Rewind 2025 | ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లలో లార్జ్క్యాప్ ఇండెక్స్ల హవానే నడిచింది. స్మాల్, మిడ్క్యాప్ సూచీలు నిరాశపర్చాయి. ముఖ్యంగా చిన్న షేర్లు కుదేలయ్యాయి. జనవరి 1 నుంచి డిసెంబర్ 24 వరకు చూసినైట్టెతే �
Adani Group | ఇటీవల ఎయిర్ ఇండిగో సంక్షోభం కారణంగా దేశంలోని లక్షలాది మంది విమాన ప్రయాణికులు ఎదుర్కొన్న ప్రయాణ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దీనంతటికీ దేశీయ విమానయాన రంగంలో ఇండిగో సంస్థకు ఉన్న గుత్తాధిపపత్యమే కారణమ
జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా.. వచ్చే నెల జనవరి నుంచి తమ వాహనాల ధరలు మాడల్నుబట్టి 2 శాతం వరకు పెరుగుతాయని గురువారం ప్రకటించింది. తయారీ ఖర్చులు పెరుగడం వల్లే కార్ల రేట్లను పెంచాల్సి వస్తున్నదని ఓ ప్రకట
జాబ్ మార్కెట్ను కృత్రిమ మేధస్సు (ఏఐ) ఏ స్థాయిలో కలవరపెడుతున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికార వర్గాల నుంచి సైతం ఇదే హెచ్చరికలు వస్తుండటం మరింత భయాందోళనకు గుర�
దేశీయ ఆతిథ్య రంగానికి పెండ్లి కళ వచ్చింది. ఇన్నాళ్లూ విదేశాల్లో వెడ్డింగ్స్కు ఆసక్తి కనబర్చిన భారతీయులు.. ఇటీవలికాలంలో స్వదేశంలోనే దండలు మార్చుకునేందుకు సిద్ధమైపోతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తం�
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్ఆర్బీ) కోసం ఓ కొత్త లోగోను ఆవిష్కరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 28 ఆర్ఆర్బీలున్నాయి. 700 జిల్లాల్లో 22వేలకుపైగా శాఖలతో ఇవి సేవలందిస్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాల్గోరోజూ పడిపోయాయి. గురువారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 77.84 పాయింట్లు లేదా 0.09 శాతం నష్టపోయి 84,481.81 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 84,780.19 స్థాయికి పెరి
కినెటిక్ టెక్నాలజీస్లో సైయెంట్ సెమీకండక్టర్స్ మెజారిటీ వాటాను దక్కించుకున్నది. ఈ మేరకు గురువారం సైయెంట్ తెలియజేసింది. ఈ డీల్ విలువ 93 మిలియన్ డాలర్లదాకా ఉంటుందని తెలుస్తున్నది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మూడోరోజూ నష్టాలకే పరిమితమయ్యాయి. బుధవారం ట్రేడింగ్లో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 120.21 పాయింట్లు లేదా 0.14 శాతం పడిపోయి 84,559.65 వద్ద ముగిసింది. ఒకానొక దశలో స
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)కు తొలిరోజే మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో గ్రీన్ షూ ఆప్షన్ ద్వారా మరింత వాటాను అమ్మాలని కేంద
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించింది. ఆర్బీఐ రెపో రేటు కోత నేపథ్యంలో ఆ ప్రయోజనాన్ని తమ ఖాతాదారులకు అందిస్తూ రెపో ఆధారిత వడ్డీరేటును 8.25 శాతం నుంచి 8 శాతానికి బ్యాంక్ కుద�
దేశీయ మార్కెట్లో వెండి ధరలు మళ్లీ విజృంభించాయి. మంగళవారం తగ్గినప్పటికీ.. బుధవారం తిరిగి పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా తొలిసారి రూ.2 లక్షల ఎగువన రేటు పలికింది. హైదరాబాద్లో ఏకంగా కిలో
ప్రపంచ వ్యాప్తంగా జీసీసీలను ఆకర్షించడంలో హైదరాబాద్ నగరం దూసుకెళ్తున్నది. బీఆర్ఎస్ హయాంలో కల్పించిన మౌలిక వసతులు, తీసుకొచ్చిన ఐటీ సంస్కరణల కారణంగా ఇన్నోవేషన్కు గ్లోబల్ ఇంజిన్గా నిలుస్తున్న జీసీ
దేశీయ మార్కెట్లో బంగారం ధర మళ్లీ ఆల్టైమ్ గరిష్ఠానికి చేరింది. సోమవారం ఒక్కరోజే ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పుత్తడి 10 గ్రాముల విలువ రూ.4,000 పుంజుకున్నది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగ
జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా..దేశీయ మార్కెట్లోకి సరికొత్త హెక్టార్ను పరిచయం చేసింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తీర్చిదిద్దిన ఈ కారు ప్రారంభ ధర రూ.11.99 లక్షలుగా నిర్ణయించింది.