రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమై ప్రజల కొనుగోలుశక్తి పడిపోతుండగా.. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు వాహనదారులపై సర్కారు పన్నుల భారం మోపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త వ
పన్ను వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.4.59 లక్ష కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూలయ్యాయి. క్రితం ఏడాది ఇదే సమయంలో వసూలైన రూ.4.65
రామగుండం నగరపాలక సంస్థకు మరో గుర్తింపు లభించింది. ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు దీటుగా మొదటి స్థానం దైవసం చేసుకుంది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగరపాలక సంస్థ క
రావాల్సిన డబ్బులను రాబట్టుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమవుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని శాఖల్లోనూ ఏటా భారీగా వచ్చే ఆదాయం.. క్రమంగా తగ్గిపోతుండటంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్�
చెన్నూర్ మున్సిపాలిటీ అధికారులు పన్నుల వసూళ్ల పేరిట అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పగలూ.. రాత్రీ అనే తేడా లేకుండా ఇండ్లపైకి వెళ్లి ప్రజలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. మార్చి నెలాఖరుకల్లా వందశాతం పన్�
నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.17.78 లక్షల కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూలైనట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వెల్లడించింది.
పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన పదేండ్లలో పన్ను వసూళ్లు 182 శాతం పెరిగి రూ.19.60 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
ఆస్తిపన్ను, నల్లాపన్ను వసూ లు చేసే మిషన్లు 25 రోజులుగా మూలనపడ్డాయి. సాఫ్ట్వేర్ విషయంలో ఏర్పడిన ఇబ్బందులతో పన్ను వసూళ్లు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలు సరిచేసేందుకు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు సరైన ప
జీఎస్టీ వసూళ్లు మరో మైలురాయికి చేరుకున్నాయి. ఏప్రిల్ నెలకుగాను రూ.2 లక్షల కోట్లకు పైగా వసూలయ్యాయి. దేశ ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉండటం, దేశీయ లావాదేవీలు అధికం కావడంతో రూ.2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట�
అభివృద్ధి పరుగులు పెట్టాలంటే పన్ను చెల్లించాల్సిందే. పట్టణాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు ఆస్తిపన్ను కీలకంగా మారింది. ఇందుకోసం అధికారులు హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలో ఆస్తిపన్ను వసూళ�
అన్ని శాఖలు పన్ను వసూళ్లలో నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. గత ఆర్థిక (2023-24) సంవత్సరానికి సంబంధించి వాణిజ్య పన్నులు, ఆబారీ, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనులు, భూగర్భ వనరుల శాఖ�
ఆస్తి పన్ను వసూళ్లలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యంపై పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ధేశిత లక్ష్యానికి చేస్తున్న వసూలుకు పొంతన ఉండడం లేదని, జోనల్ కమ