చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ హాస్యనటుడు మయిల్సామి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. తమిళనాడు రాజధాని చెన్నై నగర పరిధిలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి ఇ�
చెన్నై : తమిళనాడు ఎన్నికల్లో భాగంగా మేనిఫెస్టోను డీఎంకే పార్టీ విడుదల చేసింది. ఆ పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో శనివారం మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్ని
చెన్నై, మార్చి 12: డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ రాజకీయ అరంగేట్రం చేశారు. ఏప్రిల్ 6న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో చెపాక్-ట్రిప్లికేన్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగనున్నా�
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) చీఫ్ కమల్ హాసన్ కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. తమిళనాట 234 స్ధానాలకు గాను 154 స్ధానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాము తిరిగి అధికారంలోకి వస్తే గృహిణులందరికీ నెలకు రూ 1500 నగదు అందిస్తామని, ఏడాదికి ఉచితంగా ఆరు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కే పళనిస్వామి హామీ ఇచ్చ�
తిరుచిరాపల్లి: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీని అటు ఏఐఏడీఎంకే, ఇటు కమల్హాసన్ పార్టీ టార్గెట్ చేసుకున్నాయి. తమ హామీలను డీఎంకే కాపీ కొడ్తుందని ఇప్పటికే ఏఐఏడీఎంకే ఆరోపించగా.. తా�
చెన్నై: డీఎంకే అధికారంలోకి వస్తే రేషన్కార్డు ఉన్న ప్రతి గృహిణికి నెలకు రూ.1000 ఇస్తామని ఆ పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో త్రిచీలో ఆదివారం భారీ పార్టీ సమావేశా�
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో కోలాహలం నెలకొన్నది. వివిధ పార్టీల మధ్య పొత్తుల కోసం జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా కొన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడ�
ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేయడం మనం చూస్తుంటాం. కొన్ని ప్రాంతాల్లో బంగారం, వెండి బహుమతులు కూడా ఇస్తుంటారు. మరికొన్నిచోట్ల ఓటర్లను మచ్చిక చేసుకునేదుకు టీవీలు, స్మార్ట్ఫోన్లు ఇచ్చారు. అయితే, ప్రస్తు�
చెన్నై : త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆరంగేట్రం చేస్తున్న సుప్రసిద్ధ నటుడు కమల్హాసన్.. కొద్దిసేపటి క్రితం తన ఎన్నికల హామీలను ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఉదయం కన్యాకుమారిలో రోడ్ షో నిర్వహించిన ఆయన కేంద్ర ప్రభుత్వంప
చెన్నై: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో తమిళనాడులో లాక్డౌన్ను ఈ నెల 31 వరకు పొడిగించారు. ఆదివారం రాత్రి తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. కరోనా మహమ్మారి విస్