రూ.1.01 లక్షల కోట్లుగా నమోదు న్యూఢిల్లీ, జూన్ 17: అడ్వాన్స్ పన్ను వసూళ్లు జోరందుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ మధ్యకాలం నాటికి రూ.1.01 లక్షల కోట్ల ముందస్తు పన్ను వసూలైంది. అంతక్రితం ఏడ�
జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను వసూలు రికార్డును సృష్టించింది. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక్క నెలలోనే ఎర్లీబర్డ్ స్కీం ద్వారా రూ. 742.41 కోట్ల ఆదాయాన్ని బల్దియా సమకూర్చుకున్నది
బలహీన రాష్ర్టాలు-బలమైన కేంద్ర అన్నది బీజేపీ సిద్ధాంతమని, రాష్ర్టాలను కేంద్రం చెప్పుచేతల్లో ఉంచుకొనేందుకే ప్రయత్నిస్తున్నదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆక్షేపించారు. పన్నుల ఆదాయంలో 41 శాతం రాష్ర్టాలక�
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం వందశాతం ఆస్తిపన్నుల వసూళ్లలో శంషాబాద్ మండలంలోని మదన్పల్లి పాత తండా ముందంజలో ఉన్నది. నూటికి నూరుశాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాల మే�
నార్నూర్, ఫిబ్రవరి 6: గాదిగూడ మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో 2021-22 సంవత్సరానికి నిర్ధేశించిన ఇంటి పన్నుల లక్ష్యాన్ని పూర్తి చేయడంలో గ్రామ స్థాయి అధికారులు ముందున్నారు. మండల వ్యాప్తంగా 7,889 కుటుంబాలు, 9,445 గృహాలు