దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి రిటైల్ ఇన్వెస్టర్లు క్రమంగా పెరుగుతున్నారు. 2019లో కేవలం 3.6 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉండగా, 2025 నాటికి ఇది 19.4 కోట్లకు ఎగబాకారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ నష్టపోయాయి. ఐటీ షేర్లలో అమ్మకాలు పోటెత్తడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీ స్థాయిలో నిధులను వెనక్కి తీసుకోవడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు.
దేశంలో డిజిటల్ లావాదేవీలు రోజు రోజుకూ జోరందుకుంటున్నాయి. ప్రస్తుతం ఐదు రూపాయల కొత్తిమీరకు, రూ.ఐదు వేల షాపింగ్కు, లక్ష రూపాయల బంగారం కొనుగోలుకు కూడా యూపీఐ ద్వారానే చెల్లిపులు జరుగుతున్నాయి.
మన దేశంలో బంగారం అంటే ఆస్తికాదు అంతకుమించే. అందుకే ఇప్పటికీ చాలామంది దాన్ని పెడితే ఇంట్లోనో లేదంటే బ్యాంక్ లాకర్లోనో అన్నట్టే ఉంటున్నారు. ఇటీవలికాలంలోనైతే ఇంటికంటే బ్యాంకే పదిలమని పరుగులు పెడుతున్నవ�
యూరోపియన్ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాకిచ్చారు. ఆయా దేశాల నుంచి దిగుమతవుతున్న వస్తువులపై 30 శాతం టారిఫ్ను విధిస్తున్నట్టు శనివారం ప్రకటించారు. దీంతో ఫ్రెంచ్, ఇటలీ, జర్మనీ, స్పా�
కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ఆటోమొబైల్ దిగ్గజాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవైపు ధరలను పెంచుతూనే మరోవైపు రాయితీల రూపంలో కస్టమర్లను కొనుగోళ్ల వైపు ఆకర్షిస్తున్నాయి. దీంట్లోభాగంగా ప్రముఖ ఆట�
వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్ఫాస్ట్ అనుబంధ సంస్థయైన విన్ఫాస్ట్ ఆటో ఇండి యా.. దేశవ్యాప్తంగా తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది చివరినాటికి దేశవ్
దేశంలో కొత్త బ్యాంకులు రాబోతున్నాయి. దశాబ్దకాలం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మళ్లీ బ్యాంకింగ్ లైసెన్సులను జారీ చేయబోతున్నట్టు తెలుస్తున్నది. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి దోహదపడేలా బ్యా
దేశవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్నారు. జూన్ నెలలో దేశీయంగా 1.38 కోట్ల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన వారితో పోలిస్తే 5.1 శాతం పెరిగారని తెలిపింది.
విదేశీ మారకం నిల్వలు కరిగిపోయాయి. ఈ నెల 4తో ముగిసిన వారంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 3.049 బిలియన్ డాలర్లు తరిగిపోయి 699.736 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని రిజర్వుబ్యాంక్ తాజాగా వెల్లడించింది.
అంతర్జాతీయ ఈవీ కార్ల దిగ్గజం టెస్లా..భారత్లో అడుగుపెట్టబోతున్నది. దేశంలో తన తొలి షోరూంను వచ్చేవారంలో ప్రారంభించబోతున్నట్టు తెలుస్తున్నది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నెలకొల్పిన తన తొలి ఎక్�
ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఈ నెల 10దాకా దేశంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు రూ.5.63 లక్షల కోట్లుగానే ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2024-25) ఇదే వ్యవధితో పోల్చితే 1.34 శాతం క్షీణించాయి.