చెన్నై: శశికళతో మాట్లాడే వారిని పార్టీ నుంచి బహష్కరిస్తామని తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే తమ నేతలను హెచ్చరించింది. సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ఈ మేరకు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్�
చెన్నై : తనకు తాను స్వామీజీగా చెప్పుకునే సుశీల్ హరి ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకుడు శివశంకర్ బాబాపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తన రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులను ఆయన లైంగికంగా
చెన్నై: తమిళనాడుకు చెందిన దృష్టి లోపం ఉన్న రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కోవిల్ పిళ్ళై కరోనా కష్ణ సమయంలో అంధులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. చెన్నైలో పలువురు అంధులకు నిత్యావసరాలతో క
చెన్నై: తమిళనాడుకు చెందిన ఆధ్యాత్మిక గురువు శివశంకర్ బాబాపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. చెన్నై సమీపంలోని కేలంబక్కం వద్ద సుశీల్ హరి ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ను ఆయన నిర్వహిస్తున్నారు.
తమిళనాడులో బ్రాహ్మణేతర పూజారుల నియామకానికి రంగం సిద్ధమైంది. 100 రోజుల్లో 200 మంది బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించనున్నట్లు తమిళనాడులోని స్టాలిన్ ప్రభత్వం ప్రకటించింది. దీనిపై బీజేపీ �
సేలం, జూన్ 11: మమతా బెనర్జీ.. సోషలిజం. ఆదివారం తమిళనాడులోని సేలంలో జరుగబోయే వివాహంలో వధూవరుల పేర్లు ఇవి. వరుడి తండ్రి పేరు మోహన్. ఆయన కమ్యూనిస్టు. తన ముగ్గురు కొడుకులకు కమ్యూనిజం, లెనినిజం, సోషలిజం అని పేర్ల�
చెన్నై: తమిళనాడులో కొనసాగుతున్న లాక్డౌన్ను ఈనెల 21 వరకూ పొడిగించారు. అయితే లాక్డౌన్ ఆంక్షలను సడలించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మద్యం షాపులకు అనుమతిస్తారు. చెన్నైతో సహా 27 జిల్లాల్లో సెలూ�
హైదరాబాద్ : మహిళా టీచర్లను మార్ఫింగ్ ఫోటోలతో వేధించి, క్రిప్టోకరెన్సీ ద్వారా డబ్బును దోచుకున్నారనే ఆరోపణలపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు తమిళనాడుకు చెందిన ఓ యువకుడిని శుక్రవారం అరెస్ట్ చేశారు. అర�
కోయంబత్తూర్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి తన అవయవాలు దానం చేయడం ద్వారా మరో ఎనిమిది మంది వ్యక్తులకు నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూ
తమిళనాడులో మరో వారం లాక్డౌన్ పొడగింపు | తమిళనాడులో మరో వారం రోజుల పాటు ప్రభుత్వం లాక్డౌన్ను పొడగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ ఈ నెల 7న ఉదయం 6 గంటతో ముగియనుంది.