ప్రీమియం హ్యాచ్బ్యాక్ విభాగాన్ని మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్.. మార్కెట్లోకి నయా మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అల్ట్రోజ్ రేసర్ పేరుతో విడుదల
దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన అపాచీ 160 ఆర్టీఆర్ను బ్లాక్ ఎడిషన్గా మళ్లీ విడుదల చేసింది టీవీఎస్ మోటర్ సంస్థ. నూతన శ్రేణి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 సిరీస్ని రూ.1,09, 990 విక్రయించనున్న సంస్థ..అపా
దేశీయ మార్కెట్కు నయా పల్సర్ బైకును పరిచయం చేసింది బజాజ్ ఆటో. పల్సర్ ఎన్ఎస్400 జెడ్ పేరుతో విడుదల చేసిన ఈ బైకు ప్రారంభ ధర రూ.1.85 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ... దేశీయ మార్కెట్కు ఎలక్ట్రిక్ సెడాన్ ఐ5ని పరిచయం చేసింది. ఎలక్ట్రిక్ 5 సిరీస్లో భాగంగా విడుదల చేసిన తొలి మాడల్ ఇదే కావడం విశేషం. ఈ కారు ధర రూ.1.20 కోట�
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ లాభాల్లో అదరగొట్టింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.3,877.8 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,623.6 కోట్ల లాభంతో పోలిస�
దేశీయ మార్కెట్కు సరికొత్త బొలెరోను పరిచయం చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా బొలెరో నియో ప్లస్ మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వర్�
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ పలు మాడళ్లపై రాయితీని ప్రకటించింది. ప్రస్తుత నెలకుగాను బాలెనో, ఫ్రాంక్స్, జిమ్నీలతోపాటు ఇతర మాడళ్లపై రూ.1.5 లక్షల వరకు రాయితీకి విక్రయిస్తున్నది. వీటితోపాటు
ఫోక్స్వ్యాగన్..ఎస్యూవీ మాడల్ టైగూన్ ధరను రూ.1.10 లక్షల వరకు తగ్గించింది. స్వల్పకాలంపాటు ఈ ధరలు అమలులో ఉండనున్నాయని పేర్కొంది. దీంతో 1.0లీటర్ ఎంటీ రకం రూ.11.70 లక్షల నుంచి రూ.11 లక్షలకు ధరను తగ్గించింది.
జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్..రికార్డు స్థాయి అమ్మకాలు జరిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంస్థ 18,123 యూనిట్లను విక్రయించింది. దేశీయంగా ఎస్యూవీలకు పెరిగిన డిమాండ్తో అంతక�
Ather Rizta | ప్రముఖ ఈవీ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ..దేశీయ మార్కెట్కు నయా స్కూటర్ను పరిచయం చేసింది. రిజ్టా పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1.10 లక్షలుగా నిర్ణయించింది. రెండు రకాల్లో లభించనున్న ఈ
Toyota Kirloskar | టయోటా కిర్లోస్కర్ కార్లు మరింత ప్రియం కాబోతున్నా యి. ఉత్పత్తి వ్యయం, నిర్వహణ ఖర్చులు పెరగడంతో వచ్చే నెల 1 నుంచి ఎంపిక చేసిన మాడళ్ల ధరలను ఒక్క శాతం వరకు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది.
Kia India | వచ్చే నెల 1 నుంచి తమ వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు కియా ఇండియా గురువారం ప్రకటించింది. కమోడిటీ ఉత్పత్తుల ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడానికి సెల్టోస్, సోనెట్, క�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్..మార్కెట్లోకి మరో మూడు సరికొత్త మాడళ్లను విడుదల చేసింది. డార్క్ ఎడిషన్గా నెక్సాన్ ఈవీ, నెక్సాన్, హారియర్, సఫారీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఓలా..కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. ఎస్1 స్కూటర్ల ధరలను రూ.25 వేలు తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. తగ్గించిన ధరలు ఈ నెల చివరివరకు అందుబాటులో ఉండనున్నాయని క�