Stock market | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) ఇవాళ ట్రేడింగ్ (Trading) ను స్వల్ప లాభాలతో ముగించాయి. రోజంతా తీవ్ర ఒడిదొడుకులకు లోనైన సూచీలు.. చివరి గంటలో ఐటీ షేర్లలో వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో నష్టాల నుంచి బయటపడి ఫ్లాట్�
ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పథకాలు మదుపర్లను ఆకట్టుకుంటున్నాయి. అంతకుముందు నెలతో పోల్చితే గత నెలలో 26 శాతం వృద్ధి చెందాయి. ఈ ఏడాది జూన్లో రూ.28,973 కోట్ల పెట్టుబడులు ఈ స్కీముల్లోకి వచ్చాయని శుక్ర�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.3,273 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ఇండియన్ బ్యాంక్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.2,973 కోట్ల లాభంతో పోలిస్తే 10 శాతం వృద్ధిని నమోదు చేసుకున
ద్రవ్య విధానాన్ని మరింత కచ్చితత్వంతో ఆర్బీఐ 3 కీలక సర్వేలను గురువారం ప్రారంభించింది. ఇందులో ద్రవ్యోల్బణంపై కుటుంబస్తుల్లో ఉండే అంచనాలను తెలుసుకోవడం కూడా ఒకటి. స్థూలంగా చెప్పాలంటే ధరలు, ఆర్థిక పరిస్థిత�
దేశీయ మార్కెట్లో ఎస్యూవీ విభాగంలో పోటీని మరింత తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ మోటర్ ఇండియా..మరో ఎస్యూవీ మాడల్ను తీసుకొచ్చింది.
Dalal Street bloodbath | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets,) బుధవారం కుప్పకూలాయి. అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ఒక్క ప్రకటనతో సూచీలు అమాంతం పతనమయ్యాయి. ఈ అనూహ్య పరిణామాలతో దాదాపు రూ.8 లక్షల కోట్ల మేర �
Elon Musk | ప్రపంచ కుబేరుడు, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) తన ట్రిలియనీర్ హోదా (Trillionairhood) ను కోల్పోయాడు. ప్రపంచంలోనే ట్రిలియనీర్ హోదాను దక్కించుకొన్న మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందిన మస్క్ సంపద.. ఇటీవ
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐటీ షేర్లు అత్యంత నిరాదరణకు గురవుతున్నాయి. ఇండస్ట్రీని కృత్రిమ మేధస్సు (ఏఐ) భయాలు వెంటాడుతుండగా.. ఇంచుమించుగా గడిచిన రెండేండ్లలో టాప్-5 ఐటీ కంపెనీల మార్కెట్ విలువ దాదాపు సగాని�
ప్రముఖ దుస్తుల విక్రయ సంస్థ ఆర్ఎస్ బ్రదర్స్..ఆషాఢం కేజీ సేల్కు శ్రీకారం చుట్టింది. ఈ నెల 3న ప్రారంభం కానున్న ఈ ఆఫర్ల కింద 70 శాతం తగ్గింపు ధరతో కొనుగోలుదారులకు అందిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది.
గత నెల జూన్లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ.1.95 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతంతో పోల్చితే 14 శాతం పెరిగాయని బుధవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల్లో తేలింది.