ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని ఇకపై బహుశా బంగారం ధరల్ని చూస్తే అర్థం కావచ్చని శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. కౌటిల్య ఎకనామిక్
బంగారం తాకట్టుపై రుణాలు తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నారు. పుత్తడి ధర ఆకాశమే హద్దుగా దూసుకుపోతుండటంతో సామాన్యుల నుంచి సంపన్న వర్గాల వరకు అందరూ బంగారాన్ని తాకట్టుపెట్టి భారీగా రుణాలు తీసుకుం�
దేశీయ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ క్యాప్రీ గ్లోబల్ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ తెలంగాణలో తన విస్తరణ కార్యకలాపాలను వేగవంతం చేసింది. తన తొలి రీజినల్ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించింది
బంగారం ధరలు మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాయి. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పుత్తడి ధర మంగళవారం మరో ఆల్టైం హైకీ చేరుకున్నది. డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడటం, అమెరికా ఫెడరల్ రిజర్వు మరోసారి వడ్డీరేట్�
క్రోమా..ప్రస్తుత పండుగ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దసరా, దీపావళి, ధంతేరస్లను దృష్టిలో పెట్టుకొని ప్రకటించిన ఈ ఆఫర్లు అక్టోబర్ 23 వరకు అందుబాటులో ఉండనున్నాయని వెల్లడించింది.
మహీంద్రా అండ్ మహీంద్రా పండుగ ఆఫర్ను ప్రకటించింది. జీఎస్టీ ప్రయోజనంతోపాటు పండుగ రాయితీని కలుపుకొని ఎంపిక చేసిన మాడళ్లను రూ.2.5 లక్షల తగ్గింపుతో విక్రయిస్తున్నది. వీటిలో 3ఎక్స్వో ధర రూ.2.56 లక్షల వరకు తగ్గి�
బంగారం సామాన్యుడికి అందనంటున్నది. రోజుకొక గరిష్ఠ స్థాయిలో కదలాడుతున్న పుత్తడి మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. అమెరికా హెచ్-1బీ వీసా ఫీజును పెంచుతూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇ
Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఈ వారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కొనసాగుతున్నప్పటికీ.. మన సూచీలు మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు నిర్ణయం గట్టిగానే ప్రభావితం చేయవచ్చనిపిస్తున్నది. ముఖ్యంగా భారతీయ ఐటీ రంగ సంస్థల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవచ్చని మెజారిటీ నిపుణులు అభి�
Rupee value | అమెరికన్ డాలర్ (US dallor) తో పోలిస్తే ఇండియన్ రూపీ (Indian rupee) బుధవారం నాటి ట్రేడింగ్లో భారీగా లాభపడింది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు పునఃప్రారంభం కానుండటంతో మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడింది. �
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. భారత్-అమెరికా దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతుండటంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఫలితంగా కొనుగోళ్లకు �
ఓలా..మార్కెట్లోకి ప్రత్యేక ఎడిషన్గా రోడ్స్టర్ ఎక్స్+ మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 9.1 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ మాడల్ ధరను రూ. 1, 89,999గా నిర్ణయించింది.
రిటైల్ రుణాలతో జాగ్రత్త అని బ్యాంకులను హెచ్చరించారు బ్యాంకింగ్ వెటరన్ కేవీ కామత్. రిటైల్ రుణాలు అన్ని పరిశీలించాకే మంజూరు చేయాలని, లేకపోతే భవిష్యత్తులో నిరర్థక ఆస్తులుగా మారే అవకాశాలుంటాయని బెంగ�