మహీంద్రా అండ్ మహీంద్రా ఎంపిక చేసిన మాడళ్లపై ప్రత్యేక డిస్కౌంట్తో అందిస్తున్నది. ఆగస్టు నెల సందర్భంగా పలు మాడళ్లను రూ.1.25 లక్షల వరకు తగ్గింపు ధరతో విక్రయిస్తున్నది.
మారుతి సుజుకీ కొనుగోలుదారులకు షాకిచ్చింది. అన్ని రకాల మాడళ్ల ధరలను రూ.30 వేల వరకు పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో గ్రాండ్ విటారా, స్విఫ్ట్, బాలెనో మాడళ్లు రూ.10 వేల వరకు �
యమహా మోటర్స్ సరికొత్త స్కూటర్లను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ఫ్యాస్కినో మాడళ్లలో భాగంగా 2026 ఏడాదికిగాను విడుదల చేసిన ఈ స్కూటర్లు రూ.78,980 ప్రారంభ ధరతో లభించనుండగా..డిస్క్ రకం రూ.91,070గాను, ఫ్యాస్కినో ఎస్
కార్ల ధరలకు మళ్లీ రెక్కలురాబోతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దేశీయ కరెన్సీ విలువ పాతాళంలోకి పడిపోయింది. దీంతో దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు తమ వాహన ధరలను పెం�
టాటా మోటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల చివర్లో జీఎస్టీ తగ్గనున్న నేపథ్యంలో తన ప్యాసింజర్ వాహన ధరలను రూ.1.45 లక్షల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. కంపెనీకి చెందిన ప్యాసింజర్ వాహన ధరలు రూ.75 వేలు మ�
ప్రముఖ వాహన సంస్థ టీవీఎస్ మోటర్..మార్కెట్లోకి సరికొత్త ఐక్యూబ్ ఈ-స్కూటర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మెరుగైన ఫీచర్స్తో తీర్చిదిద్దిన ఈ మాడల్ ధరను రూ.1.03 లక్షలుగా నిర్ణయించింది.
దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ కార్ల ధరలు పెరుగుతున్నాయి. ఈ నెల 8 నుంచి మాడల్నుబట్టి కొన్నింటి రేట్లు రూ.2,500ల నుంచి 62,000 వరకు పెరగబోతున్నాయి. ఈ మేరకు కంపెనీ బుధవారం ప్రకటించింది.
ర్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ సరికొత్త మాడల్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. కాంప్యాక్ట్ సెడాన్ సెగ్మెంట్ను మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా నయా డిజైర్ను అందుబాటులోకి తీసుక�
వాహన వినియోగదారులు పూర్తిగా విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) కంటే బహుళ ఇంధన వినియోగ సామర్థ్యం వున్న హైబ్రిడ్ వాహనాల కొనుగోళ్లకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్టు ఓ తాజా సర్వేలో తేలింది.
టాటా మోటర్స్.. తాజాగా టాటా పంచ్ని ప్రత్యేక ఎడిషన్గా విడుదల చేసింది. నూతన గ్రీన్ కలర్తో తీర్చిదిద్దిన ఈ కామో మాడల్ ప్రారంభ ధర రూ.8,44,900గా నిర్ణయించింది.