Stock Market | అంతర్జాతీయంగా ఉన్న సానుకూల సంకేతాలవల్ల భారత స్టాక్ మార్కెట్లు (Stock Markets) వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. అమెరికా (USA), ఇరాన్ (Iran) మధ్య జరగనున్న చర్చల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించవచ్చనే ఆశలతో ఇ�
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. మంగళవారం ఉదయం ట్రేడింగ్ (Trading) ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా (USA), ఇరాన్ (Iran) దేశాల మధ్య శాంతి చర్చలు జరగవచ�
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్ మరో స్కూటర్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ఫాస్కినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ మాడల్ ప్రారంభ ధర రూ.76,500గా నిర్ణయించింది.
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్..అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపిక చేసిన మాడళ్లపై రూ.50 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చునని సంస్థ తెలిపింది.
బంగారం దిగుమతులు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. ఆకాశమే హద్దుగా ధరలు దూసుకుపోయినప్పటికీ భారతీయులు మాత్రం ఎగబడి కొనుగోలు జరుపుతున్నారు. దీంతో గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి 71.98 బిలియన్ డాలర్ల విలువ�
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా మరో మాడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. నూతన ఎస్1 ఎక్స్+ 5.2 కిలోవాట్ల బ్యాటరీతో తయారు చేసిన ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1,29,999గా నిర్ణయించింది.
Stock Markets | స్టాక్ మార్కెట్లపై మళ్లీ యుద్ధం దెబ్బ పడింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది. చర్చలు విఫలం క
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ల (Stock Markets) లో గత ఐదు రోజుల వరుస లాభాలకు ఇవాళ బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై నెలకొన్న అనిశ్చితి
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ సుజుకీ మోటర్సైకిల్... దేశీయ మార్కెట్లోకి మరో మాడల్ను తీసుకొచ్చింది. నూతన బర్గ్మ్యాన్ స్ట్రీట్ పేరుతో విడుదల చేసిన ఈ ఈ స్కూటర్ రెండు రకాల్లో లభించనున్నది.