చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అన్నాడీఎంకే, ఏఎంఎంకే మధ్య ఘర్షణ జరిగింది. అరుప్పుక్కోట్టై అసెంబ్లీ నియోజకవర్గం అన్నాడీఎంకే అభ్యర్థి వైగై సెల్వన్, సత్తూర్ కౌంటింగ్ హాల్ వద్దకు వచ్�
Elections results: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతున్నది. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే తమ సత్తా చాటుతున్నాయి.
షాకింగ్.. క్రికెటర్ అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం.. పది మందికి పాజిటివ్ | భారత్ ఆఫ్ స్పిన్నర్, ఆల్ రౌండర్ ఇంట్లో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఇంట్లో ఉన్న పది మందికి వైరస్ సోకింది.
చెన్నై: దేశంలో కరోనా సెకండ్ వేవ్కు ఎలక్షన్ కమిషన్ (ఈసీ)దే ఏకైక బాధ్యత అని మద్రాస్ హైకోర్టు ఆరోపించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ రాజకీయ పార్టీల ర్యాలీలకు అనుమతించిన
Sundaylockdown: కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో తమిళనాడు ప్రభుత్వం పలు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న రాష్ట్రం ఇప్పుడు మరిన్ని క�
చెన్నై : నటుడు వివేక్ మరణంపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారని, అదేవిధంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న కొవిడ్ -19 టీకా డ్రైవ్కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు నటుడు మన్సూర్ అలీ ఖాన్పై తమిళనాడులోని వడపళని పోల�
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించను
చెన్నై: హోటల్లో ఫుడ్కు ఆర్డర్ చేసిన ఒక పోలీస్ అధికారి డబ్బులు అడిగినందుకు సిబ్బందితోపాటు కస్టమర్లను లాఠీతో కొట్టాడు. దీంతో ఆ హోటల్ యజమాని దీనిపై ఫిర్యాదు చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ ఘటన జర