బంగారం ధరలు వరుసగా మూడోరోజూ పెరిగాయి. గురువారం ఒక్కరోజే ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల రేటు రూ.3,800 ఎగిసింది. దీంతో 7 వారాల గరిష్ఠ స్థాయిని తాకుతూ రూ.1,53,800కు చేరింది. జూన్ 18 (రూ.1,53,400) తర�
Gold Price | అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు (Gold Prices) ఇవాళ భారీగా పెరిగాయి. ఏడు వారాల గరిష్ఠ స్థాయికి చేరి ఇన్వెస్టర్లను ఆకర్షించాయి. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ (ప్రభుత్వ బాండ్లపై రాబడులు) తగ్గడంతో సురక్షి�
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ మరో ఔషధానికి అమెరికా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రిటుక్సిమాబ్ బయోసిమిలర్ ఔషధానికి అమెరికా నియంత్రణ మండలి యూఎస్ఎఫ్డీఏ అనుమతినిచ్చినట్టు స�
యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇదే క్రమంలో జూలై నెలలోనూ రూ.29.9 లక్షల కోట్ల స్థాయిలో లావాదేవీలు జరిగినట్టు నేషనల్ పేమెంట్స్కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) తాజాగా విడుదల చేసిన ని�
ముత్తూట్ ఫైనాన్స్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్ తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,825 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది.
ప్రీమియం స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ జావా యెజ్డీ..వచ్చే పండుగ సీజన్పై ప్రత్యేక దృష్టి సారించింది. నూతన కస్టమర్లను ఆకట్టుకోవడానికి పలు బైకులను విడుదల చేసింది. యెజ్డీ అడ్వెంచర్, యెజ్డీ రోడ్స్టర్, ఫా�
దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి జారుకుంటున్నది. అస్తవ్యస్తమైన గ్రామీణ భారతం ముఖచిత్రాన్ని వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంక్ (నాబార్డ్) తాజా అధ్యయనం ఒక్కటి ఆవిష్కరించింది.
ఇన్ఫోసిస్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.7,769 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే 12.2 శాత�
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల పరంపర కొనసాగుతున్నది. వరుసగా నాలుగోరోజూ గురువారం కూడా సూచీలు భారీగా నష్టపోయాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా మదుపర్లలో సెంటిమెంట్ నీరుగారింది.
రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయి పతనానికి చేరువైంది. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ఇతర కరెన్సీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి.
బొండాడ ఇంజినీరింగ్ మరో భారీ ఆర్డర్ను చేజిక్కించుకున్నది. గుజరాత్లో ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ నిర్మించతలపెట్టిన 100 మెగావాట్ల వనదైమ్ రెడాక్స్ ఫ్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్�
ఏటా ఒక్క హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే అమెరికాకు 13 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఇలా అమెరికా వెళ్తున్నవారిలో కూడా అత్యధికులు టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరానికే