గత ఆర్థిక సంవత్సరంలో రూ.10.71 లక్షల కోట్ల రాబడి 2019-20 ఆర్థిక సంవత్సరం కంటే 12.3% అధికం న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కరోనా సంక్షోభం దేశాన్ని పట్టిపీడిస్తున్నప్పటికీ పరోక్ష పన్నులుగా పిలిచే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), కస్�
వాషింగ్టన్, ఏప్రిల్ 6: కార్పొరేట్ ట్యాక్స్ను పెంచడం వల్ల దేశం నుంచి కంపెనీలు తరలి వెళ్లిపోతాయన్న వాదనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొట్టిపారేశారు. గతంలో కార్పొరేట్ ట్యాక్స్ 36 శాతంగా ఉండేదని, ట్ర
బుధవారంతో ఈ 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్నది. గురువారం నుంచి 2021-22 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతున్నది. దీంతో ఆదాయ పన్ను (ఐటీ) నిబంధనలూ మారబోతున్నాయి. బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప�