టాటా మోటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల చివర్లో జీఎస్టీ తగ్గనున్న నేపథ్యంలో తన ప్యాసింజర్ వాహన ధరలను రూ.1.45 లక్షల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. కంపెనీకి చెందిన ప్యాసింజర్ వాహన ధరలు రూ.75 వేలు మ�
ప్రముఖ వాహన సంస్థ టీవీఎస్ మోటర్..మార్కెట్లోకి సరికొత్త ఐక్యూబ్ ఈ-స్కూటర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మెరుగైన ఫీచర్స్తో తీర్చిదిద్దిన ఈ మాడల్ ధరను రూ.1.03 లక్షలుగా నిర్ణయించింది.
దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ కార్ల ధరలు పెరుగుతున్నాయి. ఈ నెల 8 నుంచి మాడల్నుబట్టి కొన్నింటి రేట్లు రూ.2,500ల నుంచి 62,000 వరకు పెరగబోతున్నాయి. ఈ మేరకు కంపెనీ బుధవారం ప్రకటించింది.
ర్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ సరికొత్త మాడల్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. కాంప్యాక్ట్ సెడాన్ సెగ్మెంట్ను మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా నయా డిజైర్ను అందుబాటులోకి తీసుక�
వాహన వినియోగదారులు పూర్తిగా విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) కంటే బహుళ ఇంధన వినియోగ సామర్థ్యం వున్న హైబ్రిడ్ వాహనాల కొనుగోళ్లకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్టు ఓ తాజా సర్వేలో తేలింది.
టాటా మోటర్స్.. తాజాగా టాటా పంచ్ని ప్రత్యేక ఎడిషన్గా విడుదల చేసింది. నూతన గ్రీన్ కలర్తో తీర్చిదిద్దిన ఈ కామో మాడల్ ప్రారంభ ధర రూ.8,44,900గా నిర్ణయించింది.
తమిళనాడుకు చెందిన శ్రీవారు మోటర్స్.. గురువారం తమ ప్రీమియం ఎలక్ట్రిక్ మోటర్సైకిల్ ప్రాణ 2.0 మాడల్ను ఆవిష్కరించింది. చెన్నై ఎక్స్షోరూం ప్రకారం దీని ధర రూ.2,55,150. సింగిల్ చార్జింగ్పై 150 కిలోమీటర్లదాకా ప్�
దేశీయ ప్రధాన ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటైన టీవీఎస్ మోటర్.. గురువారం తమ పాపులర్ మాడల్ జూపిటర్లో సరికొత్త వెర్షన్ను పరిచయం చేసింది. 110సీసీ సామర్థ్యంతో వచ్చిన ఈ స్కూటర్ ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్�
ప్రపంచంలోనే తొలి కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్జీ) ఆధారిత మోటర్సైకిల్ను ‘ఫ్రీడమ్ 125’ పేరిట భారతీయ సంస్థ బజాజ్ ఆటో ఆవిష్కరించింది. శుక్రవారం ఇక్కడ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి న�
ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్కి చెందిన ఎస్యూవీ నెక్సాన్ మరో మైలురాయిని అధిగమించింది. దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చి ఏడేండ్లు పూర్తైన సందర్భంగా ఈ వాహనంపై ప్రత్యేక ప్రయోజనాలు కల్�