చార్జింగ్ సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈవీ కార్ల కస్టమర్లకోసం ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ అల్ట్రా-ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఒకేసారి 11 అల్ట్రా-ఫాస్ట
ఇండియా యమహా మోటర్ తమ 125సీసీ స్కూటర్ మాడళ్లు రే జెడ్ఆర్ 125 ఫై హైబ్రిడ్, ఫాసినో 125 ఫై హైబ్రిడ్లకు చెందిన దాదాపు 3 లక్షల యూనిట్లను రీకాల్ చేస్తున్నది. బ్రేక్ భాగాల్లో సమస్యల పరిష్కారార్థం ఈ రీకాల్కు ఈ జ�
వీఈ కమర్షియల్ వాహన సంస్థ తాజాగా చిన్న స్థాయి కమర్షియల్ వాహన సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. తన తొలి వాహనాన్ని ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024లో ప్రదర్శించింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ విశ్లేషకుల అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.7,100 కోట్ల నికరలాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్ర�
Maruti Suzuki | కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ధరలను పెంచేసింది. మంగళవారం నుంచి అమలులోకి వచ్చేలా అన్ని మాడళ్ల ధరలను 0.45 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆయా మాడళ్లను బట్టి ధరలు మరింత పెరగనున్నాయని �
బాలీవుడ్ నటి దీపిక పదుకొణేను ప్రచారకర్తగా నియమించుకున్నది ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్. అంతర్జాతీయ ఐకాన్ దీపిక పదుకొణే బ్రాండ్ అంబాసిడర్గా
నియమితులవడం చాలా సంతోషంగా ఉన్నదని,
ఇటలీకి చెందిన ఆటో దిగ్గజం పియాజియో కూడా తన వాహన ధరలను పెంచింది. జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల వాహన ధరలను రూ.6 వేల వరకు సవరిస్తున్నట్టు తెలిపింది.
ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్వ్యాగన్ కూడా ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల మాడళ్ల ధరలను 2 శాతం వరకు సవరిస్తున్నట్టు తెలిపింది.
ధంతేరస్ (ధనత్రయోదశి) అమ్మకాలు శుక్రవారం జోరుగా సాగాయి. బంగారం, వెండి కొనుగోళ్ల కస్టమర్లతో హైదరాబాద్సహా దేశంలోని అన్ని ప్రధాన నగరాల మార్కెట్లలో సందడి నెలకొన్నది. మధ్యాహ్నం 12:35 నుంచి శనివారం మధ్యాహ్నం 01:57 �
దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. 150 సీసీ ఎఫ్జెడ్ మాడల్, 125 ఎఫ్1 హైబ్రిడ్ స్కూటర్లపై అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లు మిగత వాహనాలకు కూడా వర్�
మెర్సిడెజ్ బెంజ్..దేశీయ మార్కెట్లోకి ప్రత్యేక ఎడిషన్గా గ్రాండ్ ఎడిషన్గా విడుదల చేసిన ఈ ‘ఏఎంజీ జీ 63’ మాడల్ ప్రారంభ ధర రూ.4 కోట్లుగా ఉంటుందని తెలిపింది.
అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం వోల్వో..తన రెండో ఎలక్ట్రిక్ వాహనమైన ‘సీ40 రీచార్జ్' మాడల్ను రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసింది. హైదరాబాద్ షోరూంలో ఈ కారు ధరను రూ.61.25 లక్షలుగా నిర్ణయించింది.
దేశీయ మార్కెట్లో వాహన విక్రయాలు గత నెల ఆగస్టులో పరుగులు పెట్టాయి. దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ మునుపెన్నడూ లేనివిధంగా అమ్మకాలను నమోదు చేసింది. పండుగ సీజన్కుతోడు, వినియోగదారులను ఎస్యూవీలు ఆకట్టుకోవడం �
EV Bikes | ఈ-బైకుల తయారీ సంస్థ ఎనిగ్మా ఆటోమొబైల్స్..దేశీయ మార్కెట్కు సరికొత్త స్కూటర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.1,05,000 నుంచి రూ.1,10,000 మధ్యలో లభించనున్న అంబియర్ ఎన్8ను ప్రవేశపెట్టింది.
అల్ట్రా లగ్జరీ కార్ల తయారీ సంస్థ బెంట్లీ..దేశీయ మార్కెట్కు మరో కొత్త మాడల్ పరిచయం చేసింది. రూ.6 కోట్ల ధర కలిగిన నూతన బెంగయగాను విడుదల చేసింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.