No Fuel Duty Cuts | విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు అనుబంధ పెట్రోల్, డీజిల్ ల మీద ఎక్సైజ్ సుంకాలు తగ్గించే అవకాశమే లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తేల్చి చెప్పారు.
సాధారణంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పుడు మాత్రమే ఏవైనా మార్పులు-చేర్పులు ఎక్కువగా చూస్తూంటాం. కానీ ఈమధ్య అలా ప్రత్యేకమైన సమయం లేకుండా సందర్భానుసారంగా అనేక డెడ్లైన్స్ వింటున్నాం.
వివిధ అవసరాలకు వినియోగదారులు జరిపే విదేశీ ఖర్చులపై టాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (టీసీఎస్) విధింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఒక ఆర్థిక సంవత్సరం రూ. 7 లక్షల వరకూ టీసీఎస్ ఉండదని బుధవారం �
బ్యాంక్లు, ఆటోమొబైల్ కంపెనీలు, పెట్రో మార్కెటింగ్ సంస్థల చెల్లింపులు పెరగడంతో ఈ జూన్ త్రైమాసికంలో అడ్వాన్సు పన్ను వసూళ్లు 15 శాతం వృద్ధిచెంది రూ.1.16 లక్షల కోట్లకు చేరాయి. కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, వ�
ఆస్తి పన్ను వసూళ్లు లక్ష్యం దిశగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి ప్రత్యక్షంగా ఫలితాలనిస్తున్నది. దీంతో ప్రజల్లోనూ అవగాహన పెరిగి పన్నుల చెల్లింపునకు ముందుకొస్తున్నా�
వాణిజ్య పన్నుల శాఖ పనితీరు అద్భుతంగా ఉన్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కొనియాడారు. గురువారం హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించ�
గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రజలు చెల్లించే పన్నులే ప్రధాన ఆధారం. బకాయిలు ఉంటే నిధుల కొరత ఏర్పడుతుంది. ఆస్తిపన్ను వసూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఇందుకోసం బంపర్ ఆఫర్ ప్రకట�
పంచాయతీల పన్నుల వసూళ్లలో కరీంనగర్ జి ల్లా లక్ష్యం దిశగా పయనిస్తున్నది. అధికారులు, పంచాయతీ కార్యదర్శుల కృషి ఫలితంగా ఈ సారి ఇప్పటివరకు 96.40 శాతం పన్నులు వ సూలు చేశారు.
శేరిలింగంపల్లి జోన్లో ఆస్తి పన్ను వసూళ్లు జోరందుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటికే రూ.325 కోట్ల మేర ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాన్ని జోన్ చేరుకున్నది.
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఇంటి, పంపు పన్నులు వసూళ్లను ముమ్మరం చేశారు. వందశాతం లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్ను వసూలుపై జిల్లా పంచాయతీ అధికారులు దృష్టి సారించడంతో రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. వందశాతం పన్ను వసూలు చేయడమే లక్ష్యంగా గ్రామాల్లో
పంచాయతీల్లో పన్నుల వసూళ్ల ప్రక్రియ జోరుగా సాగుతున్నది. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో వందశాతం లక్ష్యం చేరుకునేందుకు అధికారులు, సిబ్బంది తీవ్ర కృషి చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 647 పంచాయతీ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి వివిధ రకాల పన్నులు రూ.212.48 కోట్లు వసూలు చేయాలన్న లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.