HomeBusinessDirect Tax Collection Grows19 88 To Rs 18 90 Lakh Cr Till Mar 17
పన్ను వసూళ్లలో వృద్ధి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెల 17 నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు 19.88 శాతం పెరిగి రూ.18,90,259 కోట్లకు చేరుకున్నట్లు ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది.
న్యూఢిల్లీ, మార్చి 19: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెల 17 నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు 19.88 శాతం పెరిగి రూ.18,90,259 కోట్లకు చేరుకున్నట్లు ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది.