుధవారం నాటి ట్రేడింగ్లో భారీగా లాభపడింది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు పునఃప్రారంభం కానుండటంతో మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడింది. �
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. భారత్-అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతుండటంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఫలితంగా కొనుగోళ్లకు �
ఓలా..మార్కెట్లోకి ప్రత్యేక ఎడిషన్గా రోడ్స్టర్ ఎక్స్+ మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 9.1 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ మాడల్ ధరను రూ. 1, 89,999గా నిర్ణయించింది.
రిటైల్ రుణాలతో జాగ్రత్త అని బ్యాంకులను హెచ్చరించారు బ్యాంకింగ్ వెటరన్ కేవీ కామత్. రిటైల్ రుణాలు అన్ని పరిశీలించాకే మంజూరు చేయాలని, లేకపోతే భవిష్యత్తులో నిరర్థక ఆస్తులుగా మారే అవకాశాలుంటాయని బెంగ�
అసెస్మెంట్ ఇయర్ 2025-26కిగాను ఇప్పటి వరకు ఆరు కోట్లకు పైగా ఐటీ రిటర్నులు దాఖలు చేసినట్టు ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఐటీ రిటర్నులు దాఖలు చేసినవారందరికి కృతజ్ఞతలు..వీరి వల్లనే కీలక మైలు�
క్రెడిట్పై మొబైల్ ఫోన్లు కొన్నాక ఆ రుణాన్ని తీర్చకుండా దాటవేస్తున్నారా? అయితే ఆ ఫోన్లు పనికిరాకుండాపోయే అవకాశాలున్నాయి జాగ్రత్త. లోన్ ద్వారా మొబైల్స్ కొని, ఆ లోన్ ఎగవేతలకు పాల్పడుతున్నవారికి చెక్
MRP | తయారీదారుల వద్ద ఉన్న పాత స్టాక్కు గరిష్ఠ రిటైల్ ధరను సవరించుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో కొనుగోలుదారులు కొత్త స్టాక్ వచ్చేంత వరకు వేచి చూడకుండా, పాత స్టాక్కు మారిన ధరతో కొన�
హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఈ నెల 10 నుంచి 13 వరకు హెచ్ఐఐసీ వేదికగా ఇంటర్నేషనల్ మెకానికల్ ఇంజినీరింగ్ కాంగ్రెస్ అండ్ ఎక్స్పోజిషన్(ఐఎంఈసీఈ) సదస్సు జరగబోతున్నద.
ప్రముఖ వాహన సంస్థ టీవీఎస్ మోటర్..రాష్ట్ర మార్కెట్లోకి ఎన్టార్క్యూ 150 స్కూటర్ను విడుదల చేసింది. కేవలం 6.3 సెకంండ్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ స్కూటర్ గంటకు 104 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఔషధ సంస్థ అరబిందో ఫార్మాకు అమెరికా నియంత్రణ మండలి గట్టి షాకిచ్చింది. హైదరాబాద్లో కంపెనీకి ఉన్న ప్లాంట్ను ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 5 వరకు తనిఖీ చేసిన యూఎస్ఎఫ్డీఏ ఎనిమిది �
టాటా మోటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల చివర్లో జీఎస్టీ తగ్గనున్న నేపథ్యంలో తన ప్యాసింజర్ వాహన ధరలను రూ.1.45 లక్షల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. కంపెనీకి చెందిన ప్యాసింజర్ వాహన ధరలు రూ.75 వేలు మ�