యమహా మోటర్స్ సరికొత్త స్కూటర్లను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ఫ్యాస్కినో మాడళ్లలో భాగంగా 2026 ఏడాదికిగాను విడుదల చేసిన ఈ స్కూటర్లు రూ.78,980 ప్రారంభ ధరతో లభించనుండగా..డిస్క్ రకం రూ.91,070గాను, ఫ్యాస్కినో ఎస్
ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్కు సమీపంలోని భోగాపురం విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. సోమవారం ఈ ఎయిర్పోర్ట్ నుంచి పలు రూట్లలో విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్కు కొత్త చైర్పర్సన్గా షబ్నమ్ సిన్హా రానున్నారు. ఈ మేరకు సోమవారం బ్యాంక్ ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి మూడేండ్లపాటు బ్యాంక్ చీఫ్గా ఆమె ఉండనున్నారు.
టోకు ధరల సూచీ కూడా రివ్వున ఎగిసింది. చమురు, ఆహార పదార్థాల ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ జూలై నెలకుగాను టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 9.78 శాతంగా నమోదైంది.
ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.2,005.71 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
ప్రభుత్వరంగ బ్యాంకులు రుణ గ్రహీతలకు షాకిచ్చాయి. రిజర్వు బ్యాంక్ తన పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ రెండు ప్రభుత్వ బ్యాంకులు వడ్డీరేట్లను పెంచాయి.
Polymer Notes | దేశంలో త్వరలో పాలిమర్ కరెన్సీ నోట్లు (Polymer Currency Notes) చెలామణిలోకి రానున్నాయి. రూ.10, రూ.20 విలువ కలిగిన పాలిమర్ నోట్లను క్షేత్రస్థాయి ప్రయోగాల కోసం జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం (Union Govt) ఆమోదం తెలిపింది.
అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ చేతికి మరో హాస్పిటల్ చేరింది. హైదరాబాద్ కేం ద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న మెడికవర్ ఇండియా యూనిట్ను హస్తగతం చేసుకోబోతున్నది.
దేశంలో భారీ, నిర్మాణాత్మకంగా బలమైన సంస్థలు.. రాబోయే సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించే అవకాశాలున్నాయని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని అన్నారు. ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు (ఏఐ)
బంగారం ధరలు వరుసగా మూడోరోజూ పెరిగాయి. గురువారం ఒక్కరోజే ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల రేటు రూ.3,800 ఎగిసింది. దీంతో 7 వారాల గరిష్ఠ స్థాయిని తాకుతూ రూ.1,53,800కు చేరింది. జూన్ 18 (రూ.1,53,400) తర�
Gold Price | అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు (Gold Prices) ఇవాళ భారీగా పెరిగాయి. ఏడు వారాల గరిష్ఠ స్థాయికి చేరి ఇన్వెస్టర్లను ఆకర్షించాయి. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ (ప్రభుత్వ బాండ్లపై రాబడులు) తగ్గడంతో సురక్షి�