మినీ ఎన్నికల సంగ్రామంలో ప్రధాన ఘట్టంతమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి ఒకే దశలో పోలింగ్బెంగాల్లో 31, అస్సాంలో 40 స్థానాలకు కూడాముగిసిన ప్రచారం.. పోలింగ్కు ఈసీ అన్ని ఏర్పాట్లు చెన్నై/తిరువనంతపురం, ఏప్రిల్ 4: మి�
చెన్నై: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించబోతున్నదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తంచేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రెస్ కాన్ఫరె�
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు చేస్తున్న పనులు జనాలకు వినోదం పంచుతున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి కుష్బూ దోసెలు వేసి ఓటర్ల దృష్టిని ఆకర్షించారు. ఒకరు ఇడ్ల
చెన్నై: మతిస్థిమితం లేని మహిళపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడ్ని ఆ ఇంటి పెంపుడు కుక్క పట్టిచ్చింది. తమిళనాడులోని సెల్వపురంలో శనివారం ఈ ఘటన జరిగింది. 30 ఏండ్ల మహిళ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కుటుంబ సభ
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. అన్ని పార్టీల అగ్ర నేతలు రంగంలోకి దిగి ప్రజలను ఓట్లడుగుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సినీ నటి, బీజేపీ అభ్యర్�
చెన్నై: ప్రతిపక్ష డీఎంకే పార్టీవి సామ్రాజ్యవాద రాజకీయాలని, ఆ పార్టీ పూర్తిగా వారసత్వ రాజకీయాలకు అలవాటు పడిందని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధిం�