దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టపోయాయి. ఐటీ, వాహన, ఎనర్జీ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో ఇరు సూచీలు ఒక్క శాతం వరకు పతనం చెందాయి. ప్రారంభంలో లాభపడిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చి�
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) ఇటీవల జారీ చేసిన సర్క్యులర్ను వెంటనే సమీక్షించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను శుక్రవారం ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్
బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు పెరగడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వీటి ధరలు భారీగా పెరిగాయి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) డిపాజిట్లపై వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. దీంతో 999 రోజుల కాలపరిమితి కలిగిన గ్రీన్ డిపాజిట్లపై వడ్డీరేటును 7 శాతం నుంచి 6.70 శాతానికి దించిన బ్యాంక్..పొదుపు ఖా
అగ్రరాజ్యం అమెరికా డాలర్ దెబ్బకు రూపాయి మారకానికి భారీ చిల్లులుపడ్డాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ సోమవారం ఒకేరోజు 54 పైసలు పడిపోయి 85.94కి జారుకున్నది.
జీఎమ్మార్ ఏరో టెక్నిక్.. ఆకాశ ఎయిర్లైన్స్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఆకాశ ఎయిర్కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ విమాన సర్వీసులను జీఎమ్మార్ ఏరో సెంటర�
దేశంలో అతిపెద్ద కమర్షియల్ వాహన తయారీ సంస్థ టాటా మోటర్స్..తక్కువ సరుకును తీసుకెళ్లే వారిని దృష్టిలో పెట్టుకొని సరికొత్త మినీ ట్రక్కును అందుబాటులోకి తీసుకొచ్చింది.
బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల విధింపుపై మరొసారి హెచ్చరికలు జారీ చేయడంతో గ్లోబల్ మార్కెట్లో అతి విలువైన లో
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు 6.4 శాతం నుంచి 6.7 శాతం మధ్యలో నమోదుకానున్నదని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) అంచనావేస్తున్నది. అంతర్జాతీయ రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశీయంగా డిమాండ
బంగారం ధరలు మరింత ప్రియమయ్యాయి. వరుసగా రెండోరోజు మంగళవారం కూడా పుత్తడి మళ్లీ రూ.99 వేల మార్క్ను అధిగమించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో బంగారానికి డిమాండ్ అధికంగా ఉండటంతోపాటు అంతర్జాతీయంగా కొనుగోళ్లు ఊ
కనీస నగదు నిల్వలు లేని పొదుపు ఖాతాలపై విధించే జరిమానాలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. ఈ నిర్ణయం ఈ నెల 7 నుంచి అమలులోకి రానున్నట్టు పేర్కొంది.
ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్.. క్షేమా జనరల్ ఇన్సూరెన్స్తో ఓ వ్యూహాత్మక బ్యాంకస్యూరెన్స్ అలయెన్స్ను ఏర్పాటు చేసింది. ఇందులో గ్రామీణ ప్రాంత కస్టమర్లకు బహుళ ప్రయోజన బీమా ప్రొడక్ట్ ‘క్షేమా కి�
ప్రముఖ వాహన సంస్థ టీవీఎస్ మోటర్..మార్కెట్లోకి సరికొత్త ఐక్యూబ్ ఈ-స్కూటర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మెరుగైన ఫీచర్స్తో తీర్చిదిద్దిన ఈ మాడల్ ధరను రూ.1.03 లక్షలుగా నిర్ణయించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో మళ్లీ ఐపీవోల సందడి నెలకొన్నది. మార్కెట్ ఒడిదుడుకులు, అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితుల నెలకొనడంతో కొన్ని నెలలపాటు వాయిదావేసిన కార్పొరేట్ సంస్థలు మళ్లీ తమ వాటాల విక్రయానిక�