ప్రముఖ దుస్తుల విక్రయ సంస్థ ఆర్ఎస్ బ్రదర్స్..ఆషాఢం కేజీ సేల్కు శ్రీకారం చుట్టింది. ఈ నెల 3న ప్రారంభం కానున్న ఈ ఆఫర్ల కింద 70 శాతం తగ్గింపు ధరతో కొనుగోలుదారులకు అందిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది.
గత నెల జూన్లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ.1.95 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతంతో పోల్చితే 14 శాతం పెరిగాయని బుధవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల్లో తేలింది.
భారత్కు అమెరికా వంటగ్యాస్ పోటెత్తుతున్నది. పశ్చిమాసియా సంక్షోభం మొదలైన దగ్గర్నుంచి దేశంలోకి 2.2 మిలియన్ టన్నులకుపైగా ఎల్పీజీని అగ్రరాజ్యం దింపింది. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో ఉత్పత్తి, అక్కడ్న�
హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్స్ (హెచ్ఎంఏ) అధ్యక్షుడిగా శరత్ చంద్ర మారోజు ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో ఏడాది కాలానికిగాను ఎన్నుకున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండు రోజులు నష్టాలకే పరిమితమైన సూచీలు.. అంతర్జాతీయ మార్కెట్లలో తగ్గిన ముడి చమురు ధరలు, గ్లోబల్ ఈక్విటీల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో క�
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ తమ 71వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రిటైల్, బిజినెస్ బ్యాంకింగ్ బలోపేతానికి కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత డిజిటల్ సదుపాయాలను బుధవారం ఆవిష్కరించింది. రిటైల్ కస్�
Gold price | భారత మార్కెట్లో ఇవాళ (మంగళవారం) బంగారం (Gold), వెండి (Silver) ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇరాన్ (Iran), అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వంటి అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ పరిణామాలు పసిడి ధరలపై ప్రభావ�
India's Market | భారత ఈక్విటీ మార్కెట్ (India's Equity Market) సరికొత్త మైలురాయిని అధిగమించి ప్రపంచ యవనికపై తన సత్తాను మరోసారి చాటింది. దేశీయ మార్కెట్ మొత్తం విలువ తొలిసారిగా ఐదు ట్రిలియన్ డాలర్ల మార్క్ (Five Trillian Dollar Mark) ను దాటింది.
Indian Economy | కీలక రంగాలు మళ్లీ నెమ్మదించాయి. గత కొన్ని నెలలుగా భారీ వృద్ధిని నమోదు చేసుకున్న కీలక రంగాల్లో వృద్ధి ఏడు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. బొగ్గు, క్రూడాయిల్, రిఫైనరీ ఉత్పత్తుల్లో నిస్తేజం కారణంగా
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలు ఆశావాదంగా ఉంటాయన్న సంకేతాలు మదుపర్లను కొనుగోళ్ల వైపు
హైదరాబాద్లో ‘నేషనల్ డిజైన్ సెంటర్'ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం సిద్ధంగా ఉందని, ఇందుకు కేంద్రం చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. ఈ మేరకు సోమవారం
ప్రీమియం కార్ల తయారీ సంస్థ పోర్షే..హైదరాబాద్లో మరో సెంటర్ను ప్రారంభించింది. 2,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ సెంటర్ దేశంలో అతిపెద్దది కావడం విశేషం.
దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాల పరంపర కొనసాగుతున్నది. వరుసగా నాలుగో రోజు బుధవారం కూడా సూచీలు ఒక్క శాతం వరకు బలపడ్డాయి. క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతిచర్చలు కొలిక్కి రావ�
Rupee value | అంతర్జాతీయంగా చోటుచేసుకున్న కీలక పరిణామాల ప్రభావంతో నేడు ఫారెక్స్ మార్కెట్ (Forex Market) లో అమెరికా డాలర్ (Americal Dollar) తో పోలిస్తే భారత రూపాయి (Indian Rupee) మారకం విలువ బలపడింది. అమెరికా, ఇరాన్ (USA, Iran) మధ్య శాంతి ఒప్పందం క�
సుస్థిర మైనింగ్లో సింగరేణి సంస్థ మరో మైలురాయిని అధిగమించింది. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ -2 ఓపెన్కాస్ట్ గని మూసివేతలో కేంద్ర బొగ్గుశాఖ నిబంధనలను సంస్థ విజయవంతంగా అమలు చేసింది. ఈ గని మూసివేతలో పర్యా