Sundaylockdown: కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో తమిళనాడు ప్రభుత్వం పలు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న రాష్ట్రం ఇప్పుడు మరిన్ని క�
చెన్నై : నటుడు వివేక్ మరణంపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారని, అదేవిధంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న కొవిడ్ -19 టీకా డ్రైవ్కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు నటుడు మన్సూర్ అలీ ఖాన్పై తమిళనాడులోని వడపళని పోల�
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించను
చెన్నై: హోటల్లో ఫుడ్కు ఆర్డర్ చేసిన ఒక పోలీస్ అధికారి డబ్బులు అడిగినందుకు సిబ్బందితోపాటు కస్టమర్లను లాఠీతో కొట్టాడు. దీంతో ఆ హోటల్ యజమాని దీనిపై ఫిర్యాదు చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ ఘటన జర
శ్రీవిల్లిపుత్తూరు | కరోనా మహమ్మారి బారినపడి శ్రీవిల్లిపుత్తూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మాధవరావు మృతి చెందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు.
చెన్నై : కొవిడ్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను భేఖాతరు చేస్తూ మాస్కులు ధరించనివారిపై పోలీసులు 85 వేల పైచిలుకు కేసులు నమోదు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. పోలీస�
చెన్నై: తమిళనాడు రాష్ట్రం కోయింబత్తూరులోని కరమడాయ్ రేంజ్ అటవీ ప్రాంతంలో ఒక చిరుతపులి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. చిరుత ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అది వేటగాళ్ల పని కాదని అటవీ
మీరు మార్కెట్లో కానీ.. వెజ్ టబుల్ మాల్స్ లో గానీ టమోటాలు కొంటున్నారా ? కేజీ 10-30 రూపాయల వరకు ఉంటోంది కదా. కానీ కోయంబత్తూరులో మాత్రం కేజీ 3 రూపాయలే . ఇది కష్టించి పండించిన రైతు ఆవేదన. లక్ష రూపాయల పెట్టుబడి పెడ�
చెన్నై: ప్లే గ్రౌండ్లో ఒక చిన్నపాటి మిస్సైల్ కలకలం రేపింది. కొందరు పిల్లలు క్రికెట్ ఆడేందుకు ప్లే గ్రౌండ్లోకి వెళ్లి వికెట్లను నేలలో పాతే ప్రయత్నం చేయగా నేలలో ఏదో గట్టిగా తగిలినట్లనిప
చెన్నై: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) చెన్నై నగరంలో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించింది. నగరంలోని పురసైవాక్కంలో కార్యాలయాన్ని తెరిచారు. చెన్నై కార్యాలయం తొలి సూపరింటెండెంట్గా అసోం ర�
చెన్నై : కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ కావడంతో చికిత్స పొందుతున్న డీఎంకే ఎంపీ కనిమొళి మంగళవారం పీపీఈ కిట్ ధరించి చెన్నైలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కరోనా రోగులు పల�
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. సెమీ స్టేట్ పుదుచ్చేరి సహా పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాల్లో ఇవాళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జర�
చెన్నై: తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. శివమొగ్గ జిల్లా కందనూర్లోని చిత్తల్ అచ్చి మెమోరియల్ హైస్కూల్లోని పోలిం�
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. అక్కడ ఈ ఉదయం 9 గంటల వరకు 13.80 శాతం ఓట్లు పోలయ్యాయి. సాధారణ ప్రజలతోపాటు పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు తమ ఓటు
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తేనాంపేటలోని ఎస్ఐఈటీ కళాశాలలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. భార్య దుర్గ, కుమారుడు ఉదయనిధితో కలిసి పోలింగ్ కేంద్రా