ఈవీ పరిధిని మరింత విస్తరించడంలో భాగంగా టీవీఎస్ మోటర్ కంపెనీ మరో మాడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ఆర్బిటర్ వీ1ను 1.8 కిలోవాట్ల బ్యాటరీతో తీర్చిదిద్దిన సంస్థ..ఆర్బిటర్ వీ2ని 3.1 కిలోవాట్ల బ్యాటర�
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. మరోసారి తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇరాన్ (Iran), అమెరికా- ఇజ్రాయెల్ (US-Israel) యుద్ధం తీవ్రతరం అవుతుండటం, ఎఫ్ఐఐ (FII) ల విక్రయాలు కొనసా
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్..ఉగాది పండుగను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేసిన స్కూటర్లు, మోటర్సైకిళ్లపై ప్రత్యేక తగ్గింపు ధరలతో విక్రయించనున్నట్టు ప్రకటించింది.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) మళ్లీ కోలుకున్నాయి. చమురు సెగతో సోమవారం భారీ నష్టాలు చవిచూసిన మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇంధన ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా చమురుపై ఉన్న కొన్
దేశీయ మార్కెట్లోకి సరికొత్త వెర్నాను విడుదల చేసింది హ్యుందాయ్ మోటర్ ఇండియా. ఈ కారు ప్రారంభ ధర రూ.10.98 లక్షలుగా నిర్ణయించింది. పాత మాడల్తో పోలిస్తే ఈ నయా మాడల్ను మరింత ఆధునీకరించి, ముఖ్యంగా లోపల, బయట భాగం
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం ఆల్టైమ్ కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద 39 పైసలు పడిపోయి 92.21 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 92.35 వద్దకు దిగజారినప్పటికీ మళ్లీ కోలుక
ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్...తెలుగు రాష్ర్టాల్లో భారీగా విస్తరించింది. కేవలం మూడు రోజుల్లో నాలుగు కొత్త షోరూంలను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించింది.
Stock Markets | పశ్చిమాసియాలో ఇరాన్ (Iran) పై అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) దాడులు.. ఇరాన్ ప్రతిదాడులు భీకరంగా కొనసాగుతున్నాయి. ఈ యుద్ధం ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఉద్రిక్తతల కారణంగా భారత స్టా�
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి
బంగారం మరింత తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతోపాటు దేశీయంగా మదుపరులు ప్రాఫిట్ బుకింగ్నకు మొగ్గుచూపడంతో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.
ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మరో భారీ ప్రాజెక్టును దక్కించుకున్నది. మహారాష్ట్ర ఇండస్ట్రియల్స్ టౌన్షిప్ లిమిటెడ్ నుంచి రూ.1,401.84 కోట్ల విలువైన కాంట్రాక్టు లభించింద�
చైనాకు చెందిన ఈవీల తయారీ సంస్థ బీవైడీ..మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. బీవైడీ గ్రేట్ టంగ్ పేరుతో విడుదల చేసిన ఈ కారు సింగిల్ చార్జింగ్తో 950 కిలోమీటర్లు ప్రయ�