రిజర్వుబ్యాంక్ డిప్యూటీ గవర్నర్గా రోహిత్ జైన్ నియమితులయ్యారు. మూడేండ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో డిప్యూటీ గవర్నర్గా పనిచేసిన రవి శంకర్ పదవీకాలం శనివారంతో ముగియడంతో ఆయన స్థానాన్ని జ�
ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.5,423 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించ�
భారతీయ బీమా రంగంలో సర్కారీ అనుమతుల్లేకుండానే 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)కు అనుమతిస్తున్నట్టు శనివారం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇంతకుముందు 74 శాతం వరకే ఎఫ్డీఐని అనుమతి�
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ నిరుత్సాహక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,659 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
ప్రముఖ ప్రైవేట్ రాకెట్ తయారీ సంస్థ స్కైరూట్ మరో రాకెట్ను అంతరిక్షంలోకి పంపించడానికి సిద్ధమైంది. పైలెట్ ప్రాజెక్టు కింద మూడేండ్ల క్రితం తన తొలి రాకెట్ విక్రమ్ను పంపించిన సంస్థ..వచ్చే రెండు నెలల్�
దేశీయ ఐటీ కంపెనీలు వ్యయ నియంత్రణ దిశగా అడుగులు వేస్తున్నాయి. గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా భారతీయ టాప్-5 ఐటీ సంస్థలు అవకాశం ఉన్నప్పుడల్లా ఉద్యోగుల్ని తగ్గించుకోవడంపైనే దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే గత ఆర�
Paytm | పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రద్దు చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈ నిర్ణయం బ్యాంక్ పనిగంటలు ముగిసిన మరుక్షణం నుంచే అమల్లోకి వస్తుందని కూడా స
చమురు నుంచి కెమికల్స్ వరకు వ్యాపారాన్ని నిర్వహిస్తున్న దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ నిరుత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.16,971 కోట్�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ పరుగులు పెడుతుండటం, ఐటీ రంగ షేర్లలో భారీగా అమ్మకాలు చోటు చేసుకోవడంతో వారాంతపు ట్రేడింగ్లోనూ సూచీలు ఒక్క శాతానిక
దేశీయ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) వినియోగదారులకు ఆయా ప్లాన్లు ప్రియం కానున్నాయి. ప్రస్తుతమున్న మొబైల్ టారిఫ్లలో స్వల్ప మార్పుల్ని కంపెనీ చేయబోతున్నది.