475 నియోజకవర్గాలకు | దేశవ్యాప్తంగా మంగళవారం నాలుగు రాష్ట్రాలు, యూటీలోని 475 నియోజకవర్గాలతో పాటు రెండు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. ఆరు గంటల వరకు కొనసాగనుంది.
చెన్నై : తమిళనాడులోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్ సహా పలువురు ఆ పార్టీ నేతలు ఓటర్లకు డబ్బు పంచుతున్నారని ఏఐఏడీఎంకే ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ ఐ�
మంత్రి అనుచరుని ఇంట్లో | మిళనాడులో ఓటింగ్కు ముందురోజు ఓ మంత్రి అనుచరుని ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరుగనుంది. ఎన్నికల ప్రచారం ఆదివారం ముగియడంతో ఓటర్ల ప్రల
మినీ ఎన్నికల సంగ్రామంలో ప్రధాన ఘట్టంతమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి ఒకే దశలో పోలింగ్బెంగాల్లో 31, అస్సాంలో 40 స్థానాలకు కూడాముగిసిన ప్రచారం.. పోలింగ్కు ఈసీ అన్ని ఏర్పాట్లు చెన్నై/తిరువనంతపురం, ఏప్రిల్ 4: మి�
చెన్నై: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించబోతున్నదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తంచేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రెస్ కాన్ఫరె�
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు చేస్తున్న పనులు జనాలకు వినోదం పంచుతున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి కుష్బూ దోసెలు వేసి ఓటర్ల దృష్టిని ఆకర్షించారు. ఒకరు ఇడ్ల
చెన్నై: మతిస్థిమితం లేని మహిళపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడ్ని ఆ ఇంటి పెంపుడు కుక్క పట్టిచ్చింది. తమిళనాడులోని సెల్వపురంలో శనివారం ఈ ఘటన జరిగింది. 30 ఏండ్ల మహిళ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కుటుంబ సభ
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. అన్ని పార్టీల అగ్ర నేతలు రంగంలోకి దిగి ప్రజలను ఓట్లడుగుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సినీ నటి, బీజేపీ అభ్యర్�
చెన్నై: ప్రతిపక్ష డీఎంకే పార్టీవి సామ్రాజ్యవాద రాజకీయాలని, ఆ పార్టీ పూర్తిగా వారసత్వ రాజకీయాలకు అలవాటు పడిందని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధిం�