ఆన్లైన్లో పన్నులు కడుతున్నారా? పాన్కార్డుకు సంబంధించిన ఏవైనా లావాదేవీలు చేస్తున్నారా? అయితే, మీకో ముఖ్యమైన హెచ్చరిక! కొత్తగా జరుగుతున్న ఒక ఫిషింగ్ స్కామ్ గురించి కేంద్రం యూజర్లను అలర్ట్ చేసింది. �
హైదరాబాద్లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి కేపీహెచ్బీలోని ఆదూరి గ్రూప్ ఇన్ఫ్రా కార్యాలయంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు జరిపారు.
ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ)లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో పన్ను డిమాండు నోటీసుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన అప్పీలును ట్రిబ్యునల్
రూ.10 లక్షలు, ఆపై విలువ కలిగిన హ్యాండ్బ్యాగులు, చేతి గడియారాలు, పాదరక్షలు, స్పోర్ట్స్వేర్ తదితర లగ్జరీ వస్తూత్పత్తుల కొనుగోళ్లపై ఇక నుంచి 1 శాతం ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్) వర్తిస్తుందన�
భారత్లోని అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. ఈ సంస్థకు ఆ శాఖ రూ.944.20 కోట్ల జరిమానా విధించింది. కాగా, ఐటీ శాఖ జరిమానా విధింపును తప్పుడు, పనికిమాలిన చర్యగా ఇండిగో యాజమాన్యం పేర్కొ�
పన్ను ఎగవేతదారుల ఆటకట్టించేందుకు ఆదాయ పన్ను (ఐటీ) చట్టాన్ని ప్రభుత్వం మరింత పటిష్ఠం చేయనుంది. ఆర్థిక లావాదేవీలలో డిజిటలైజేషన్ విధానం పెరుగుతున్న నేపథ్యంలో ఐటీ చట్టాన్ని తదనుగుణంగా ఆధునీకరించనున్నది.
Ajit Pawar | డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే అజిత్ పవార్ (Ajit Pawar)కు భారీ ఊరట లభించింది. గతంలో సీజ్ చేసిన కోట్లు విలువైన బినామీ ఆస్తులను (Benami Case) ఆదాయపన్ను శాఖ తాజాగా క్లియర్ చేసింది (Tax Department Clears Assets).
శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కలిగిన వాళ్లంతా కేంద్రం కొత్తగా తీసుకువస్తున్న పాన్ 2.0కు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ మంగళవారం స్పష్టత ఇచ్చింది. ‘ఇప్పటివరకు జారీచేసిన పాన్ కార్డ్ల
Income Tax | ఆదాయపు పన్నుశాఖ పన్ను చెల్లింపుదారులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. విదేశాల్లో ఉన్న ఆస్తులతో పాటు విదేశాల్లో ఆర్జించిన ఆదాయాన్ని వెల్లడించకుంటే రూ.10లక్షల వరకు జరిమానా విధిస్తామని ఆదివారం హెచ్చర�
PAN Card - Aadhar | ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. పాన్ కార్డు దారులంతా వచ్చేనెల 31 లోపు ఆధార్ కార్డులతో అనుసంధానించుకోవాలని ప్రజలను కోరింది.
దేశవ్యాప్తంగా పెద్దమొత్తంలో జరిగే నగదు లావాదేవీలపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆందోళన వ్యక్తంచేసింది. ముఖ్యంగా హోటళ్లు, లగ్జరీ బ్రాండ్ విక్రయ స్టోర్లు, హాస్పిటళ్లు, ఐవీఎఫ్ క్లినిక్స్ల్లో పెద్ద మ
CBDT- IT Department | భారీ మొత్తంలో నగదు చెల్లింపులు జరుగుతున్న హోటళ్లు, లగ్జరీ బ్రాండ్ సేల్స్, దవాఖానలు, ఐవీఎఫ్ క్లినిక్స్ల్లో లావాదేవీలను తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని ఐటీ విభాగానికి సీబీడీటీ నొక్కి చెప్పింది.