దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. 150 సీసీ ఎఫ్జెడ్ మాడల్, 125 ఎఫ్1 హైబ్రిడ్ స్కూటర్లపై అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లు మిగత వాహనాలకు కూడా వర్�
మెర్సిడెజ్ బెంజ్..దేశీయ మార్కెట్లోకి ప్రత్యేక ఎడిషన్గా గ్రాండ్ ఎడిషన్గా విడుదల చేసిన ఈ ‘ఏఎంజీ జీ 63’ మాడల్ ప్రారంభ ధర రూ.4 కోట్లుగా ఉంటుందని తెలిపింది.
అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం వోల్వో..తన రెండో ఎలక్ట్రిక్ వాహనమైన ‘సీ40 రీచార్జ్' మాడల్ను రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసింది. హైదరాబాద్ షోరూంలో ఈ కారు ధరను రూ.61.25 లక్షలుగా నిర్ణయించింది.
దేశీయ మార్కెట్లో వాహన విక్రయాలు గత నెల ఆగస్టులో పరుగులు పెట్టాయి. దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ మునుపెన్నడూ లేనివిధంగా అమ్మకాలను నమోదు చేసింది. పండుగ సీజన్కుతోడు, వినియోగదారులను ఎస్యూవీలు ఆకట్టుకోవడం �
EV Bikes | ఈ-బైకుల తయారీ సంస్థ ఎనిగ్మా ఆటోమొబైల్స్..దేశీయ మార్కెట్కు సరికొత్త స్కూటర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.1,05,000 నుంచి రూ.1,10,000 మధ్యలో లభించనున్న అంబియర్ ఎన్8ను ప్రవేశపెట్టింది.
అల్ట్రా లగ్జరీ కార్ల తయారీ సంస్థ బెంట్లీ..దేశీయ మార్కెట్కు మరో కొత్త మాడల్ పరిచయం చేసింది. రూ.6 కోట్ల ధర కలిగిన నూతన బెంగయగాను విడుదల చేసింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్.. దేశీయ మార్కెట్కు మరో మాడల్ను పరిచయం చేసింది. రూ.5.68 లక్షల ప్రారంభ ధర కలిగిన గ్రాండ్ ఐ10 నియోస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రెటాలో నయా మోడల్ను పరిచయం చేసింది హ్యుందాయ్ మోటర్. ఈ కారు రూ.13.51 లక్షల నుంచి రూ.18.18 లక్షల ధరల శ్రేణిలో లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
ఆటో సేల్స్కు సెమికండక్టర్ బ్రేక్ | కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆటోమొబైల్ సంస్థలకు సెమికండక్టర్ల రూపంలో పిడుగు పడింది.